• May 8, 2025
  • 18 views
సైబర్ క్రైమ్ దివస్ అవగాహన సదస్సు

జనం న్యూస్ మే 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగామండల కేంద్రంలోని చౌరస్తాలో ఎస్సై నర్సింలు స్టేషన్ సిబ్బందితో కలిసి మండల్ పోలీసులు ప్రజలకు సైబర్ నేరాల బారిన…

  • May 8, 2025
  • 20 views
సైబర్ క్రైమ్ దివస్కార్యక్రమం

జనం న్యూస్ మే 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని చౌరస్తాలో ఎస్సై నర్సింలు స్టేషన్ సిబ్బందితో కలిసి మండల్ పోలీసులు ప్రజలకు సైబర్ నేరాల…

  • May 8, 2025
  • 17 views
చిలకలూరిపేట మున్సిపల్ శాఖ సరికొత్త విన్యాసాలుమున్సిపల్ కౌన్సిల్ తీర్మానం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఏప్రిల్ నెలలో 30వ తేదీన జరిగిన కౌన్సిల్ తీర్మానం ఐటెం నెంబర్ 9 లో విచిత్ర విన్యాసాలు..పసుమూరు గ్రామ సర్వేనెంబర్ 750/c 754/a 753/e మరియు 753/f…

  • May 8, 2025
  • 17 views
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపు లైన్ ల కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

జనం న్యూస్ మే 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని శ్రీనివాస్ నగర్ మెడికల్ సొసైటీ, వివేకానంద నగర్ కాలనీ, ఆల్విన్ కాలనీ ఫేస్ వన్ లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపు లైను…

  • May 8, 2025
  • 15 views
మురికిపూడి గ్రామంలో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశీలిచిన ముట్లూరి రాజేశ్వరి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మురికిపూడి గ్రామంలో వేస్ట్ మేనేజ్మెంట్ డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్ఐ కన్సల్టెంట్ వారి విసిటింగ్ ఆఫీసర్ ముట్లూరి రాజేశ్వరి స్థానిక సెక్రటరీ కె ప్రభుదాసు మరియు…

  • May 8, 2025
  • 28 views
చేగుంట :రోడ్డు ప్రమాదంలో సూరంపల్లి వాసుడు మృతి

(జనం న్యూస్ చంటి) రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు ఈ సంఘటన చేగుంట మండలంలోని కర్ణం పల్లి శివారులోని గజ్వేల్ హైవేలో బుధవారం చోటు చేసుకుంది చేగుంట.ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి. కథనం.. మేరకు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి…

  • May 8, 2025
  • 15 views
చేగుంట :రోడ్డు ప్రమాదంలో సూరంపల్లి వాసుడు మృతి

(జనం న్యూస్ చంటి) రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు ఈ సంఘటన మండలంలోని కర్ణం పల్లి శివారులోని గజ్వేల్ హైవేలో బుధవారం చోటు చేసుకుంది చేగుంట.ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి. కథనం..మేరకు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన తొడంగి…

  • May 8, 2025
  • 24 views
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిసిన బాబీ మాస్టర్

జనం న్యూస్ మే 8 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి గని శెట్టి వెంకటేశ్వరావు ( బాబి మాస్టారు) మా గురువర్యులు పార్టీ సిద్ధాంతకర్త పార్టీ కోసం కార్యకర్తల కోసం నిత్యం పనిచేసే…

  • May 8, 2025
  • 17 views
రీ సర్వే పై అవగాహన కల్పిస్తున్న తహసీల్దార్ కే కే కిషోర్ కుమార్

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే. 8 తర్లుపాడు మండలం చెన్నారెడ్డి గ్రామం లో గల సచివాలయం లో రీ సర్వే పై తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ మొదటిగా…

  • May 8, 2025
  • 13 views
ఆర్ధిక చేయూత అందించిన వెలుగు కాశీరావు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే 8 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు ఎస్ సి కాలనీలో నిన్న రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి పులుకూరి యోహాను రేకుల ఇల్లు ఈదురు గాలి ప్రభావానికి లేచిపోవడంతో నిస్సహాయ స్థితిలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com