జనం న్యూస్ డిసెంబర్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీకాట్రేనికోన మండలంలోని నడవపల్లి గ్రామంలో ఉన్న ప్రాచీన హరి హర క్షేత్ర ము అయిన శ్రీ కోదండ రామస్వామి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ ఉమారామలింగేశ్వరస్వామి వార్ల…
జనం న్యూస్ డిసెంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాష్ట్రంలో రాబోయేది బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
..!జనంన్యూస్. 07.సిరికొండ.నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రంలోని న్యావనంది గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కనక రాజాలక్ష్మి w/o కనక శ్రీనివాస్ గ్రామ పంచాయతీ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులలో రాజాలక్ష్మి కి ( కత్తెర )గుర్తు వచ్చినందున. గ్రామ ప్రజలందరూ గమనించి…
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 07 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 63వ హోంగార్డ్సు ఆవిర్భావ దినోత్సవం పోలీసు పరేడ్ గ్రౌండులో డిసెంబరు 6న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్…
జనం న్యూస్ 07 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రామేశ్వరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసులు మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…
జనం న్యూస్ 07 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాబోతున్న మండల స్థాయి ఎలక్షన్ నిమిత్తం, విశాఖపట్నంలో గడిచిన ఎలక్షన్లో ఎమ్మెల్యే క్యాండేట్ గా నిలబడి ఓట్లు సాధించుకున్న ఏలూరి వెంకటరమణమూర్తి శర్మ అతి త్వరలో విశాఖపట్నంలో బహిరంగ…
జనం న్యూస్ 07 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం నడిబొడ్డున ఉన్న పెద్ద చెరువులో పెంపకానికి వేసిన చేపలు మృత్యువాత పడ్డాయి. దీని వల్ల వస్తున్న దుర్వాసనను భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మొదలుకొని…
రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే మాడల్ను ప్రకటించబోతున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వరి ఉత్పత్తి, శాంతి భద్రతల పరిరక్షణ, మాదక ద్రవ్యాల నియంత్రణ, విద్య, వైద్య రంగాల్లో…
భారతీయ జనతా పార్టీ కోనసీమ ముఖ్య నేతల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డా భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్) 69 వర్ధంతి పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డా బి ఆర్ అంబేద్కర్…
జనంన్యూస్. 06. సిరికొండ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రంలోని న్యావనంది గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నెల్లా రజిత w/o గంగాధస్ ఈరోజు కేటాయించిన గుర్తులలో రజిత కు (బ్యాట్ )గుర్తు వచ్చినందున. గ్రామ ప్రజలందరూ గమనించి క్రమ సంఖ్య…