సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
జనం న్యూస్ :14, రెబ్బెన కుమురంభీం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావుకి,మాజీ ఎంఎల్ఏ అత్రం సక్కు కి ఆసిఫాబాద్ లో కలసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్య రమేష్,ఆసిఫాబాద్…
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు
భైరయ్య జనం న్యూస్ 14జనవరి మంగళవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి ) కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇందు ప్రియా రెడ్డి మేడం కి మరియు జిల్లా ఎస్ పి మేడం సింధు శర్మ కు మరియు ఏ ఎస్ పి…
9 మొబైల్ ఫోన్లు రికవరీ పట్టణ సీఐ నాగరాజు.
జనం న్యూస్ 2025 జనవరి 14(మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మెదక్ పట్టణంలో 9 మొబైల్ రికవరీ చేసిన వాటిని బాధితులకు పట్టణ సి ఐ నాగరాజు అందజేశారు . మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు…
బ్రహ్మోత్సవం ముస్తాబైన జేజ పట్నం రామప్ప రామలింగేశ్వర దేవాలయ
*ముచ్చటగా మూడు రోజులు జాతర* జనం న్యూస్ తూప్రాన్, జనవరి, 14. తూప్రాన్ మండలం (ఇస్లాంపూర్) జేజపట్నం శివారులోని రామప్పగుట్ట పై సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే జాతర బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆలయ చైర్మన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గుట్టపై వెలిసిన…
నూతన మార్కెట్ విధానాలను వెనక్కి తీసుకోవాలి
జనం న్యూస్ జనవరి 14 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూరు: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన.రైతు నూతన మార్కెట్ విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ సోమవారం మద్దూరు అంబేడ్కర్ విగ్రహం ఎదుట అఖిల భారత ఐక్య రైతు సంఘం…
బ్రాండ్ ఏపీ ముందుకెళ్తోంది
గంటూరు, జనవరి 10: ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చామన్నారు. నిర్మాణ రంగం…
మరీ ఇంత దారుణమా.. అర్ధరాత్రి ఓ వ్యక్తిని చుట్టుముట్టి.. దేవుడా..
హైదరాబాద్: మియాపూర్ (Miyapur) పోలీస్ స్టేషన్ పరిధి హఫీజ్ పేట్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని గుర్తుతెలియని కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. హఫీజ్ పేట్ రైల్వేస్టేషన్ (Hafizpet Railway Station) సమీపంలో శనివారం అర్ధరాత్రి కొంతమంది…
‘ముఫాసా’కు మహేష్ వాయిస్.. నమ్రత ఏమన్నారంటే
మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa the lion king) డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం…
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఆ సినిమా నిరాశపర్చింది
సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్లో జరిగిన ఈ ఈవెంట్కు సినీతారలు హాజరై సందడి చేశారు. స్టాండప్ కమెడియన్ నక్కీ గ్లేజర్ వ్యాఖ్యతగా వ్యవహరించి నవ్వులు పూయించారు. ఈ…