జనం న్యూస్ జనవరి 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి 84 వ వార్డు లక్ష్మీనారాయణ నగర్ లో స్కేటింగ్ పార్క్ ఏరియాలో చెత్తలు పెరుగు పోవడంతో అక్కడ ప్రజలు అభ్యర్థన మేరకు కార్పొరేటర్ చిన్నతల్లి దృష్టికి తీసుకురావడంతో అలాగే…
జనం న్యూస్ జనవరి 22 మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో సీఎం కప్ ఆటల పోటీలు జరుగుతున్నాయి ప్రతి క్రీడాకారునికి మానసిక ఉత్సాహం ఉండేలా ఆటల పోటీలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి మీనాజీపేట గ్రామం సర్పంచ్ ఉమా దేవేందర్…
బిచ్కుంద మున్సిపాలిటీపై కాషాయం జెండా ఎగురవేయాలి మాజీ ఎంపీ బీబీ పాటిల్ బిచ్కుంద జనవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఎలక్షన్ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ…
జనం న్యూస్ జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలం కందికుప్ప రామాలయం నుండి ఈరోజు ఉదయం అగ్నికుల క్షత్రియ గ్రామాల నుండి ఉప్పూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహం వరకు ఓలేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 22 జనవరి ఈ సందర్భంగా మాట్లాడుతూ. గడిచిన బీఆర్ఎస్ పాలన కాలంలో జహీరాబాద్ పట్టణంలో జరిగిన అభివృద్ధి మీ ముందే ఉందని , అభివృద్ధి అనేది ఒక రోజు జరిగేది కాదని,…
జనం న్యూస్ జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ధర్మానికి జీవనాడులు మన దేవాలయములైతే, మన ధార్మిక వారసత్వాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. మన దేవాలయాలను మనం రక్షించుకోవాలని, అందుకోసం విశ్వహిందూ పరిషత్ తరపున అర్చక పురోహితులు ప్రధాన పాత్ర…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 22 జనవరి జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీసీల ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అలాకాకుండా బీసీలకు అన్యాయం జరిగితే ఊరూకునేది లేదు, మరియు ప్రధానంగా వార్డ్ ప్రకారం చూస్తే కష్టపడే కార్యకర్తలకు మాత్రమే టికెట్…
కేజీబీవీ, మోడల్ స్కూల్స్ నిర్వాహకులకు కలెక్టర్ హితవు.. జనంన్యూస్. 22.నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్. కస్తుర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ లో చదువుకుంటున్న ప్రతి బాలికను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతూ, వారి బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేయాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి…
జనంన్యూస్. 22.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదులో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు, ఆర్టీసీ డ్రైవర్లకు , లారీ డ్రైవర్లకు , అంబులెన్స్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వాహణ పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్…
జనం న్యూస్ జనవరి 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని బుధవారం కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను…