జనం న్యూస్ డిసెంబర్ 2జహీరాబాద్ నియోజకవర్గం శాంతినగర్ ప్రాంతంలోని జెడ్పిహెచ్ఎస్ శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకర స్థితిలో కొనసాగుతోంది. మొత్తం 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నా, సరైన తరగతి గదులు లేక ఉపాధ్యాయులు గ్రౌండ్లోనే విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు…
(జనం న్యూస్, 1డిసెంబర్,ప్రతి నిది, కాసిపేట,రవి) సామజిక కార్యకర్త కాసిపేట,రవి సర్పంచ్ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఊరి భవిష్యత్తుకు పునాది వేసే అత్యంత కీలకమైన సర్పంచ్ ఎన్నికల సమయం ఇది. సర్పంచ్ కేవలం ఒక పదవి కాదు, మన గ్రామన్ని ముందుండి…
(జనం న్యూస్, 1డిసెంబర్,ప్రతి నిది, కాసిపేట,రవి) సామజిక కార్యకర్త కాసిపేట,రవి సర్పంచ్ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఊరి భవిష్యత్తుకు పునాది వేసే అత్యంత కీలకమైన సర్పంచ్ ఎన్నికల సమయం ఇది. సర్పంచ్ కేవలం ఒక పదవి కాదు, మన గ్రామన్ని ముందుండి…
జనంన్యూస్. 01.సిరికొండ.నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండలం లొని న్యా వానంది గ్రామం సర్పంచ్ స్థానం మహిళా అభ్యర్థులకు కేటాయించడంతో రెండవ విడత నామినేషన్ లో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నెల్ల రజిత w/O. గంగాధస్. గ్రామ పంచాయతీ కేంద్రం…
జనం న్యూస్ డిసెంబర్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని కమల ప్రసన్న నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటుచేసిన ఫ్రీ మెడికల్ క్యాంప్ ని…
జనం న్యూస్ డిసెంబర్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పై భారీ వ్యయo 17 నెలల్లో ₹ 50,763…
జనం న్యూస్ డిసెంబర్ 01 (అశ్వాపురం ప్రతినిధి:) అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామపంచాయతీ నా ప్రజలకు న్యాయం జరగాలని ఇండిపెండెంట్ అభ్యర్థిగా గొర్రె ముచ్చు అరుణ్ తేజ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే ! గ్రామపంచాయతీ గతంలో జరిగినటువంటి అవినీతిపై…
రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 01- 12- 2025యాకూబ్ షరీఫ్, MD, మన గ్రామ ప్రజలకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాను.గ్రామ పంచాయతి ఎన్నికల్లో సర్పంచ్ మరియు పంచాయతి బాడీ ఏకగ్రీవంగా ఎన్నికైతే, ఆ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం…
నవంబర్ 30 (జనంన్యూస్) రాష్ట్రస్థాయిలో జరగనున్న కబడి సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగంలో మెదక్ జిల్లా నుండి 28 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు కబడి అసోసియేషన్ కార్యదర్శి రమేష్ వెల్లడించారు. ఇందులో భాగంగా మండల కేంద్రమైన పాపన్నపేటలో ఆదివారం…
జనం న్యూస్ డిసెంబర్ 1, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లోని దోమ మండలం బడేంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వదిలి BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ ,60 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బడెంపల్లి…