జుక్కల్ మార్చ్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ గృహ నిర్మాణ పూర్తి చేసిన లబ్ధిదారునికి జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయ…
జనం న్యూస్ మార్చి 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ సిరసపల్లి నుండి కొప్పాక వరకు నేషనల్ హైవే పక్కన కాలువ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న కారణంగా ముఖ్యంగా కొప్పాక గ్రామ ప్రజలకు వర్షాలు పడినప్పుడు ట్రాఫిక్ జామ్ ఏలేరు…
జనంన్యూస్. 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లో ఈ రోజు జాతీయ భద్రత దినోత్సవం సందర్భంగా విద్యుత్ శాఖ ఏయ్ చంద్రశేఖర్ అధ్యక్షతన లైన్మెన్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాకారం రవి మండల కాంగ్రెస్…
జనంన్యూస్. 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లొని కొండాపూర్ ఉమ్మడి గ్రామ పంచాయిటిలో గడ్డమీద తండాలో గణంగా హోలీ పండుగ జరుపుకున్నారు కార్యక్రమంలో నాయక్ కర్బారి జి. బాల్రాజ్ నాయక్. బి. బద్య కర్బారి యువత మరియు…
కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 04 మార్చ్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఫామ్ డివిజన్ ట్రాక్టర్ తయారీ కేంద్రంలో 800కు పైగా ఖాళీలను భర్తీ చేయడానికి భారీ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 4 సెల్ 9550978955 మాచర్ల మున్సిపాలిటీ మేనేజర్గా మరియు రెవెన్యూ ఆఫీసర్గా (అదనపు బాధ్యతలు) బాధ్యతలు చేపట్టిన శాగాంటి బెయిలీ బాబు కి ప్రకాష్ నగర్ మరియు తాళ్లూరి నగర్…
జనం న్యూస్ 04 మార్చ్ హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలతో హోలీ ఆడిన అనిల్ కుమార్ యాదవ్ పురాణాల హితిహాసంలో హోలిక అనే రాక్షసి పై చెడుపై మంచి విజయానికి ప్రతీక జరుపుకునే ఈ పండుగను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
జనం న్యూస్ 04 మార్చి వికారాబాద్ డిస్టిక్ ఇంచార్జ్ కావలి నర్సిములు వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం గట్టుపల్లి గ్రామంలో హోలీ పండుగను సర్పంచి పద్మ-రాజు ఆధ్వర్యంలో గ్రామస్థులు ఉత్సాహంగా – ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. చిన్నారుల నుండి పెద్దల వరకు…
జనంన్యూస్. 04.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. పాత్రికేయుల సమావేశములో కార్పొరేషన్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ21/2/2026 రోజున పారంభమైన శిక్షణా శిభిరంలో AICC నాయకులు, రాష్ట్ర మంత్రు లు మాజీ IAS ఆఫీసర్లు ప్రొఫెషర్ల నుండి రోజుకొకరి చొప్పున వచ్చి శిక్షణను…
జనం న్యూస్ మార్చి 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కాలనీ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు పవన్ నాయుడు ఆధ్వర్యంలో సైబరాబాద్ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ సమక్షంలో కూకట్పల్లి నియోజకవర్గం (అల్లాపూర్)…