జనం న్యూస్ 08 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ ఉత్తరధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.రూ.17,050 కోట్ల వ్యయంతో…
.జనం న్యూస్ డిసెంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ముమ్మిడివరం ఉప మండల పరిధిలోశ్రీ పెన్మత్స జగ్గప్ప రాజు అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పూజ్య…
(జనం న్యూస్ 08 డిసెంబర్ భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు కాసిపేట రవి) 500 నోటుకు, కోటర్ సీసకు, చికెన్ ముక్కకు ఓటు అమ్ముకొని ఆత్మగౌరవం చంపుకోవద్దు ఓటు మన తల్లి, చెల్లి, కొడుకు లాంటిది *: ఓటు హక్కును అమ్ముకోవద్దని, అమ్ముకోవడం…
జనం న్యూస్ డిసెంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీకాట్రేని కోన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కనకేశ్వర స్వామి వారికి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లక్ష పత్రి పూజా మహోత్సవం. భక్త శ్రీ గ్రంధి నాగేశ్వరరావు వారి కుటుంబ…
జనం న్యూస్ డిసెంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక ( జేఏసీ) పిలుపు మేరకు సోమవారం కాట్రేనికోన డిసిసిబి బ్యాంక్ వద్ద ఉద్యోగులుధర్నా చేశారు. దీర్ఘ కాలంగా ఉన్న సమస్యపై…
.!జనంన్యూస్. 08.సిరికొండ.ప్రతినిధి.సిరికొండ మండలం లొని జంగిలోడి తండా గ్రామ ప్రజలకు, పెద్దలకు, యువకులకు, మేధావులకు, అక్కాచెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, మీ గ్రామ ముద్దు బిడ్డను, గంగాధర్ భూక్య అను నేను మన జంగిలోడి తండా గ్రామ సర్పంచ్ గా పోటి చేస్తున్నాను.. ఇన్ని…
జనం న్యూస్, డిసెంబర్ 08,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 2002-03 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన 15మంది విద్యార్థులు రాంబిల్లి మండలం లోవపాలెం గ్రామంలో…
జనంన్యూస్. 08. సిరికొండ.ప్రతినిధి. సిరికొండ మండలం లొని జంగిలోడి తండా గ్రామ ప్రజలకు, పెద్దలకు, యువకులకు, మేధావులకు, అక్కాచెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, మీ గ్రామ ముద్దు బిడ్డను, గంగాధర్ భూక్య అను నేను మన జంగిలోడి తండా గ్రామ సర్పంచ్ గా పోటి…
జనం న్యూస్ డిసెంబర్ 7జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కృపాసాగర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేయడంతో పాటు ప్రజలకు మిఠాయిలు…
జనం న్యూస్ డిసెంబర్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ41 రోజులశైవాగమ దీక్షతో పిడపర్తి గ్రామం లో జరుగుతున్న కోటి బిల్వార్చనలో భాగంగా 37వ రోజు అతిథిగా పాల్గొన్న ఆలమూరు పండితుడికి విశేష సత్కారం.. తూర్పుగోదావరి జిల్లా పెడపర్తి గ్రామం శివాలయంలో…