పోషకాహార మాసోత్సవాలు
జనం న్యూస్ సెప్టెంబర్ 19 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో పోషకాహార మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించబడుతుందిపోషణ మాసం (సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు నిర్వహించబడుతుంది) పోషణ మాసం సందర్భంగా ఎర్రమట్టి తండాలో, స్థానికంగా దొరికే…
అంజి ఆకొండి కి మేఘాలయ గవర్నర్ చేతులు మీదుగా పురస్కారం
జనం న్యూస్ సెప్టెంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన భారతదేశపు ఈశాన్యప్రాంతంలో అందమైన ప్రదేశాలతో కూడిన రాష్ట్రము మేఘాలయ. మేఘాలయ రాజ్ భవన్ లో జరిగిన ‘ప్రజాడైరీ’ మాసపత్రిక 25 వార్షికోత్సవ వేడుకల్లో వివిధ రంగాలలో పేరుపొందిన ప్రముఖులకు…
ఏర్గట్ల మండలంలో ఐదుగురు గ్రామ పాలన అధికారులు (జి పి ఓ) నియామకం
జనం న్యూస్ సెప్టెంబర్ 19:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము: జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఏర్గట్ల మండలంలోని వివిధ గ్రామాలకు ఐదుగురు గ్రామ పాలన అధికారులు (జి పి ఓ లు) నియమించబడ్డారని తహసీల్దార్ మల్లయ్య తెలిపారు.ఇప్పటికే బాధ్యతలు స్వీకరించి, తమ…
పూర్వకాలం నాటి కోహిర్ దర్గా భూములు అక్రమ కబ్జాకు గురవుతున్నాయి
జనం న్యూస్ సెప్టెంబర్ 19 దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం సయ్యద్ మారో హుస్సేన్ దర్గా కోహిర్ జాంగిర్వాడ ఏరియాలో పుణ్యక్షేత్రం గా ఆనాటి ప్రజలు ఆ దర్గాను మొక్కుకుంటే తమ కష్టాలు నెరవేరిచేయి ఆరోగ్యపరంగా గాని ఎలాంటి సమస్యలైనా…
:బాధితు కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్.
పి.ఏ పల్లి మండలంలోని ఉద్దిపట్ల గ్రామపంచాయతీలో పలుగు తండా లో గత ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన ప్రాజెక్టు కాలువలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందిన తొమ్మిది మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి…
BRS పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ వనమా వెంకటేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన BRS మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్ మూర్తి, BRSసీనియర్ నాయకులు దాసరి నాగేశ్వరరావు
జనం న్యూస్, తేదీ. 20-9-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం. రిపోర్టర్ బాలాజీ పాల్వంచ పట్టణ మండల ప్రాంతాల్లో పలు సమస్యల గురించి అడిగి తెలుసుకున్న వనమా ఈరోజు పాత పాల్వంచ లోని BRS పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ వనమా…
పాల్వంచ మండలం కొమురం భీమ్ ఆఫీస్ నందు నలుదిక్కుల జాతీయ తెలుగు డిజిటల్ దినపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న
జనం న్యూస్, తేదీ. 20-9-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం. రిపోర్టర్ బాలాజీ నలుదిక్కుల జాతీయ తెలుగు డిజిటల్ దినపత్రిక మేనేజ్మెంట్ వీరయ్య యోహన్ బృందానికి అభినందన తెలియజేస్తున్నాను రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ సమాజ వ్యవస్థ మార్పుకు…
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం లోని మేడిపల్లి నక్కర్త వెళ్లేదారిలో రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ప్రజలు
జనం న్యూస్ సెప్టెంబర్.19 మేడిపల్లి నక్కర్త తాటిపర్తి పోవు రోడ్డు ఇరువైపుల చెట్ల కొమ్మలు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనలకు పూర్తి స్థాయిలో రోడ్డు కనిపించడం లేదు ప్రమాదాలు జరుగుతున్నాయి కావున అధికారులు స్పందించి రోడ్డు కు ఇరువైపుల ఉన్న చెట్ల…
హిందీ నేర్చుకుంటే దేశమంతా తిరగచ్చు
హెచ్ఎం మహేశ్వర్ పాపన్నపేట, సెప్టెంబర్ 19.(జనంన్యూస్) హిందీ భాష నేర్చుకుంటే దేశంలో ఏ మూలకైనా వెళ్లొచ్చని పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ వెల్లడించారు. శుక్రవారం పాపన్నపేట హిందీ ఉపాధ్యాయులు నింగప్ప, రియాజ్ ఆధ్వర్యంలో హిందీ దివస్ నిర్వహించారు. ఇందులో భాగంగా…
రేపల్లె వాడలో బీఆర్ఎస్ నేత సత్తి నాగేశ్వరరావు సేవా కార్యక్రమం
జనం న్యూస్ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 19 ) అశ్వారావుపేట నియోజకవర్గం, చండ్రుగొండ మండలం రేపల్లె వాడ గ్రామంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరరావు స్వంత ఖర్చులతో గ్రామంలోని చెడిపోయిన చేతి పంపును మరమ్మతు చేసి, గ్రామస్తులకు తాగునీటి…