పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన కోవలక్ష్మి జనం న్యూస్ 7డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ : ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి హైదరాబాదులోని ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని…
ఏంపి, కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్-ఆదివాసి సంఘాల ఐకాస వర్కింగ్ ప్రసిడేంట్ కనక యాధవరావు. జనం న్యూస్ 7డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్ :- జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత మండలాలకు…
జనం న్యూస్ జనవరి 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ వారు సామూహిక ప్రథమశ్రేణి గుంపు ప్రదర్శన సి ఎఫ్ ఎల్ డి కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతులకి అధిక దిగుబడి ఇచ్చే జె…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ జనవరి 7 రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మండలం పెబ్బేరు గ్రామం వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ సంబంధించిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ఆలయ హాలుకై వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తుడిమేగారెడ్డి తొమ్మిది లక్షల సిటింగ్…
జనంన్యూస్. 07.నిజామాబాదు. తెలంగాణ ట్రైబల్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, చక్రధర్ నగర్ తాండాలో నిర్వహించిన ప్రత్యేక శిబిరం సందర్భంగా గ్రామపంచాయతి లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పరిసరాలలో పరిశుభ్రత , ప్లాస్టిక్ నిర్మూలన, భృణహత్యలు , ఆడపిల్ల చదువు మతులకు…
జనం న్యూస్ జనవరి 7 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ ను ఈరోజు ఉదయం విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయము నందు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు లోకేష్ ను…
జనం న్యూస్ 07 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు గద్వాల జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ జన్మదిన సందర్భంగా మరియు…
జనం న్యూస్ 07 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ మరియు సమితి నాయకులు.జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ జాగృతి…
జహీరాబాద్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 07 01. 2026 ఆదేశానుసారం , సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొనిదొడ్డి నరసింహ ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గంలో మండల ఆఫీస్ బిసి సబ్ ప్లాన్ వినతిపత్రం…
జనం న్యూస్ జనవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రజా బాట కార్యక్రమం క్షేత్ర స్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు…