• April 30, 2025
  • 37 views
ఘనంగా బసవేశ్వరుడు జయంతి

జనం న్యూస్, మే 1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గజ్వేల్ బసవేశ్వరుడు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ లోని బసవేశ్వరుడు, విగ్రహానికి పూలమాల వేసి నివాళాలు అర్పించిన గజ్వేల్ మాజీ…

  • April 30, 2025
  • 27 views
విజయనగరంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్‌

జనం న్యూస్ 30 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అసిస్టెంట్‌ కమీషనర్‌ పి.రామచంద్రరావు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్‌ ఎస్‌ ఐ ఎమ్‌ రమణ మరియు సిబ్బంది విజయనగరం టౌన్‌ లొ మంగళవారం దాడులు నిర్వహించారు. ఎమ్‌. అప్పలనాయుడు ని…

  • April 30, 2025
  • 29 views
పెట్టుబడిదారీ వర్గం వెట్టి చాకిరీ నుంచి కార్మికవర్గం విముక్తి పొందిన ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే.

జనం న్యూస్ 30 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక 139 మేడే రోజున వాడవాడలా సిపిఐ, ఏఐటీయూసీ జెండాలు ఎగురవేసి కార్మిక అమరవీరులకు నివాళులు అర్పించాలి. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినమని, చికాగోలో…

  • April 30, 2025
  • 37 views
విజయనగరం జిల్లా ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఆలయం 30 వ వార్షికోత్సవం సందర్భంగా

జనం న్యూస్ 30 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అమ్మవారికి అత్యంత వైభవంగా జాతర మహోత్సవం తోటపాలెం గ్రామస్తుల ఆధ్వర్యంలో జరుపబడింది ఈ సందర్భంగా విద్యుత్ దీపాల అలంకరణతో లలితా సహస్రనామ పారాయణలతోటి భక్తుల యొక్క జయజయ ధ్వనాలతోటి…

  • April 30, 2025
  • 30 views
మృతుల్లో ముగ్గురిని గుర్తించాం”

జనం న్యూస్ 30 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సింహాచలం చందనోత్సవంలో గోడ కూలడంతో 8 మంది మృతిచెందారు. వీరిలో ఏడుగురిని కేజీహెచ్‌కు తరలించారు. మరణించిన ముగ్గురు వివరాలు ఇంకా తెలియరాలేదని, నలుగురు పురుషుల్లో ముగ్గురిని గుర్తించినట్లు KGH…

  • April 30, 2025
  • 33 views
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు -ఏర్గట్ల ఎస్సై బి. రాము

జనం న్యూస్ ఏప్రిల్ 29:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రం: మంగళవారం రోజునా వర్షకొండ రోడ్డులోని తీగల వాగు సమీపంలో ఎస్సై బి రాము తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సై…

  • April 30, 2025
  • 32 views
విశ్వ గురు మహాత్మ బసవేశ్వర జయంతి వేడుకలు….

బిచ్కుంద ఏప్రిల్ 30 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో. రాజుల చౌరస్తా బసవేశ్వర చౌక్ వద్ద విశ్వగురు మహాత్మా బసవేశ్వర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ…

  • April 30, 2025
  • 32 views
మానవత్వం చాటుకున్న పాములపర్తి

ఎ వి, డ్రైవర్ యూనియన్ సభ్యులు జనం న్యూస్, మే 1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన పిట్ల సాయిలు 15 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం…

  • April 30, 2025
  • 34 views
శ్రీశ్రీ సాహిత్యం మరువలేనిది

జనం న్యూస్: 30 ఎప్రిల్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ; శ్రీశ్రీ గా పేరుపొందిన శ్రీరంగం శ్రీనివాసరావు ప్రకృతిలోని ప్రతి అంశం పైన రచనలు చేసి సామాజిక స్పృహలు పెంపొందించిన శ్రీశ్రీ సాహిత్యం మరువలేనిదని బాల సాహిత్య రచయితలు…

  • April 30, 2025
  • 53 views
స్లాట్ బుకింగ్ వద్దు పాత పద్ధతి ముద్దు.

దస్తావేజు లేఖర్లు నిరసన కార్యక్రమం. ఈ మార్పుతో మా జీవన ఉపాధి కోల్పోయింది. మమ్మల్ని గుర్తించండి.. కొత్తగూడెం సబ్ రిజిస్టర్ జోన్ ప్రజానీకం. జనం న్యూస్ కొత్తగూడెం ఆర్ సి ఏప్రిల్ 29 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చుంచుపల్లి మండల కేంద్రంలోని.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com