• March 13, 2025
  • 23 views
ఘనంగా మొల్లమాంబ జయంతి వేడుకలు

మునగాల మండల కేంద్రంలో గ్రామ శాలివాహన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మొల్లమాంబ 585 వ జయంతి వేడుకలు రామాయణాన్ని సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జనం న్యూస్ మార్చి 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)…

  • March 13, 2025
  • 27 views
మహబూబ్ నగర్ జిల్లాలో కోటి తలంబ్రాల దీక్ష

గజ్వేల్ కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా పాల్గొంటున్న భక్తులు ఈ జగమంతా రామమయమే అని చాటుతున్న భక్తులు జనం న్యూస్, మార్చి 14, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) గజ్వేల్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి…

  • March 13, 2025
  • 26 views
ఆధ్యాత్మిక సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు,

జనం న్యూస్ మార్చి 13 కూకట్పల్లి ప్రతిదీ శ్రీనివాసరెడ్డి బాలనగర్ డివిజన్ పరిధిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నందు సంకష్ట హర గణపతి సహిత విజయదుర్గ మాత గజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవము, మార్చ్ 4’వ తేదీన విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా,…

  • March 13, 2025
  • 23 views
హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోండి..!

జనంన్యూస్. 13. నిజామాబాదు. ప్రతినిధి. నిజాంబాద్ జిల్లా ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచనలు చేశారు. జిల్లా ప్రజలు హోలీ పండుగను ఆనందంతో ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు. హోలీ పండుగ రోజున తమకు పరిచయం లేని వ్యక్తుల మీద రంగు పోయడం గాని…

  • March 13, 2025
  • 23 views
కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలపై కపట ప్రేమ చూపుతుంది..!

శానార్తి తెలంగాణ. 13. నిజామాబాదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత చేయకుండా ఉద్యోగాల ఫలితాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ డిచ్ పల్లి మండల ఇన్చార్జి నరసయ్య అధ్యక్షతన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. దీక్షకు ముఖ్యఅతిథిగా…

  • March 13, 2025
  • 23 views
శ్రీ సర్వకామదాంబ సమేత భోగ లింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం- చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ

జనం న్యూస్ మార్చ్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీశ్రీశ్రీ సర్వకామదాంబ సమేత భోగ లింగేశ్వర స్వామి దేవాలయo లో పౌర్ణమి పాల్గుణ మాసం శుభసమయమున స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం ప్రారంభం జరిగిందని దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల…

  • March 13, 2025
  • 18 views
ఇందిరమ్మ ఇల్లు అధిక శాతం ఆదివాసులకే కేటాయించాలి

ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు మార్చి 13 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు…

  • March 13, 2025
  • 23 views
యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

జనం న్యూస్// మార్చ్// 13 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు,…

  • March 13, 2025
  • 14 views
సిరికొండ లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన కార్యక్రమం..!

జనంన్యూస్. 13. నిజామాబాదు. సిరికొండ. తెలంగాణా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉమ్మడి నిజామాబాద్ , కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క. జన్మదిన మహోత్సవంను రస్కరించుకొనినిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కన్వీనర్ మల్లెల సాయి చరణ్ ఆధ్వర్యంలో సిరికొండ మండల…

  • March 13, 2025
  • 11 views
19న ధర్నాను విజయవంతం చేద్దాం

ఇసుక సొసైటీల జిల్లా అధ్యక్షుడు ఈసం.రాజు మార్చి 13 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా ఏటూరునాగారంమండలం ఐటీడీఏ ఆవరణలో ములుగు జిల్లాలోని ఇసుక సోసైటీ సభ్యులు జిల్లా కన్వీనర్ టింగ.బుచ్చయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసారు సమావేశాన్ని ఉద్యేసించి జిల్లా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com