సుమ ప్రైవేట్ పాఠశాల పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ మార్చి 4 జనంన్యూస్ వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జాగటి రవి తేజ మాట్లాడుతూ సుమా ప్రవేట్ పాఠశాలపై కనీస…
జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యార్థులు
జనం న్యూస్ -ఫిబ్రవరి 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి దేవరాజ్ కొద్దిరోజుల క్రితం వికారాబాద్ లో జరిగిన సబ్ జూనియర్ కబడ్డీ మీట్…
బహుజన సమాజ్ పార్టీ వాజేడు మండల నూతన కమిటీ నియామకం.
వాజేడు మండల అధ్యక్షులుగా కారం చిరంజీవి. రాజ్యాంగ పరిరక్షణ కై B S P తో కలిసిరండి తడికల శివకుమార్ మార్చి 4 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం న B S P పార్టీ మండల…
పట్టభద్రుల అభ్యర్థి రాజశేఖరం విజయం అభినందనీయం – బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ మార్చి 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉభయగోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరo ని మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు. ఈరోజు ఏలూరు సి ఆర్ రెడ్డి…
ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా వ్యవస్థలు, సామాజిక కార్యకర్తలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 4 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సమన్వయతో కృషి చేస్తే హెచ్ఐవి ఎయిడ్స్ ను సమాజం నుండి పూర్తిస్థాలు నిర్మించడం సాధ్యమవుతుందని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్య ఆరోగ్య…
కేంద్రీయ విద్యాలయ అభివృద్ధికి కృషి చేస్తా–బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. కేంద్రీయ విద్యాలయాలోని సమస్యలను పరిష్కరించి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని బిజెపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ తెలియజేశారు. పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రుల వినతి మేరకు ఆయన మంగళవారం పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో…
విద్యార్థులు అన్ని రంగాలలో రానించాలి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నేటి సమాజంలో విద్యార్థులు విద్యతో పాటు అన్నిరంగాలలో రాణించాలని శ్రీ అన్నమాచార్య అకాడమీ హై స్కూల్ కరెస్పాండంట్ సమ్మెట శివ ప్రసాద్, డైరెక్టర్ మాడపూరి హేమలత పేర్కొన్నారు. RK నాలెడ్జి వారు అబాకస్ మరియు…
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి……
విధి నిర్వహణలో కోదాడకు వచ్చిన జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ రెడ్డి… సన్మానించిన లారీ అసోసియేషన్ నాయకులు…జనం న్యూస్ మార్చి 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- కోదాడ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గా సుదీర్ఘకాలం పనిచేసి బదిలీపై…
వరిలో అగ్గి తెగులు నివారణ చర్యలు పాటించాలి
జనం న్యూస్ మార్చి 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు – మునగాల గ్రామంలోని వరి పొలాలను కోదాడ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎల్లయ్య, మండల వ్యవసాయ అధికారి రాజుతో కలిసి పొలాలను పరిశీలించడం జరిగింది.వరి పొలంలో ప్రస్తుతం…
నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
గ్రామాల్లో నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి మండల ప్రత్యేక అధికారి శిరీష జనం న్యూస్ మార్చి 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- నర్సరీలో మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామస్తులకు అవసరాలకు అనుగుణంగా మొక్కలు పెంచాలని జెడ్పీ సీఈవో…