పెంచికల్పేట్ మండలం లో నాలుగు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
జనం న్యూస్ మే 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నకిలీ పత్తి విత్తనాల సరఫరా, రవాణాపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెంచారు. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ రానా ప్రతాప్ ఆధ్వర్యంలో ఎస్పీ డివి శ్రీనివాస్…
భక్తిశ్రద్ధలతో దాసాంజనేయ స్వామి వార్షికోత్సవం
జనం న్యూస్ మే 8( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) గోకవరం ఆంజనేయస్వామి గుడి సెంటర్లో ఉన్న ప్రాచీన దేవాలయం శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సుమారు వంద సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన…
కక్షతో రగిలిపోయాడు.. అదును చూసి నరికేశాడు..!
జనం న్యూస్ 08 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఎస్.కోట మండలం చామలాపల్లిలో బుధవారం సాయంత్రం హత్య జరిగిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ప్రసాద్, మురళీ మధ్య కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి.మురళీ భార్య…
ఖానారాద రైతు కన్నీటి బాధ,!
వడ్లుకొనుగోలు కేంద్రల వద్ద ప్రజల ఎదురుచూపులు జనం న్యూస్ 8 మే భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి ) భీమారం మండలంలోని గ్రామాలలో అకాల వర్షంతో నష్టపోయిన రైతన్నను ఆదుకుంటామని,తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని,పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం…
మోడీ సభ వలన రాష్ర్టానికి ఎలాంటి ఉపయోగం లేదు’
జనం న్యూస్ 08 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద వైఖరి ఆలంబిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. విజయనగరంలో సిపిఐ పార్టీ కార్యాలయం అమర్ భవన్ లో…
ప్రమాదకర పరిస్థితిల్లో నీళ్ల ట్యాంక్
పక్కనే స్కూల్ – భయం గుప్పెట్లో విద్యార్థులు టీచర్లు పట్టించుకో ని అధికారులు లబోదిబో అంటున్న తల్లిదండ్రులు జనం న్యూస్ 08 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నేటి బాలలే రేపటి పౌరులు మంచి విద్యతోనే సుభిక్షమైన భవిష్యత్తు…
త్రివిధ దళాలకు అండగా భారత పౌరసమాజం: బీశెట్టి బాబ్జి
జనం న్యూస్ 08 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రెచ్చిపోతున్న పాకిస్థాన్ తీవ్రవాదులను మట్టుపెట్టడానికి గు స్ ఆఅ భారత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి లోక్ సత్తాపార్టీ తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర…
ప్రదీప్ ఘనంగా సన్మానించిన చాంబర్ ఆఫ్ కామర్స్
జనం న్యూస్ మే 7 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం గోల్డ్ మార్కెట్ భవనం నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన కొర్లపాటి ప్రదీప్ ని .ది అమలాపురం ఛాంబర్ కామర్స్ ఘనంగాసత్కరించడం జరిగింద…
వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం
జనం న్యూస్ మే 08(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల కేంద్రంలోని శ్రీ కాశి విశ్వేర సహిత శ్రీ గోవిందా మాంబ సమేత శ్రీ మద్య విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయంలో స్వస్థ శ్రీ చంద్ర…
అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా , పూల అలంకరణ చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్
జనం న్యూస్ మే 7 ముమ్మిడివరం ప్రతినిధి అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో మొద్దంతుకి అధ్యక్షత వహించిన బిజెపి జిల్లా ప్రధాన మోకా వెంకట సుబ్బారావు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్…