కేజీబీవీ, మోడల్ స్కూల్స్ నిర్వాహకులకు కలెక్టర్ హితవు.. జనంన్యూస్. 22.నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్. కస్తుర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ లో చదువుకుంటున్న ప్రతి బాలికను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతూ, వారి బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేయాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి…
జనంన్యూస్. 22.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదులో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు, ఆర్టీసీ డ్రైవర్లకు , లారీ డ్రైవర్లకు , అంబులెన్స్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వాహణ పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్…
జనం న్యూస్ జనవరి 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని బుధవారం కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు బునాదిపురం జనవరి 22 గ్రామానికి చెందిన వజగౌని మహేశ్వరి , నందిపేట రేణుక , మేకల శిరీష ,మారమోనీ కురుమూర్తి,సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి కి అప్లై చేసుకోగ ఏమ్మెల్యే మేఘారెడ్డి సీఎంఆర్ఎఫ్…
జనం న్యూస్:జనవరి 22 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)ఉద్యోగుల జీతాలు వాడుకున్నాడా? మనీ లాండరింగ్ కేసులో TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్కు ఈడీ షాక్. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.18 కోట్లకు…
బాయికాడి జగదీష్ మృతి పట్ల హన్మంత్ షిండే గారి నివాళి బిచ్కుంద జనవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రానికి చెందిన బాయికాడి జగదీష్ (పుస్తకాల కవి, రచయిత) గురువారం ఉదయం అకస్మాత్తుగా…
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో గ్రామ సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు జనం న్యూస్ 22 జనవరి 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం జీలుగుల గ్రామంలో గ్రామ సర్పంచ్ ఘనబోయిన సృజన…
జనం న్యూస్ 22 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బాసు హనుమంతు నాయుడు అన్న మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ అన్న…
జనం న్యూస్ జనవరి: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పి ఎం శ్రీ పథకం కింద మంజూరైన నిధులతో ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు.చరిత్ర, పురావస్తు సంపదపై విద్యార్థుల్లో అవగాహన…
జనం న్యూస్ 22 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గ్రామంలో గొడవలు,ఘర్షణలు, మతకలహాలు సృష్టించేందుకు గ్రామ అధికారి జయలక్ష్మి గ్రామంలో గ్రామసభలు జరగకుండానే, గ్రామసభలో ఆమోదం, తీర్మానం లేకుండా అనేక కార్యక్రమాలకు…