• May 19, 2025
  • 93 views
విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ మే 19 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కాలనీలో ముడవ రోడ్ లో శ్రీశ్రీశ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నందు శ్రీ మహాదేవ జీర్నోద్ధరణ సహిత శ్రీ పార్వతి దేవి మరియు శ్రీ ఆంజనేయ స్వామి…

  • May 19, 2025
  • 112 views
ప్రతి ఒక్క వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలి

ఎస్ఐకే శ్వేత జనం న్యూస్ మే 19 ( భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి ) వాహనదారులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, డ్రైవింగ్ చేసే సమయంలో ఇంటివద్ద కుటుంబ సభ్యులు తమ కోసం ఎదురుచూస్తారని గుర్తుంచుకుని…

  • May 19, 2025
  • 119 views
నూతన వధూవరులను ఆశీర్వదించిన బిసి రాజ్యాధికార సమితి నాయకులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొమురయ్య

…జనం న్యూస్ మే 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రమం చెందిన వల్లాల సుప్రియ గౌడు గొడిశాల క్రాంతి కుమార్ గౌడ్ వివాహానికి బిసి రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు…

  • May 19, 2025
  • 84 views
వేదికను పరిస్తేళిస్తున్న అధికారులు

జనం న్యూస్ 19 మే భీమారం మండల ప్రతినిధి కాసిపేటరవి భీమారం మండల కేంద్రంలోని మంగళవారం రోజున రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ విచ్చేస్తున్న సందర్భంగా భీమారం, జిల్లా ప్రజా పరిషత్ విద్యాలయం నందు సభ వేదికను పరిశీలిస్తున్న , డిసిపి…

  • May 19, 2025
  • 38 views
కాలేశ్వరానికి పోటెత్తిన జనం

పుష్కరాలకు పుష్కలంగా పుణ్యస్నానాలు లక్షకు పైగా భక్తులు కిలోమీటర్లమేర వాహనాలునిలిచే జనం న్యూస్ 19 మే బీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి) సరస్వతి పుష్కరాలకు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఎండలు మండుతున్న కాలేశ్వరానికి భక్తుల తాకిడి…

  • May 19, 2025
  • 48 views
పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

జనం న్యూస్,మే19 అచ్యుతాపురం: 21 ఏళ్ల క్రితం ఎం. జగన్నాధపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. 1999-2004 వరకు చదివిన విద్యార్థుల ఆత్మీయ సమావేశం పాఠశాలలో సందడిగా సాగింది.…

  • May 19, 2025
  • 94 views
నూతన బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ శ్రీనివాస్.

జనం న్యూస్,మే19,జూలూరుపాడు : జూలూరుపాడు మండల నూతన తహసీల్దార్ గా తూమాటి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. భద్రాచలం తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తూ విధులలో భాగంగా జూలూరుపాడు తహసీల్దార్ గా నూతన బాధ్యతలు చేపట్టారు.

  • May 19, 2025
  • 39 views
నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి

జనం న్యూస్ మే 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల కేంద్రమం లో సుప్రియ వెడ్స్ క్రాంతి కుమార్ గౌడ్వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి…

  • May 19, 2025
  • 34 views
బ్లాస్టింగ్ మెటీరియల్ అమ్మకాలకు విజయనగరం పాత అడ్డాగా తయారయింది!

జనం న్యూస్ 19 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అక్రమంగా నిలవచేసిన ప్రేలుడు పదార్ధం కారణంగా గతంలో కన్యకాపరమేశ్వరి గుడి ప్రాంతంలో పెనుప్రమాదం సంభవించి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా వాటిల్లింది! మావోయిస్టులకు కూడా ప్రేలుడు పదార్ధాలు…

  • May 19, 2025
  • 33 views
జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ద్వారపూడి గ్రామంలో జరిగిన ఘటన తీవ్రంగా కలచి వేసింది…చిన్నారుల కుటుంబాన్ని పరామర్శించిన విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనుగారు

జనం న్యూస్ 19 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈరోజు విజయనగరం మండలం ద్వారంపూడి గ్రామంలో నిన్న కారు లాక్ డోర్ పడి ద్వారంపూడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందిన సంఘటన తెలుసుకొని జిల్లా కేంద్ర…

Social Media Auto Publish Powered By : XYZScripts.com