• April 2, 2025
  • 52 views
పేద ప్రజల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం

జనం న్యూస్ 02 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఉగాది కానుకగా పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ సీఎం రేవంత్ రెడ్డిపేద ప్రజలకు ఉచితంగా సన్న…

  • April 2, 2025
  • 53 views
విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు రద్దు చేయాలి”

జనం న్యూస్ 02 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లపై ఆధానితో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న సేకి…

  • April 2, 2025
  • 50 views
మీ క్రమ శిక్షణ, అంకిత భావమే ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంఆత్మీయ వీడ్కోలు సభలో

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 02 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన (1) పోలీసు కంట్రోల్…

  • April 2, 2025
  • 68 views
147కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 02 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్ పోస్టు వద్ద గంజాయితో కారు వదిలి, పరారైననలుగురు నిందితులను అరెస్టు చేసి,…

  • April 1, 2025
  • 63 views
హైదరాబాద్ లో విదేశీ యువతిపై అత్యాచారం

జనం న్యూస్, ఏప్రిల్ 2 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ పీఎస్ పరిధి లో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జర్మనీకి చెందిన ఓ యువతి…

  • April 1, 2025
  • 57 views
పోలీసు ప్రజా భరోసా నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

జిల్లాలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం లో భాగంగా గ్రామ పోలీసు అధికారి వ్యవస్థ బలోపేతం చేయాలి. అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పని చేయాలి. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రతి అంశంపై సమాచారం, అవగాహన కలిగి ఉండాలి. రౌడీలపై, కేడీ లపై,…

  • April 1, 2025
  • 80 views
హత్నూర గ్రామంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన! తహసిల్దార్ పర్వీన్ షేక్

జనం న్యూస్. ఏప్రిల్ 1. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని చౌక ధరల దుకాణంలో తహశీల్దార్ ఫర్విన్ షేక్…

  • April 1, 2025
  • 54 views
తెలంగాణలో రాష్ట్రంలో రెండు మూడు రోజుల్లో వర్షాలు

జనం న్యూస్ ఏప్రిల్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు క్రమంగా పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం పది హేను జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది…

  • April 1, 2025
  • 50 views
సర్పంచ్ లేకుండా ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభం

జనం న్యూస్,ఏప్రిల్01, అచ్యుతాపురం: మండలం లోని గొర్లి ధర్మవరం పంచాయతీలో గ్రామ సర్పంచ్ గొర్లి అశ్విని మరియు వార్డు సభ్యులు లేకుండానే ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించారని, మండల సమావేశాలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ గ్రామ…

  • April 1, 2025
  • 51 views
స్ధానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేన్ల పై పాలకులకు చిత్తశుద్ది లేదు

ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కుల గణన ఆధారంగా రాష్ట్రం లో స్ధానిక సంస్థల్లో బీసీ లకు 42…

Social Media Auto Publish Powered By : XYZScripts.com