సెల్ఫీలలో ఉన్న ఆరాటం సమస్యలలో లేదు పోరాటం?
జనం న్యూస్ 1ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి ) మండలలో కొందరు నాయకులు ఎమ్మెల్యే పర్యటిస్తున్న అంటే చాలు ఎమ్మెల్యేతో సెల్ఫీలు దిగి గ్రూపులలో వాట్సాప్ లలో తెగ వైరల్ చేస్తూ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నట్లుగా…
చీక్ మాద్దూర్ ఈద్గా వద్ద ఘనంగా రంజాన్ వేడుకలు
జనం న్యూస్. మార్చి1. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో హత్నూర మండలం చీక్ మద్దూర్ గ్రామంలోని ముస్లిం మైనార్టీ సోదరులు నూతన వస్త్రాలను ధరించి ఈద్గా వద్దకు చేరుకొని సామూహిక ప్రార్థనలు…
ఉపాధి కూలీలకు అడవి పై అవగాహన
ఎఫ్ ఎస్ ఓ విజయలక్ష్మి జనం న్యూస్1 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి) బీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలోని అడవిలో కేంద్ర ప్రభుత్వం పథకాలలో భాగంగా మూగ జీవాల దాహం తీర్చుటకు నీటి సాంద్రతను పెంచుటకు ఎంతో దోహద…
ఉపాధి కూలీలకు అడవి పై అవగాహన
ఎఫ్ ఎస్ ఓ విజయలక్ష్మి జనం న్యూస్1 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి) బీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలోని అడవిలో కేంద్ర ప్రభుత్వం పథకాలలో భాగంగా మూగ జీవాల దాహం తీర్చుటకు నీటి సాంద్రతను పెంచుటకు ఎంతో దోహద…
బస్తీ దవఖానకు సంబంధించిన స్థలాల్లో యదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
జనం న్యూస్ ఏప్రిల్ 01 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరునియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వే నెంబర్ 993లో గోశాల పక్కనగల ప్రభుత్వ భూమిలో గవర్నమెంట్ బస్తీ దవాఖానా కొరకు కేటాయించిన స్థలంలో కొందరు అక్రమార్కులు యదేచ్ఛగా ఇండ్ల నిర్మాణాలు…
కుట్టు మిషన్ తెలంగాణ కంప్యూటర్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందజేత
జనం న్యూస్ ఏప్రిల్ 1 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చండూరు గ్రామంలో ఆరు నెలల క్రిందట కుట్టు మిషన్ మరియు మగ్గం వర్క్ నేర్పించారు టి సి…
కార్పొరేషన్ ఏర్పాటుతో పాల్వంచ మనుగడకి ఇబ్బంది ఉండదు.
అర్బన్ డెవలప్యామెంట్ అథారిటీ కూడా మరింత అభివృధి జరుగుతుంది. కొత్తగూడెం నియోజకవర్గంమార్చి 29 ( జనం న్యూస్) నియోజకవర్గంలో రోడ్, డ్రైన్ లేని గల్లి ఉండదు. 50కోట్లతో అమృత పీవీసీఎడ్యుకేషన్…యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కేంద్రీయ విద్యాలయం సింగరేణి మోడల్ స్కూల్, ఉమెన్స్…
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సమాజంలో మార్పులు..!
జనం న్యూస్ మార్చి 29(నడిగూడెం) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సమాజంలో పెను మార్పులు వచ్చాయని, పేదలకు సంక్షేమ పథకాలు లభించాయని తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు దొంతగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం నడిగూడెం లో పార్టీ కార్యాలయం నందు పార్టీ…
మునగాల మండల ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు
జనం న్యూస్ మార్చి 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉగాది వేడుకలు జరుపుకోవాలనీ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు తుమ్మ సతీష్ అన్నారు. మునగాల మండల ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం మునగాల…
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
జనం న్యూస్ మార్చి 29 నడిగూడెం మండల వ్యాప్తంగా గ్రామాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని మందుబాబులకు మండల సబ్ ఇన్స్పెక్టర్ జి. అజయ్ కుమార్ హెచ్చరించారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. బహిరంగంగా…