జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 30. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామసమేతవేణుగోపాల స్వామి ఆలయం ముక్కోటి వైకుంఠపర్వదినాన్నిపురస్కరించుకుని భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఆధ్యాత్మిక శోభతోఆలయంముక్కోటిఏకాదశినిపురస్కరించుకుని ఆలయ ఈఓ…
జనం న్యూస్: డిసెంబర్ 30.(రిపోర్టర్: కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.) హైదరాబాదు – మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో ఒంటరిగా నివసించే 65 ఏళ్ల సుజాతను బంగారం కోసం హత్య చేసి, గోదావరిలో పడేసిన కేసులో నాచారం పోలీసులు కీలక…
జనం న్యూస్ డిసెంబర్ 30 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి వారిని దర్శించుకున్న అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో…
జనం న్యూస్ డిసెంబర్ 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల బట్టాపూర్ గ్రామ సర్పంచ్ భూషణవేణి ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్లు తమ గ్రామంలో ఉన్న సమస్యలు మరియు గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు కోసం సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్లో…
జనం న్యూస్ 30 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి.ప్రజల సమస్యలను ఓపికగా విని తక్షణమే స్పందించాలి.ధారూర్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను…
జనం న్యూస్ 30 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు జామి మండలం, అన్నమరాజుపేట గ్రామంలో వెలసిన వేణుగోపాల స్వామి వారిని ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు,…
జనం న్యూస్ 30 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాది మంది తరలిరావడంతో ఘాట్ రోడ్డులో భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్…
జనం న్యూస్ 30 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం దాసన్నపేటలో అతి పురాతనమైన శ్రీశ్రీ చిన్న ఆంజనేయ స్వామికి దాతల సహకారంతో ఏర్పాటు చేసిన నూతన కవచ ధారణ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాన అర్చకులు…
జనం న్యూస్ 30 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో లేడీ డాన్ వ్యవహారం సంచలనంగా మారింది. తక్కువ సమయంలో అక్రమ మార్గాల ద్వారా అధిక డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో జిల్లాకు చెందిన ఓ యువతి లేడీ…
జనం న్యూస్ 30 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ భూముల అక్రమ తవ్వకాలు, పురాతన కట్టడాల పరిరక్షణపై సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ గళమెత్తింది. ఈ…