జనం న్యూస్ 03 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా వడ్డేపల్లి మండలం తనగల కాషాయం దళం లోకి భారీగా వలసలు ఈ కార్యక్రమంలో మాజీ…
జనం న్యూస్ అక్టోబర్ 3: మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట .క్రి.పింగిలి రవి గ. తండ్రి పింగిలి రాజిరెడ్డి . రవి చనిపోవడంతో వారి మీద బెంగపెట్టుకొని అనారోగ్య భారిన పడి ఈ మధ్యలో అకాల మరణం చెందినది వారికి…
జనం న్యూస్ అక్టోబర్ 3: మీనాజీపేట లో దుర్గా దేవి నవరాత్రుల పురస్కరించుకొని పూజలు అందుకుంటున్న అమ్మవారు . ముగ్గురు త్రిమూర్తుల కన్నా మూలపుటమ్మ శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి కి పూజలు నిర్వహించడం జరిగింది తధాంతరం అమ్మవారిని ఊరేగింపులో…
(జనం న్యూస్ 3 అక్టోబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజున ప్రెస్ క్లబ్ సభ్యుడు నూతి నాగరాజుకు ప్రెస్ క్లబ్ సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అనంతరం వారు మాట్లాడుతూ , నిన్ను చూసి స్నేహం…
(జనం న్యూస్ చంటి అక్టోబర్ 2) సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో మున్నూరు కాపు సంఘం మరియు యువత ఆధ్వర్యంలో దుర్గాదేవిని సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు నవరాత్రులు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక వైభవంతో ఆలయంలో వేద పండితుల…
విద్యుత్ షాక్ తో ఆపరేటర్ అశోక్ గౌడ్ మృతి, జనం న్యూస్,అక్టోబర్ 03,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తడ్కల్ విద్యుత్ సబ్స్టేషన్లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ గౌడ్,వయస్సు 34,విద్యుత్ షాక్…
జనం న్యూస్,అక్టోబర్03, అచ్యుతాపురం: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో అచ్యుతాపురంమండలం పూడి ఆర్అండ్ఆర్ కాలనీ వైఎస్ఆర్ నగర్ లో ఎంపియూపి స్కూల్ నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 56 మంది స్వచ్ఛందంగా ముందుకు…
జనం న్యూస్ నందలూరు అన్నమయ జిల్లా. దేశంలోనే 4వేల నుండి 15వేల వరకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మే అని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ అన్నారుబుధవారం…
అమ్మవారి పూజలో పాల్గొన్న అర్థం జ్యోతి లక్ష్మణ్ దంపతులు జనం న్యూస్, అక్టోబర్ 1, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.పదవ రోజు…
జనం న్యూస్ అక్టోబర్ 1 నడిగూడెం మండల వ్యాప్తంగా ఉన్న 43 పోలింగ్ స్టేషన్ లలో ఎన్నికలు సజావుగా నిర్వహించాలని డి ఆర్ పి రమేష్ కోరారు.బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఎంపీటీసీ /జెడ్పిటిసి ఎన్నికలను పురస్కరించుకొని పిఓ,ఏపీవో…