Breaking News
తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ JAC ఉపాధ్యక్షులు దస్తగిర్ (చోటు భాయ్) చార్మినార్, ఎక్స్ ప్రెస్ చీప్ బ్యూరో అండ్ ఈవి నైన్ న్యూస్ స్టేట్ ఇంచార్జ షేక్ మహబూబ ఇవి 9 న్యూస్ కంది మండల్ రిపోర్టర్ మహేందరగారు రంజాన్ పండుగ సందర్భంగా సంగారెడ్డి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ SP శ్రీ పారితోష్ పంకజ్ IPS గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా రక్తదాన శిబిరందామగుండంలో నేవీ రాడార్ పనుల పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి.ఏర్గట్ల పాఠశాలలో మాక్ పార్లమెంట్ – చిన్నారుల చేత ప్రజాస్వామ్య మహాసభ!ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా రక్తదాన శిబిరంబిఆర్ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టువికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం హెడ్ క్వార్టర్స్ లోని వివిధ విభాగాలను సందర్శించిన జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రామాజీ ఎంపిటిసి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యేఆడపూరు మెడికల్ క్యాంపు ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంఓ మనోరమ
  • March 2, 2026
  • 68 views
రాహుల్ గాంధీతో బొబ్బిలి రామకృష్ణ.

జనంన్యూస్. 02.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. సంఘటన్ శ్రీజన్ అభియాన్ లో DCC అధ్యక్షుల ట్రైనింగ్ క్యాంపు లో భాగంగా చివరి రోజు కాంగ్రెస్ అగ్ర నేత LOP నాయకులు రాహుల్ గాంధీ వారి ప్రెసెంటేషన్ ఇవ్వడంతో పాటు జిల్లా అధ్యక్షుల కుటుంబ సభ్యలతో…

  • March 2, 2026
  • 60 views
జిల్లా గ్రంధాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

జనం న్యూస్ 02 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నిర్మాణంలో ఉన్న గ్రంధాలయ బిల్డింగ్ ని పూర్తి చేయాలి.ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ శ్రీ రిజ్వాన్ బాషా షేక్ సార్ కి వినతి…

  • March 2, 2026
  • 62 views
ఏర్గట్లమండల యువజన కాంగ్రెస్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జన్మదిన వేడుకలు

జనం న్యూస్ మార్చి 02: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్గట్లమండల కేంద్రంలోని బీంనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు…

  • March 2, 2026
  • 65 views
రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ఏర్గట్లయువజన కాంగ్రెస్

జనం న్యూస్ మార్చి 02: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్గట్లమండల కేంద్రంలోని బీంనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు…

  • March 2, 2026
  • 64 views
హిందూ పండగలలో అత్యంత విశిష్టమైన పండగ హోలీ పండగ..

జనంన్యూస్. 02.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా నిర్వహించే ఒకే ఒక్క పండగ ఈ పండగ..పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కామ దహన కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.హిందూ…

  • March 2, 2026
  • 62 views
3వ ప్రపంచ తెలుగు మహాసభలలో గుత్తెనదీవి

సాయిరామ్ విద్యార్థుల ప్రతిభ.. జనం న్యూస్ మార్చి 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం కిమ్స్ హాస్పటల్ ఆవరణలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో నిర్వహించిన సీనియర్ పద్యాల పోటీల విభాగంలో గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్…

  • March 2, 2026
  • 63 views
లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ వస్తునందున రాష్ట్రంలో ప్రతిపక్షాలను, అరెస్ట్.

జనం న్యూస్ మార్చి 2, వికారాబాద్ జిల్లా, వికారాబాద్ పట్టణ ములో ముందస్తుగా అరెస్ట్ చేసారు POW రాష్ట్ర కార్యదర్శి వై గీత, AIKMS జిల్లా అధ్యక్షులు వై మహేందర్,SFI జిల్లా ఉపాధ్యక్షుడు తేజ, MRPS జిల్లా యకురాలు వై పుష్ప…

  • March 2, 2026
  • 63 views
చిలకలూరిపేటలో అర్ధరాత్రి పోలీసుల ఆకస్మిక తనిఖీలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 2 సెల్ 9550978955 నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు నేడు ఆర్డీవో సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో తనిఖీలు చిలకలూరిపేట: దీపావళి పండుగ వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…

  • March 2, 2026
  • 62 views
శాసనసభ సభాపతి పదవికి వన్నెతెచ్చిన మహానీయుడు దుద్దిళ్ళ శ్రీపాదరావు

జనం న్యూస్ 02 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్…

  • March 2, 2026
  • 60 views
తెలుగు ప్రపంచ మహా సభలలో ప్రముఖులకు సన్మానం

జనం న్యూస్, మార్చి 2, 2026: అమలాపురం అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కిమ్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ కలిదిండి సత్యనారాయణ రాజు మహాసభలకు విచ్చేసిన ప్రముఖ అతిథులను సాదరంగా ఆహ్వానించి…