ఇందిరమ్మ నమూనా ఇంటి, నాణ్యతను పరిశీలించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి
జనం న్యూస్ మార్చి 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల కేంద్రంలో, నిర్మిస్తున్న ఇందిరమ్మ నమూనా ఇంటిని, పరిశీలించి,నాణ్యతను పాటించాలని,వివరించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వారి వెంట,మార్కెట్ కమిటీ డైరెక్టర్…
జిల్లా ఎస్పీ ని మర్యాద పూర్వకంగా కలిసిన సామజిక సేవకులు సత్యరాజ్ ఉపారపు
జనం న్యూస్ మార్చ్ 11 జిల్లా బ్యూరో ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ అఖిల్ మహాజన్ ని రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు మంగళవారం జిల్లా కేంద్రంలోని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా…
నడిగూడెం బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడి గా దార్ల సతీష్
జనం న్యూస్ మార్చి 11 నడిగూడెం నడిగూడెం మండల కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో బీజేపీ మండల అధ్యక్షుడు బండారు వీరబాబు అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడుగా…
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..
జనం న్యూస్ మార్చి 11(నడిగూడెం) నడిగూడెం మండల పరిధిలోని రత్నవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు. విద్యార్థులు కలెక్టర్గా, జిల్లా విద్యాధికారిగా, ప్రధానోపాధ్యాయులుగా, ఉపాధ్యాయులుగా అలరించారు.…
ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడని ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి.బి.శ్రీను నాయక్ డిమాండ్.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 11 రిపోర్టర్ సలికినిడి నాగరాజు అసెంబ్లీలోజరుగుతున్నటువంటి సమావేశాల్లో పుట్టపర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు పల్లె సింధూర రెడ్డి వాల్మీకి,బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనే ప్రతిపాదాన్ని తెరపైకి తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. ఈ విషయంపై…
అధికారంలో ఉండి విద్యార్థులకు రూ.6,500 కోట్లు ఎగ్గొట్టిన జగన్,
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 11 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఇప్పుడు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటు మాజీమంత్రి ప్రత్తిపాటి నాడు-నేడు పథకంపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థుల జీవితాలతో ఆటలాడిన అవినీతి పరుల్ని కఠినంగా శిక్షించాలని మంత్రి లోకేశ్…
గిరిజనులు హోలీ లెంగి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు
పయనించే సూర్యుడు గాంధారి 12/03/25 గాంధారి మండల కేంద్రంలో గిరిజనులు హోలీ లెంగి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్ గుడి సమీపంలో బంజారా సాంప్రదాయ నృత్యమైన హోలీ లెంగీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే…
రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసిన పసుపులేటి
జనం న్యూస్ 11మార్చ్( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతీ నిధి కురిమెల్ల శంకర్ ) కేంద్ర మాజీమంత్రివర్యులు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి గారిని మర్యాద పూర్వకం గా కలిసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పసుపులేటి వీరబాబు. బాదావత్…
తడ్కల్ మండలం ఏర్పాటుకు 304 జీవో అమలు చేయరా..
నాడు తడ్కల్ మండలానికై ధర్నా చేసిన నాయకులే, నేడు మండల ఏర్పాటుకు విస్మరించారు. నూతన మండల కేంద్రంగా తడ్కల్ ను ఏర్పాటు చెయ్యాలని ప్రజల డిమాండ్. మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, జనం న్యూస్,మార్చ్ 11,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి…
మహిళల సమానత్వం అనేది మన ఇంటి నుండి ప్రారంభం కావాలి
ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ పాలడుగు శ్రీనివాస్ జనం న్యూస్ మార్చ్ 11 సంగారెడ్డి జిల్లా హైదరాబాద్: మహిళల సమానత్వం అనేది మన ఇంటి నుండి ప్రారంభం కావాలని ఇంట్లో మగ పిల్లలను ఆడపిల్లలను సమానంగా చూడాలని ఓయూ విద్యార్థి జేఏసీ…