• February 5, 2025
  • 45 views
దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

జనం న్యూస్ 06 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్)11-02-2025 మంగళవారం నాడు కొత్తగూడెం పట్టణం కేంద్రంలోని బీసీ భవనంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య సినిమా వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని…

  • February 4, 2025
  • 35 views
ఎమ్మార్పీఎస్ కలకోవ గ్రామశాఖ అధ్యక్షులుగా పాతకోట్ల బాలయ్య మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

జనం న్యూస్ ఫిబ్రవరి 05 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు‌ గద్దల అశోక్ మాదిగ,ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు,…

  • February 4, 2025
  • 39 views
కోదాడలో టార్గెట్ లఘు చిత్రం షూటింగ్ ప్రారంభం

మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల లఘు చిత్రం నిర్మించడం అభినందనీయం జనం న్యూస్ ఫిబ్రవరి 05 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సమాజంలో మహిళలపైజరుగుతున్న అఘాయిత్యాలు, దాడులపై సందేశాత్మకమైన లఘు చిత్రం నిర్మించడం అభినందనీయమని పలువురు కోదాడ పట్టణ ప్రముఖులు…

  • February 4, 2025
  • 34 views
రాష్ట్రం కోసం చంద్రబాబు పడుతున్న కష్టంతో పోలిస్తే, పదవులు పనుల అసంతృప్తి చాలా చిన్నది ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 4 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి ఎంపిక మంచి నిర్ణయం, ఆయన అనుభవం మండలికే వన్నెతెస్తుంది : పుల్లారావు. మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ యువజన నాయకుడిగా తన…

  • February 4, 2025
  • 33 views
పంట దిగుబడి రాక రైతు ఆత్మహత్య

జనం న్యూస్ పిబ్రవరి 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆరుగాలం శ్రమించి పంట పండించినా.. దిగుబడి రాకపోవడంతో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ సిఐ రవీందర్ తెలిపిన వివరాల…

  • February 4, 2025
  • 35 views
కొమురం భీం జిల్లా విద్యా శాఖ లో అంత ఇన్చార్జిలే

రెగ్యులర్ అధికారులు లేక పర్యవేక్షణ కరువు, విద్యార్థుల వార్షిక పరీక్షలకు ఇక ఇక్కట్లే. రెగ్యులర్ అధికారులను నియమించకుంటే ఆందోళన షురూ. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ డిమాండ్ జనం న్యూస్ పిబ్రవరి 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : కుమురం…

  • February 4, 2025
  • 36 views
వెలుగు వివోఏ ల యానిమేటర్ల సంఘల సిఐటియు యూనియన్ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు సెర్్ప సీఈఓ కలిసినారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 4 రిపోర్టర్ సలికినిడి నాగరాజు వెలుగు యానిమేటర్లు సంఘం మరియు సిఐటియు రాష్ట్ర జిల్లాల అధ్యక్షులు ఈరోజు సెర్ప్ సీఈఓ కలిసి వారి యొక్క బాధలు విన్నవించుకున్నారు ఉద్యోగ భద్రత కల్పించాలి కాలపరిమితిని…

  • February 4, 2025
  • 35 views
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలి

మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ అనిత జనం న్యూస్ ఫిబ్రవరి 05 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ప్ర భుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ అనిత అన్నారు. మంగళవారం మునగాల మండల…

  • February 4, 2025
  • 35 views
ఎమ్మార్పీఎస్ జమ్మికుంట మండల అధ్యక్షునిగా బోయిని సదానందం నియామకం..

జనం న్యూస్ // ఫిబ్రవరి 4//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి చెందిన, ఉన్నత విద్యావంతుడు, (ఎంఎస్సీ బీఈడీ ) బోయిని సదానందం, ఎమ్మార్పీఎస్ జమ్మికుంట మండల అధ్యక్షునిగా నియమించారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, నూతన…

  • February 4, 2025
  • 43 views
అక్రమార్కుల కబ్జాకు బ్లాక్ మెయిల్ కు గురి అవుతున్న ఒరిజినల్ భూ కొనుగోలుదారులు..▪️ భూమి కొనాలి అంటే అడలెత్తిపోతున్నా జమ్మికుంట..

జనం న్యూస్ //ఫిబ్రవరి //4//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట పట్టణంలోని ఎండి ఆరిఫ్ ఉద్దీన్ భూమి కబ్జా చేశారని, అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొగిలి లింగారెడ్డి సన్నాఫ్ మల్లారెడ్డి వారి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com