జనం న్యూస్: జనవరి 19(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)త్వరితగతిన దర్శనం పూర్తి అయ్యేలా సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఈసారి వనదేవతలను దాదాపు 3 కోట్ల మంది దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు.మేడారం జాతర విధుల్లో 21…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 18 .01.2026 ఆన్యువల్డే చర్చ్ మేడికుంద గ్రామంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యానివల్ ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది . ఈ కార్యక్రమానికి వెస్ట్ తెలంగాణ సెక్షన్ ప్రెసిడెంట్ ఎంజీ…
జనం న్యూస్: జనవరి 19(రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో సొంతూళ్ల నుంచి నగరాలకు వెళ్తున్న ప్రయాణికులతో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. పండుగ ముగించుకుని తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రయాణికులు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బివీరేశం జనం న్యూస్ జహీరాబాద్, జనవరి 19: జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ బృందం మౌని అమావాస్యను పురస్కరించుకొని క్షేత్ర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. మాఘ మాసంలో వచ్చే మౌని అమావాస్య సందర్భంగా న్యాలకల్ మండలం రాఘవాపూర్ పంచవటి…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 19 తర్లుపాడు, జనవరి 19: ఆంధ్రప్రదేశ్.ప్రభుత్వంపశుసంవర్ధక శాఖ ఆదేశాల మేరకు తర్లుపాడు మండలంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 19 నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శివలింగం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. టూ వీలర్ నడిపే వారు…
జనంన్యూస్. 19.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. సిరికొండ. నిజాంబాద్ జిల్లా కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని అలాగే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రావుట్ల గ్రామస్తులు ఇరువురి నాయకులకు శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు వచ్చే పౌర్ణమి…
జనం న్యూస్ 19 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా, శాంతినగర్ లో రాఘవేంద్ర స్కూల్ నందు 10 Class చదువుకొనే విద్యార్థి గిరి s/o రఘు, జక్కిరెడ్డిపల్లె…
జనం న్యూస్ జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ చరిత్ర సృష్టించడం కోసమే పుట్టిన మహానేత ఎన్టీఆర్… తెలుగుజాతి చరిత్రలో ఎన్టీఆర్ కీర్తి అజరామరం… ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన దగ్గుబాటి పురందేశ్వరి ఎన్టీఆర్…
జుక్కల్ జనవరి 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చట్టం తెలుగు దినపత్రిక , HMTV, ప్రజా దర్బార్, నూతన సంవత్సర క్యాలెండర్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆవిష్కరించారు..ఈ కార్యక్రమంలో ఆయనతో…