జనం న్యూస్ ఆగస్టు 15 నడిగూడెం నడిగూడెం మండల తహశీల్దార్ సరిత జిల్లా ఉత్తమ తహశీల్దారుగా ఎంపికయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవార్ చేతుల మీదుగా జిల్లా…
జనం న్యూస్ ఆగస్టు 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మండలం పరిధిలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గుత్తిన దీవి సాయిరాం విద్యానికేతన్ లో కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు బృందం జాతీయ పతాకాన్ని…
జనం న్యూస్ ఆగస్టు 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల…
జనం న్యూస్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి బండారి బీరయ్య ఆగస్టు 15 జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలోని ఎమ్మార్వో ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఘనంగా 79వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవీందర్ నాయక్ జెండా ఆవిష్కరిస్తూ…
జనం న్యూస్ ఆగష్టు 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)డెంగ్యూ వ్యాధులు, మరియు వైరల్ ఫీవర్ (జ్వరాలు) తగ్గుముఖం పట్టే వరకు కలకోవ గ్రామంలో హెల్త్ క్యాంప్ కొనసాగించాలని రేపాల ప్రాథమిక వైద్య సిబ్బందిని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ ఆదేశించారు. మండల…
జనం న్యూస్ ఆగస్టు 15:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్ట పూర్ గ్రామంలో సేవ కార్యక్రమాలు చేపడుతున్న మూడ్ దయానంద్ ను స్థానిక అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులతోపాటు గ్రామస్తులు 79వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం శాలువాతో సన్మానించి,మేమంటును అందజేసి…
జనం న్యూస్ ఆగష్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం గానే దేశ స్వాతంత్రం సిద్ధించిందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని…
మద్దూర్ ఆగస్టు 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం తాసిల్దార్ ముజీబ్ కు ఉత్తమ అవార్డు పథకం అందుకున్నారు. . కామారెడ్డిలో జరిగిన కార్య క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అతిథి కొదండరెడ్డి, జిల్లా కలెక్టర్…
జనం న్యూస్ ఆగస్టు 15 ( బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట మండలంలోని మున్నూరు కాపు సదర్ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో నూతన సదరు సంఘం…
బిచ్కుంద ఆగస్టు 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బిచ్కుంద పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న వెంకట్రావు పటేల్ కు ఉత్తమ సేవ పథకం అవార్డు అందుకున్నారు. . కామారెడ్డిలో జరిగిన కార్య క్రమంలో…