పయనించే సూర్యుడు ఆగస్టు 19 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలో ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అమర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అమర్ మాట్లాడుతూ ఈనెల 19 తేదీ నుంచి 30 వరకు…
బిచ్కుంద ఆగస్ట్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం శెట్లూర్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి పెరగడంతో దాదాపు 656 గొర్రెలు మరియు నలుగురు కాపరులు వాగులో చిక్కుకుపోయారు.. విషయం తెలుసుకున్న సబ్…
జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన వ్యవసాయ అధికారి వి మృదుల డా. ఎం గిరిజా రాణి , ప్రధాన శాస్త్రవేత్త (వరి), డా.టి.శ్రీనివాస్, సహ పరిశోధనా సంచాలకులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం,మారుటేరు ప్రస్తుత ఆగష్టు మాసంలో…
జనం న్యూస్ ఆగస్టు 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండ రాదు భారీ వర్షాలను దృష్టి లో పెట్టుకొని వాతావరణ శాఖ చేసిన భారీ వర్షసూచన…
ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కె తావు నాయక్ మాట్లాడుతూ గ్రామంలో పాఠశాల తరగతి గదులు మొత్తం శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. గ్రామంలో పాఠశాల బిల్డింగ్ నిర్మించి దాదాపు 50 సంవత్సరాలు అవుతున్న కొత్త బిల్డింగు నిర్మించడంలో ప్రభుత్వం పూర్తిగా ఫలమైందని…
జనం న్యూస్ – ఆగస్టు:18- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ 6వవార్డు, నందికొండ కాలనీ వాసుల ఆధ్వర్యంలో శ్రావణ మాసం, వనభోజనాల పండుగను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి…
మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన 4వ తరగతి విద్యార్థి- జి రోహిత్ జనం న్యూస్- ఆగస్టు 18 నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ 4వ వార్డు ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ రోడ్డు…
జనం న్యూస్ ఆగస్టు 18:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంతో పాటు మండలంలోని తొర్తి గ్రామం తో పాటు పలు గ్రామాల్లో సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను సోమవారంగౌడసంఘాల ఆధ్వర్యంలో బహుజనలతో కలసి వేడుకలనుఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా గౌడ…
పాపన్నపేట, ఆగస్టు. 18 ( జనంన్యూస్) శ్రావణమాసం చివరి సోమవారం పాపన్నపేట ఈశ్వరాలయంలో పద్మశాలి సంఘం సభ్యులు లింగాభిషేకం కుంకుమార్చన ఆంజనేయ స్వామికి చంద్రం పత్రాభిషేకం నవగ్రహ దేవతా పూజలు నిర్వహించారు ఈకార్యక్రమంలో పద్మశాలి కులస్థులు అధిక పాల్గొని భక్తి శ్రద్ధ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్ట్ 18 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 రాష్ట్రవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు బందెల గౌతం కుమార్ పిలుపుమేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు…