బిచ్కుంద మార్చ్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ని మంగళవారం నాడు బిచ్కుంద పోలీస్ స్టేషన్లో సీఐ రవికుమార్ ఎస్సై రాజు ఆధ్వర్యంలో హోలీ రంగుల పండుగ ఘనంగా నిర్వహించారు. హోలీ రంగుల…
జనం న్యూస్ మార్చి 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన నీటి సౌధం…. ఒకప్పుడు గ్రామానికి తాగునీరు అందించి వ్యవసాయానికి…పాడిపంటలకు జీవాధారమైన నల్ల చెరువు గడిచిన దశాబ్ద కాలంలో పూర్తిగా మురికి నీరు డ్రైనేజ్…
జనం న్యూస్ మార్చ్ 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీశ్రీశ్రీ సర్వకామదాంబ సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక కళ్యాణ మహోత్సవం నిన్న రాత్రి దేవస్థానం బేడా మండపంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా వేద పండితుల ఆధ్వర్యంలో…
జనం న్యూస్ మార్చ్ 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఈనెల 17 18 తేదీలలో జరగబోవు అమ్మవారి జాతర చాటింపు కార్యక్రమం నూకాంబిక అమ్మవారి దేవస్థానం…
జనం న్యూస్ 3 మార్చి వికారాబాద్ జిల్లా బడంపల్లి నరేష్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు నరేష్ బడంపల్లి గ్రామ ప్రజలందరికీ హోలీ పండుగ సందర్భంగా నరేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో…
జనం న్యూస్ మార్చి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారి పేట గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో ఎక్స్పైర్ అయిన కోడిగుడ్లను గర్భిణీలకు బాలింతలకు ఇచ్చి ఇబ్బందుల గురి చేస్తున్న అంగన్వాడి టీచర్ కొమ్ముల స్వరూప ని…
జనం న్యూస్, 3 మార్చి, అనేగుంట గ్రామం, మొగుడంపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం లోని, మొగుడంపల్లి మండల పరిధిలోని, ఆనేగుంట గ్రామంలో, క్రైస్తవ దైవ సేవకులు…
అధ్యక్షులు సందీప్ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేసిన ప్రెస్ క్లబ్ సభ్యులు జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ మార్చ్ 02 : ఏన్కూర్ మండలంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని…
స్థానిక పల్లంకుర్రు గ్రామ పరిధిలోని సాపేవారిపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న 34 మంది విద్యార్థిని విద్యార్థులకు గ్రామ వాసి, పాఠశాల పూర్వ విద్యార్థి అయిన జంగా పురుషోత్తం రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు…
జహీరాబాద్ మార్చి 02: 03 2026 జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం ఝరాసంగం మండలం పరిధిలోని కుప్పానగర్ గ్రామంలో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాల పోస్టర్ను జహీరాబాద్ డిఎస్పి సైద్ నాయక్ ఆవిష్కరించారు. మార్చి…