Breaking News
పండిట్ దిన్ దయాళ్ ఉపాధ్యాయుశిక్షణ మహా అభియాన్ 2026అనంతపురం గ్రామంలో భీమ్ ఆర్మీ మహా ర్యాలీ పోస్టర్ విడుదల చేసిన భీమ్ ఆర్మీ జిల్లా నాయకులుఘనంగా నామాల శ్రీకాంత్ గౌడ్ 39వ జన్మదిన వేడుకలుప్రపంచ హోమియో దినోత్సవం.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మునిసిపల్ చైర్ పర్సన్మండుతున్న ఎండలు వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు వేసవిలో అప్రమత్తంగా ఉండాలి:- డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్.గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం – కేడీపేట పోలీసుల సత్వర స్పందనడిగ్రీ కళాశాల జాబ్ మేళాకు విశేష స్పందన . ….కూకట్పల్లిలో డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డిగ్రీ విద్యార్థుల నూతన భవనం ప్రారంభంఆర్టిజన్ కార్మికులకు ఏపీ ఎస్ఈబి రూల్స్ అమలు చేయాలి
  • December 24, 2025
  • 104 views
రాజాంపేట్‌లో క్రిస్మస్ విందు కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

జనం న్యూస్ 24డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మండలం రాజాంపేట్ గ్రామంలో మంగళవారం రాత్రి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ముఖ్య…

  • December 24, 2025
  • 105 views
నిబంధనల ప్రకారమే నిర్మాణం కూల్చివేత: తహసీల్దార్

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 24 కోహీర్, డిసెంబరు 24 మండలం లోని సజ్జాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాములు ఇంటి నిర్మాణం గోడలను గ్రామపంచాయతీ తీర్మానం చేసి కూల్చివేయడంపై వివాదం నెలకొంది. సజ్జాపూర్ గ్రామంలోని…

  • December 24, 2025
  • 99 views
పూడి ఆర్అండ్ఆర్ కోలనీ వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని వినతి

జనం న్యూస్, డిసెంబర్ 24,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలంలో 6 గ్రామాల ప్రజలకు పునరావాసం నిమిత్తం కేటాయిం అచ్యుతాపురం మండలంపూడి ఆర్అండ్ఆర్ కోలనీ పేరుతో 6 గ్రామాలకు చెందిన సుమారు 8 వేలు జనభా కలిగిన ఒక గ్రామంగా ఏర్పడింది.పూడి ఆర్అండ్ఆర్ కాలనీ…

  • December 24, 2025
  • 99 views
పాడి రైతులకు అవగాహన సదస్సు

జనం న్యూస్, డిసెంబర్ 24,అచ్యుతాపురం: ఎస్ రాయవరం మండలం గుర్రాజుపేట గ్రామంలో హెరిటేజ్ డైరీ పాడి రైతులకు అవగాహన సదస్సును హెరిటేజ్ డైరీ రీజనల్ మేనేజర్ పి తులసి నాయుడు నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పాడి రైతులకు పొలాల్లో మెలకువలు…

  • December 24, 2025
  • 97 views
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం

జనం న్యూస్ 24 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు జోగులమ్మ గద్వాల జిల్లా కేంద్రంలోని టి యు సి ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యదర్శి చింతరేవుల…

  • December 24, 2025
  • 94 views
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న

జనం న్యూస్ 24 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి జోగుళాంబ…

  • December 24, 2025
  • 96 views
పోక్సో కేసులో సంచలన తీర్పు: నిందితుడికి 20 ఏళ్ల జైలు, 5 లక్షల పరిహారం-విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జనం న్యూస్‌ 24 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసు స్టేషనులో 2025సం. మే నెలలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు కొత్తవలస మండలం, జోడుమెరక గ్రామంకు చెందిన జోడు అప్పన్న, (32 సం.లు)కు…

  • December 24, 2025
  • 98 views
ఏసీబీ వలలో భోగాపురం సబ్ రిజిస్ట్రార్: అక్రమ ఆస్తుల వేటలో అధికారులు!

జనం న్యూస్‌ 24 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఎస్ వి ఎన్ నగర్ లోని భోగాపురం సబ్ రిజిస్ట్రార్ పందిళ్లపల్లి రామకృష్ణ నివాసంపై ఏ సీ బి అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో…

  • December 24, 2025
  • 111 views
చింతపల్లిపేటలో తీరని విషాదం: తల్లి మరణం తట్టుకోలేక కూతురు కన్నుమూత!

జనం న్యూస్‌ 24 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ గుర్ల మండలం చింతపల్లిపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే రోజు తల్లి, కూతురు మృతి చెందడంతో గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. అప్పలనరసమ్మ (60) అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది.…

  • December 24, 2025
  • 102 views
ఫోరెన్సిక్ రిపోర్ట్‌తో వీడిన మిస్టరీ: మంత్రి కుమారుడిపై ఆరోపణలు కల్పితమని నిర్ధారణ…

జనం న్యూస్‌ 24 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యక్తిగత పీఏ సతీష్ పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఏర్పాటు చేసిన పత్రికా…