జనం న్యూస్ 04 మార్చి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం గట్టుపల్లి గ్రామంలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లి సామేల్ ఆధ్వర్యంలో హోలీ రంగుల పండుగ ఘనంగా నిర్వహించారు. హోలీ రంగుల పండుగ సందర్భంగా కాంగ్రెస్…
జనంన్యూస్. 04.నిజామాబాదు. రురల్.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. ఉపాధిహామీ పథకంలో కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ పథకంలో అక్రమాల జరగకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల అమల్లోకి తెచ్చింది.ఇకపై ఉపాధిహామీ కూలీలకు ముఖ హాజరు (ఫేషియల్ అథెంటికేషన్)తప్పనిసరి చేసింది. మార్చి…
జనంన్యూస్. 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. ఆడ తోడు కోసం వెతుకుతున్న మగ పెద్ద పులి మహా రాష్ట్ర లోని తడోబా అడవుల నుంచి నిజామాబాద్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన మగ పెద్ద పులి అప్రమత్తమైన అటవీ అధికారులు.జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలలో సంచరించిన పెద్దపులి…
జనం న్యూస్ మార్చి 4 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి రంగుల పండుగ హోలీ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు నివాసంలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన రాజేశ్వరరావు కుటుంబ సభ్యులతో పాటు కూకట్పల్లి నియోజకవర్గ…
జనం న్యూస్ 04 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఉపాధి హామీ కూలీలకు ముఖ్య గమనిక. ఉపాధిహామీ పథకంలో కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ పథకంలో అక్రమాల జరగకుండా అడ్డుకునేందుకు…
జనం న్యూస్ 04 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గురుకుల విద్యార్థి గల్లంతులో నిర్లక్ష్యం ఎవరిది.!చెరువులో పడిన విద్యార్థి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు.!రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని మహాత్మ…
మాస్టర్లోన్తో మారనున్న పట్టణ రూపురేఖలు అమృత్ 2.0 నిధులతో రోడ్లు, నాలాల విస్తరణకు కార్యాచరణ మున్సిపల్ యంత్రాంగం సిద్ధం.. ఈ ఏడాది పూర్తిచేయాలని లక్ష్యం జహీరాబాద్, జనం న్యూస్ మార్చి 04 ఏడు దశాబ్దాల చరిత్ర కలి గిన జహీరాబాద్ పట్టణం…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రీపోటర్ శివకుమార్ మార్చి 03పెబ్బేరు మంగళవారం పెబ్బేరు ఉమ్మడి మండలంలోని శ్రీరంగాపూర్ గుమ్మడం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కీ శే కురుమయ్యగారు అనారోగ్యo వల్ల తుది శ్వాస విడిచారు వారి…
బిజెపి నాయకుడు పాలింకర్ సంతోష్ జహీరాబాద్, మార్చ్ 03(జనం న్యూస్) హిందూ పండుగలో అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే పండుగ హోలీ. కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ జరుపుకునే ఈ పండగ స్నేహానికి…
జనం న్యూస్, మార్చి 03,అచ్యుతాపురం: సముద్రంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన మంగళవారం అచ్యుతాపురం మండలం పూడిమడకలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పూడిమడక పంచాయతీ కొండపాలెం గ్రామానికి చెందిన చోడిపల్లి దేముడు (42) అనే మత్స్యకారుడుతోపాటు ముగ్గురు…