ఆర్టిజన్స్ను కన్వర్షన్ చేయండి
జనం న్యూస్ 22 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా… గద్వాల:-విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్ను కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ కోరింది. ఈ మేరకు మంగళ…
ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోని ఉన్నత లక్ష్యాలను సాధించాలి
జనం న్యూస్ 22 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎమ్మెల్యే సతీమణి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన ఎమ్మెల్యే సతీమణి ఈరోజు గద్వాల నియోజకవర్గం…
పంచాయతీలో మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయాలి
జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మోడల్ పాఠశాల ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో…
జిల్లా పోలీసు కార్యాలయ ఆధునీకరణకు చర్యలు చేపడతాం
రాష్ట్ర హోంశాఖామాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… రాష్ట్ర హెూం శాఖామాత్యుల శ్రీమతి వంగలపూడి అనిత గారు జిల్లా పోలీసు కార్యాలయాన్ని జనవరి 21న సందర్శించి, పోలీసుల నుండి గౌరవ…
సజావుగా కొనసాగుతున్న కానిస్టేబులు ఉద్యోగాల నియామక ప్రక్రియ
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షల ప్రక్రియ…
ప్రభుత్వ శాఖలపై మంత్రి అనిత సమీక్ష
జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, రెవెన్యూ, డ్వామా కార్యక్రమాలపై ఆమె సమీక్ష…
ఆశ, అత్యాశలే సైబర్ నేరగాళ్ల ఆయుధాలు.
డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడండి. సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది ప్రజలు ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి జనం న్యూస్ జనవరి 23 మునగాల మండల ప్రతినిధి…
విలేకరులు కావలెను
*విలేకరులు కావలెను* ( *WANTED REPORTERS* ) జనం న్యూస్ దినపత్రిక మరియు ఛానెల్లో పని చేయడానికి ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలలో విలేకరులు కావలెను. అర్హత: నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే సత్తా ఉండాలి. 9347126480
విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి
ప్రతినిధి (శ్రీరామ్ నవీన్) తొర్రూర్ డివిజన్ కేంద్రం… మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ దంతాలపల్లి మండల కేంద్రంలోని బొడ్లాడ స్టేజి గోప్యా తండాకు చెందిన భానోతు అనిల్ (18)తండ్రి బాలు పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి. ఆదివారం ఉదయం తమ…
కేతగుడిపిలో పశువైద్య శిబిరం ఏర్పాటు.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 తర్లుపాడు మండలం లోని కేతగుడిపి గ్రామం నందు పశు ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి కేతగుడిపి గ్రామ సర్పంచ్ డి. పెద్ద మస్తాన్ 15000/-రూపాయలు విలువ చేసే మందులు స్పాన్సర్ చేసారు,పశువైద్య…