• January 12, 2025
  • 39 views
సమాచార హక్కు చట్టం పై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలి

సమాచార హక్కు చట్టం యొక్క బోర్డ్ లు ఏర్పాటు చేయ్యాలి సమాచారహక్కు రక్షణ చట్టం 2005 కొమురం భీం జిల్లా ఉప అధ్యక్షులు జాడి ప్రవీణ్ జనం న్యూస్ జనవరి 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో సమాచార హక్కు చట్టం పై…

  • January 12, 2025
  • 42 views
సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ కు ఘన నివాళి

శంకరపట్నం జనవరి 12 జనం న్యూస్ శంకరపట్నం మండల కేంద్రంలో శనివారం సీనియర్ జర్నలిస్ట్ కొరిమి వెంకటస్వామి ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ చట్టసభల్లో జర్నలిస్టుల దాడులపై ప్రత్యేక తేవాలన్నారు. బస్తర్…

  • January 12, 2025
  • 49 views
బిజెపి మండల అధ్యక్షుడిగా అనిల్ నియామకం

రెండోసారి నియామకంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం. శంకరపట్నం జనవరి 12 జనం న్యూస్ శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామపంచాయతీ అనుసంధానమైనా పాపయ్యపల్లి గ్రామానికి చెందిన ఏనుగుల అనిల్ ను శంకరపట్నం బిజెపి మండల అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లా బిజెపి ఎన్నికల అధికారి…

  • January 12, 2025
  • 145 views
సంక్రాంతి సెలవుల్లో జాగ్రత్తగా ఉండాలి ఎస్ఐ రామ్ లాల్

జనం న్యూస్ జనవరి 12 నారాయణపేట జిల్లా మద్దూర్ కొత్తపల్లి: మండలం మద్దూర్ కొత్తపల్లి: మండలంలోని ప్రజలు సంక్రాంతి పండుగ. ఉన్నందున పండుగ కొరకు ప్రజలు తమ సొంత ఊర్లోకి వెళ్ళేటప్పుడు తమ సొంత ఇంటిని తాళాలు వేసి వెళ్లాలి తమ…

  • January 12, 2025
  • 142 views
ఘనంగా స్వామి వివేకానంద162 వ జయంతి

జనం న్యూస్ జనవరి 13 నారాయణపేట జిల్లా మద్దూర్ కొత్తపల్లి మండలం మద్దూర్ కొత్తపల్లి: మండలంలోని మద్దూర్ పెద్దిరిపాడు చౌరస్తాలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు స్వామి వివేకానంద.162. వ.జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు…

  • January 12, 2025
  • 47 views
చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవు.. వాంకిడి ఎస్ఐ ప్రశాంత్.

జనం న్యూస్ జనవరి 12 :  చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ప్రశాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలలో పతంగులకు చైనా మాంజా పూయడం వల్ల ,…

  • January 12, 2025
  • 33 views
వివేకానంద జయంతి సందర్భంగా స్వామికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

జనం న్యూస్ జనవరి 12 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారన్నారు. దేశ భవిష్యత్తు అయిన యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన స్వామి వివేకానంద ఆశయాలను ఆచరణలో పెడితు దేశ…

  • January 12, 2025
  • 36 views
స్వామి వివేకానంద జయంతి వేడుకలలో పాల్గొన్న ఎల్లేని సుధాకరన్న..

జనం న్యూస్/జనవరి 12/కొల్లాపూర్ భారతీయ సనాతన ధర్మ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తాపసి,తన సందేశాల ద్వారా భారత జాతిని జాగృతం చేసిన ఋషి..అణువణువున దేశభక్తిని,ధార్మిక శక్తిని చాటిన దేవర్షి శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలో మదవస్వామి…

  • January 12, 2025
  • 38 views
స్వామి వివేకానంద ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఎమ్మెల్యే పట్టోల సంజీవరెడ్డి

జనం న్యూస్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా 12.01.2025 లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ మరియు టీ పి యు ఎస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యువజన సంఘాల నారాయణఖేడ్లో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు…

  • January 12, 2025
  • 243 views
ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

జనం న్యూస్ 12 జనవరి 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా ( లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి ) రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం బిజెపి నాయకులు, కార్యకర్తలు స్వామి వివేకానంద 163…

Social Media Auto Publish Powered By : XYZScripts.com