• March 13, 2025
  • 16 views
ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి

డాక్టర్ చందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ.. జనం న్యూస్ // మార్చ్ // 13 // జమ్మికుంట // కుమార్ యాదవ్..జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జగ్గయ్య పల్లి గ్రామంలో గురువారం జరుగుతున్న ఆరోగ్య…

  • March 13, 2025
  • 18 views
ఏఎంసీ పాలకవర్గం సాధారణ సమావేశం..

రైతుల సహకారం మార్కెట్ కమిటీ అభివృద్ధి పాలకవర్గ ఉద్దేశం: చైర్మన్ మద్నూర్ మార్చ్ 13 జనం న్యూస్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా లోనే పత్తి పంట కొనుగోళ్లలో ప్రఖ్యాత గాంచిన మద్నూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం గురువారం ఏఎంసీ…

  • March 13, 2025
  • 18 views
..శ్రీ వేద పాఠశాలలో హోళీ సంబరాలు..

జనం న్యూస్ మార్చి 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవిశాయంపేట మండలం లోని పెద్దకోడపాక గ్రామంలోని శ్రీ వేద పాఠశాలలో గురువారం ముందస్తుగా హోళీ సంబరాలు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు విజయ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు జాజిరి ఆటలు…

  • March 13, 2025
  • 18 views
ఆ గ్రామానికి కీడు సోకింది

జనం న్యూస్ // మార్చ్ // 13 // జమ్మికుంట // కుమార్ యాదవ్..కరీంనగర్ జిల్లా..హుజురాబాద్ నియోజకవర్గం.. జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో ఒకే నెలలో పదిమంది పై బడి మృతి చెందినారని గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వెళితే గ్రామస్తులు అందరూ…

  • March 13, 2025
  • 14 views
శ్రీ వేద పాఠశాలలో హోళీ సంబరాలు..

జనం న్యూస్ // మార్చ్ // 13 // జమ్మికుంట // కుమార్ యాదవ్..కరీంనగర్ జిల్లా..హుజురాబాద్ నియోజకవర్గం.. జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో ఒకే నెలలో పదిమంది పై బడి మృతి చెందినారని గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వెళితే గ్రామస్తులు అందరూ…

  • March 13, 2025
  • 18 views
మండలానికి చేరని రేషన్ బియ్యం

జనం న్యూస్ మార్చి 13(నడిగూడడెం) రేషన్ బియ్యం కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ వరకే రేషన్ దుకాణాలకు బియ్యం చేరడంతో పాటు పంపిణీ కూడా ప్రారంభమయ్యేది. ఈ నెల లో ఇప్పటివరకు రేషన్ బియ్యం రాలేదు. నడిగూడెం…

  • March 13, 2025
  • 25 views
ఏఎన్ఎమ్ ల నియామకం ఎప్పుడమ్మా?

జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, మార్చ్ 13, (రిపోర్టర్ ప్రభాకర్): గిరిజన విద్యార్థులు మరణాల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఏ ఎన్ ఎమ్ ల నియామకం దస్త్రం పై మొదటి సంతకం పెట్టామని ప్రకటించిన గిరిజన సంక్షేమం శాఖ మంత్రి,…

  • March 13, 2025
  • 22 views
ల్యాబ్ టెక్నిషియన్ సందర్బంగా కుర్సంఅశ్విని కి ఘనంగా సన్మానం

మానవాళికి వ్యాధి నిర్ధారణ చేస్తున్న ప్రతీ ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ కి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ రాహిల్ మార్చి 13 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పాదమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డాక్టర్ రాహిల్ గారి…

  • March 13, 2025
  • 19 views
నందికొండ మున్సిపాలిటీ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు – ఎస్సై సంపత్ గౌడ్

జనం న్యూస్- మార్చి 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ ప్రజలు హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై సంపత్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు, హోలీ పండుగను పురస్కరించుకొని నందికొండ మున్సిపాలిటీ ప్రజలకు పోలీస్…

  • March 13, 2025
  • 17 views
మాజీ ఎమ్మెల్సీ కవిత జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ

జనం న్యూస్ మార్చి 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి అమ్మ అశోక్ ఆధ్వర్యంలో శాయంపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com