జనంన్యూస్. 06 సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల కేంద్రం లొని గ్రామ ఉపసర్పంచ్ గా ఎన్నుకోబడిన గ్యామా శోభన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అందరినీ కలుపుకుపోయే గుణంఉపసర్పంచ్ ల ఫోరమ్ సిరికొండ మండల అధ్యక్షుడిగా…
జనం న్యూస్ జనవరి 6 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లోని నిర్వాసితులు మరియు కెపిహెచ్బీ ఆరవ ఫేజ్ కాలనీవాసులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 6 జనసేన పార్టీ మార్కాపురం ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్ ఆధ్వర్యంలో తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లె గ్రామంలో జనసేన గ్రామ పార్టీ కమిటీని ఎన్నుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలని , పవన్ కళ్యాణ్ ఆశయాలని ప్రజల్లోకి…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 6 తాడివారిపల్లి గ్రామంలో మొక్కజొన్న రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై మరియు పంట మార్పిడి పై శిక్షణ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి నిర్వహించారు. గతంలో పొగాకు పంట సాగుచేసిన రైతులందరూ…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 06 పెబ్బేరు సోమవారం పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న స్పటిక రామలింగేశ్వర స్వామి గుడిలోఅన్న ప్రసాద దాత గోనెల వెంకటేష్ గురు స్వామి ఒక లక్ష రూపాయలు విరాళం రామలింగేశ్వర…
జనం న్యూస్ 06 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ జనవరి 5న భోగాపురం మండలం, ముంజేరు గ్రామం దీక్షా శిబిరాన్ని సందర్శించి, బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ…
జనం న్యూస్ 06 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సోమవారం ఆర్టీసి హౌస్ లో ఆర్టీసి వి.సి మరియు ఎం.డి. సి.హెచ్ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో ఏ.పి.పి.టీ.డి (ఆర్టీసి) అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా…
జనం న్యూస్ 06 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ చరిత్రను పరిశీలిస్తే దేశంలో కమ్యూనిస్టుల త్యాగాలు, వారు చేసిన ఉద్యమాలు, ఇతర పోరాటాల ఫలితాలను తెలుసుకోవచ్చని, వందేళ్ల వయసు వచ్చిన కమ్యూనిస్టు పార్టీ దేశానికి ఏ విధంగా సేవ…
జనం న్యూస్ 06 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో చిన్న, మధ్యతరహా పత్రికల ప్రతినిధులు తమ నిరసనను వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి…
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ముప్కాల్ మండల కేంద్రంలో ఎస్ఐ కె.కిరణ్ పాల్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనాలు…