విజయనగరం జిల్లాలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు
జనం న్యూస్ 26 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక స్థానిక జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంలో 1999 సంవత్సరంలో పాకిస్తాన్ తో జరిగిన కార్గిల్ పోరులో అమరులైన…
టిడిఆర్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న -ఎమ్మెల్యే సుందరపు
జనం న్యూస్ జూలై 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండలంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎలమంచిలి నియోజవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా టిడిఆర్ లబ్ధిదారులకు.చెక్కలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ అనకాపల్లి బైపాస్ రోడ్డు…
పి ఫోర్ పై సచివాలయంలో కూటమి నాయకులకు అవగాహన -మాదంశెట్టి నీలబాబు
జనం న్యూస్ జూలై 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84 వ వార్డు లో కొండ కొప్పాక, కొత్తూరు నరసింహరావు పేట, సిరసపల్లి, సాలాపువానిపాలెం, తాడి సచివాలయాల్లో కూటమి ప్రభుత్వం పి ఫోర్ పై పేదరిక నిర్మూలన కోసం జనసేన…
ఝరాసంగం ఎస్సై గా,క్రాంతి కుమార్ పాటిల్.
జనం న్యూస్, 25 జూలై 2025. ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం లోని, ఝరాసంగం పోలీస్ స్టేషన్ కు, నూతన ఎస్సైగా, క్రాంతి కుమార్…
కలెక్టర్ ఆదేశాల మేరకు ఆకస్మితక తనిఖీ
(జనం న్యూస్ 25 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని శుక్రవారం రోజున వ్యవసాయ అధికారి అత్తే సుధాకర్ ,మండల తాసిల్దార్ సదానందం , మరియు ఎస్ఐ,కే, శ్వేత మండల టాస్క్ఫోర్స్ టీం గా…
తులసీదాసు జయంతి
జనం న్యూస్ జూలై 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం బాణాపురం గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో తులసీదాస్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా దీప ప్రజ్వలన చేసి…
మురికిపూడి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ ద్వారా సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా…
మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో చలో వేములవాడ
జనం న్యూస్ జూలై 25 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సర్దార్ పుట్టాం పురుషోత్తంరావు పటేల్, రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్రం నలుమూలల నుండి కుల బాంధవులు హైదరాబాదు నుండి శుక్రవారం ఉదయం బయలుదేరి వేములవాడకు మధ్యాహ్నం చేరుకొని కుల బాంధవులు అందరూ…
చెయ్యరు పంచాయతీ పరిధిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం
జనం న్యూస్ జూలై 24 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల ప్రకారం సపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా కాట్రేనికోన మండలం చెయ్యేరు, తదితర ప్రాంతాలలో పలు కుటుంబాలను కలిసిన శాసన…
మహిళలకు మరియు పిల్లలకు అండగా భరోసా కేంద్రం..
జనంన్యూస్. 25.నిజామాబాదు. బాధిత మహిళలకు మరియు పిల్లలకు సహయం మెరుగైన సేవలు అందిస్తూ భరోసా కేంద్రం అండగా నిలుస్తుంది. ఇందులో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కార్యాలయం యందు భరోసా కేంద్రంలో నమోదైన పోక్సో మరియు రేప్ కేసులలో ఏడు మంది…