తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబం కడుపునిండా భోజనం చేయడమే లక్ష్యంగా..
ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన టిపిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి.. జనం న్యూస్ 1 ఏప్రిల్ 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చౌకధరల దుకాణంలో …
పేదవారి కడుపు నింపడానికెే సన్నబియ్యం పథకం
పేదవారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి..త్వరలోనే రేషన్ కార్డుల పంపిణీ.. ఒడితల ప్రణవ్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట).. తెలంగాణ రాష్ట్రంలో పండిన సన్నబియ్యం ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యచ్చ్ సి యూ భూముల విషయం లో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి
జనం న్యూస్ 01 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా యువ నాయకులు బండారి .రాజు మల్దకల్ మండలం కేంద్రముహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు భూముల…
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం ని పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ రేణు కుంట్ల సదయ్య
జనం న్యూస్ ఏప్రిల్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం లోని తహరాపూర్ గ్రామములో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ప్రవేశపెట్టిన రేషన్ సన్న బియ్యం డీలర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం రోజున పంపిణీ కార్యక్రమాన్ని…
డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సాధించిన శ్రావ్య
జనం న్యూస్ ఏప్రిల్ (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన శ్రావ్య గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ జాబితాలో 516.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో 12 వ ర్యాంకు సాధించింది. శ్రావ్య మొదటి ప్రయత్నంలోనే ఈ…
సైబర్ నేరాలపై యువత అవగాహనా కలిగి ఉండాలి : ఎస్ఐ
జనం న్యూస్ ఏప్రిల్ 1 నడిగూడెం సైబర్ నేరాలపై యువత అవగాహన కలిగి ఉండాలని నడిగూడెం మండల ఎస్. ఐ అజయ్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన మాట్లాడుతూ.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావడం, మన…
వెయ్యి బీడీ కి , రూ 261-97 చెల్లించాలి సి పి ఐ మండల కార్యదర్శి బత్తిని సదానందం
జనం న్యూస్ ఏప్రిల్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బీడీకార్మికులకు పెరిగిన కరువు భత్యం,(వి డి ఏ)రూ 10-40 పైసలు, వెయ్యి బీడీల కు అన్ని కలుపుకొని రూ 261-97 పైసలు.ఈ పెరిగిన కరువు భత్యం…
సన్న బియ్యం పంపిణీ చేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్
బిచ్కుంద ఏప్రిల్ 01:-( జనం న్యూస్) ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) జుక్కల్ శాసనసభ్యులు ఆదేశాల మేరకు ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన ప్రజల కొరకు ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మంగళవారం రోజు పత్లాపూర్…
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే
జనం న్యూస్ ఏప్రిల్(1) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వెలుగుపల్లి గ్రామంలో మంగళవారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించినాడు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, తుంగతుర్తి…
పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా లభించే సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వ నిధులే
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట ).. తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వ నిధులే అని బండి సంజయ్…