• December 8, 2025
  • 128 views
వజ్రాయుదాంలాంటి ఓటు హక్కును అమ్ముకోకూడదు

(జనం న్యూస్ 08 డిసెంబర్ భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు కాసిపేట రవి) 500 నోటుకు, కోటర్ సీసకు,  చికెన్ ముక్కకు ఓటు అమ్ముకొని ఆత్మగౌరవం చంపుకోవద్దు ఓటు మన తల్లి, చెల్లి, కొడుకు లాంటిది *: ఓటు హక్కును అమ్ముకోవద్దని, అమ్ముకోవడం…

  • December 8, 2025
  • 131 views
ఆరుద్ర నక్షత్ర పర్వదినాన లక్షబిల్లార్చన

జనం న్యూస్ డిసెంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీకాట్రేని కోన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కనకేశ్వర స్వామి వారికి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లక్ష పత్రి పూజా మహోత్సవం. భక్త శ్రీ గ్రంధి నాగేశ్వరరావు వారి కుటుంబ…

  • December 8, 2025
  • 132 views
సహకార సంఘ జిల్లా అధ్యక్షులు రామచందర్రావు ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా

జనం న్యూస్ డిసెంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక ( జేఏసీ) పిలుపు మేరకు సోమవారం కాట్రేనికోన డిసిసిబి బ్యాంక్ వద్ద ఉద్యోగులుధర్నా చేశారు. దీర్ఘ కాలంగా ఉన్న సమస్యపై…

  • December 8, 2025
  • 120 views
ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ గా నన్ను గెలిపించండి.మీ గంగాధర్.

.!జనంన్యూస్. 08.సిరికొండ.ప్రతినిధి.సిరికొండ మండలం లొని జంగిలోడి తండా గ్రామ ప్రజలకు, పెద్దలకు, యువకులకు, మేధావులకు, అక్కాచెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, మీ గ్రామ ముద్దు బిడ్డను, గంగాధర్ భూక్య అను నేను మన జంగిలోడి తండా గ్రామ సర్పంచ్ గా పోటి చేస్తున్నాను.. ఇన్ని…

  • December 8, 2025
  • 120 views
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనం న్యూస్, డిసెంబర్ 08,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 2002-03 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన 15మంది విద్యార్థులు రాంబిల్లి మండలం లోవపాలెం గ్రామంలో…

  • December 8, 2025
  • 130 views
ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ గా నన్ను గెలిపించండి.మీ గంగాధర్..!

జనంన్యూస్. 08. సిరికొండ.ప్రతినిధి. సిరికొండ మండలం లొని జంగిలోడి తండా గ్రామ ప్రజలకు, పెద్దలకు, యువకులకు, మేధావులకు, అక్కాచెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, మీ గ్రామ ముద్దు బిడ్డను, గంగాధర్ భూక్య అను నేను మన జంగిలోడి తండా గ్రామ సర్పంచ్ గా పోటి…

  • December 7, 2025
  • 150 views
మొగడంపల్లి మండల్‌లో కృపాసాగర్ జన్మదిన వేడుకలు ఘనంగాసంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం

జనం న్యూస్ డిసెంబర్ 7జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండల్‌లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కృపాసాగర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేయడంతో పాటు ప్రజలకు మిఠాయిలు…

  • December 7, 2025
  • 132 views
కోటి బిల్వార్చనలో భాగంగా 37వ రోజు అతిథిగా పాల్గొన్న పండితుడికి విశేషసత్కారం

జనం న్యూస్ డిసెంబర్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ41 రోజులశైవాగమ దీక్షతో పిడపర్తి గ్రామం లో జరుగుతున్న కోటి బిల్వార్చనలో భాగంగా 37వ రోజు అతిథిగా పాల్గొన్న ఆలమూరు పండితుడికి విశేష సత్కారం.. తూర్పుగోదావరి జిల్లా పెడపర్తి గ్రామం శివాలయంలో…

  • December 7, 2025
  • 143 views
నడవపల్లి గ్రామంలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారికి అన్నాభిషేకం మహోత్సవం

జనం న్యూస్ డిసెంబర్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీకాట్రేనికోన మండలంలోని నడవపల్లి గ్రామంలో ఉన్న ప్రాచీన హరి హర క్షేత్ర ము అయిన శ్రీ కోదండ రామస్వామి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ ఉమారామలింగేశ్వరస్వామి వార్ల…

  • December 7, 2025
  • 132 views
రాష్ట్రంలో రాబోయేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమేమాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

జనం న్యూస్ డిసెంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాష్ట్రంలో రాబోయేది బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…