• December 8, 2025
  • 15 views
దర్గా హజ్రత్ సయ్యద్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ కోహిర్ దక్కన్ 767 ఉరోస్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 08 డిసెంబర్ హజ్రత్ సయ్యద్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ కోహిర్ దక్కన్ దర్గా 767 సందల్ కార్యక్రమంలో దర్గా వారసులు మొహమ్మద్ ఇమ్రాన్ గంధం పూసి ప్రత్యేక పూజలు చేశారు జహీరాబాద్…

  • December 8, 2025
  • 14 views
నర్సింగాపూర్ బస్టాండ్ సమీపంలో పులి సంచారం గ్రామస్తులో ఆందోళన

(జనం న్యూస్ 8 డిసెంబర్ భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు, కాసిపేట రవి ) నర్సింగాపూర్‌:గ్రామ సమీపంలోని బస్టాండ్ సమీప వాగులోపులి సంచరిస్తుందనే సమాచారం గ్రామస్తుల్లో భయాందోళనలు రేపుతోంది. అర్ధరాత్రి సమయంలో బస్టాండ్ వెనుకభాగంలో పులి అడుగుజాడలు కనిపించాయని స్థానికులు తెలుపుతున్నారు.…

  • December 8, 2025
  • 14 views
వజ్రాయుదాంలాంటి ఓటు హక్కును అమ్ముకోకూడదు

(జనం న్యూస్ 08 డిసెంబర్ భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు కాసిపేట రవి) 500 నోటుకు, కోటర్ సీసకు,  చికెన్ ముక్కకు ఓటు అమ్ముకొని ఆత్మగౌరవం చంపుకోవద్దు ఓటు మన తల్లి, చెల్లి, కొడుకు లాంటిది *: ఓటు హక్కును అమ్ముకోవద్దని, అమ్ముకోవడం…

  • December 8, 2025
  • 258 views
జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామంలో భారీ చేరికలు – బీఆర్ఎస్ శక్తి మరోసారి నిరూపణజుక్కల్

డిసెంబర్ 8 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ఆధ్వర్యంలో సోమవారం రోజు గ్రామంలో భారీ స్థాయిలో చేరికలు చోటుచేసుకున్నాయి.ఈ కార్యక్రమంలో దాదాపు…

  • December 8, 2025
  • 16 views
అంబేద్కర్ స్ఫూర్తితో నేటి యువత భారతదేశ అభ్యున్నతికి పాటుపడాలి ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్

జనం న్యూస్ డిసెంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బడుగు, బలహీన వర్గాలకు గొప్ప మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ అన్నారు.…

  • December 8, 2025
  • 21 views
వైభవంగా అయ్యప్ప పూజ

జనం న్యూస్ డిసెంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో కన్నె స్వామి ముల్కనూరు సంజయ్ స్వామి ఇంట్లో గురుస్వామి సామల బిక్షపతి ఆధ్వర్యంలో పూజను వైభవంగా నిర్వహించినారు. అయ్యప్ప స్వామి పూజను వేదమంత్రాల మధ్య…

  • December 8, 2025
  • 16 views
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనం న్యూస్, డిసెంబర్ 08,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 2002-03 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన 15మంది విద్యార్థులు రాంబిల్లి మండలం లోవపాలెం గ్రామంలో…

  • December 8, 2025
  • 15 views
సహజీవన భాగస్వామి హత్య: కుర్చీతో కొట్టి చంపిన శ్రీనివాస్, నిందితుడు పరారీ

జనం న్యూస్‌ 08 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ పెందుర్తిలోని సుజాతనగర్ లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.శ్రీకాకుళానికి చెందిన దేవి, విజయనగరానికి చెందిన శ్రీనివాస్ సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు.…

  • December 8, 2025
  • 13 views
విషాదపు ఛాయలు: ఒకే కుటుంబంలో వెంటాడుతున్న మృత్యువు

జనం న్యూస్‌ 08 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువు వెంటాడుతోంది. శనివారం రామేశ్వరం వద్ద జరిగిన ప్రమాదంలో జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో దత్తిరాజేరు…

  • December 8, 2025
  • 13 views
రహదారి భద్రత నియమాలను ప్రజలు తప్పక పాటించాలి విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

జనం న్యూస్‌ 08 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లాలో రహదారి భద్రతకు ప్రాధాన్యత కల్పించి, భద్రత చర్యలు చేపట్టాలని, ప్రజలకు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎ. ఆర్. దామోదర్…