• March 15, 2025
  • 17 views
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం

జనం న్యూస్ మార్చి 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలం కొక్కిరేణి, తిమ్మారెడ్డి గూడెం గ్రామాలలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా సర్వే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సిపిఎం…

  • March 15, 2025
  • 37 views
ఆపరేషన్ చేయూత ద్వారా 64 మంది మావోయిస్టుల లొంగుబాటు

(కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమల శంకర్ ) రిపోర్టర్ 15 మార్చ్ ( జనం న్యూస్) మల్టీజోన్ -1 ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు 81 బి ఎన్,…

  • March 15, 2025
  • 13 views
ఉమ్మడి విశాఖ జిల్లా ఏపీఎన్జీవిఎఫ్ చైర్మన్ గా కోదండరావు ఏకగ్రీవంగా ఎన్నిక

హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు జనం న్యూస్,మార్చి15, అచ్యుతాపురం: ఈరోజు (ఉమ్మడి) విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరీయన్స్ ఫెడరేషన్ (ఏపీవిఎన్జివిఎఫ్) సర్వసభ్య సమావేశం హనుమంతవాక పాత డైరీ ఫారం ఆవరణలో ఉన్న ఏపీవిఎన్జివిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి…

  • March 15, 2025
  • 12 views
ఘనంగా జరిగిన ధ్వజస్తంభం ప్రతిష్టపన కార్యక్రమం

ధ్వజస్తంభం ప్రతిష్టపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడా విజయ శేఖర్ రెడ్డి జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని గొల్లపల్లి గ్రామంలో శ్రీ గణపతి శ్రీకృష్ణ శ్రీ సీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీరామచంద్ర స్వాములు వారి…

  • March 15, 2025
  • 15 views
ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఉమారాణి

జనం న్యూస్ మార్చి 15(నడిగూడెం) జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి అన్నారు. శనివారం నడిగూడెంలో MNREGS నిధులు రూ.70 వేలతో నిర్మిస్తున్న పశువుల కొట్టములను పంచాయతీ…

  • March 15, 2025
  • 18 views
కౌన్సిలర్లు, అధికారులు వారానికోసారి ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలి ప్రత్తిపాటి

మున్సిపాలిటీ పరిధిలో జరిగిన గ్రీవెన్స్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రత్తిపాటి. రోడ్లపై గుంతలు, డ్రైనేజ్ ల నిర్మాణం, చేపలమార్కెట్ ఏర్పాటు, కుక్కల బెడద, టిడ్కో ఇళ్ల సముదాయంలో ప్రార్థనా మందిరాల నిర్మాణ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు. జనం…

  • March 15, 2025
  • 17 views
ప్రజల సహకారంతోనే స్వచ్ఛ సాకారం. పత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 15 రిపోర్టర్ సలికినిడి నాగరాజు స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గ్రహించాలి మాజీమంత్రి ప్రత్తిపాటి. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు వివరించి, ప్రజలకు స్వయంగా జూట్ సంచులు…

  • March 15, 2025
  • 24 views
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

కొత్తగూడెం నియోజకవర్గం రిపోర్టర్ 15మార్చ్ ( జనం న్యూస్) ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ను కలెక్టరేట్ లో జిల్లా అడిషనల్ కలెక్టర్ , సంబంధిత అధికారులు మరియు కన్స్యూమర్ వాలంటరీ ఆర్గనైజర్ తో డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం…

  • March 15, 2025
  • 17 views
ఆర్టీవో కార్యాలయం బ్రోకర్ వ్యవస్థపై చర్యలు తీసుకోవాలి,

ఆర్టీవో కార్యాలయంలో చలాను ల ధరల పట్టిక ఏర్పాటు చేయాలి ప్రజాసంఘాల , ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో మల్లెపూల మధుకర్ కి వినతి జనం న్యూస్ మార్చ్ 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోకుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాహనాల…

  • March 15, 2025
  • 27 views
ఘనంగా నీలం మధు జన్మదిన వేడుకలు

పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో నీలం అభిమానుల సేవాకార్యక్రమాలు. జనం న్యూస్ మార్చి 15 సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు శుక్రవారం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com