• September 1, 2025
  • 68 views
.రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు

జనం న్యూస్ సెప్టెంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు తీవ్రంగా నిరసన తెలిపారు మండల కేంద్రంలోని చౌరస్తా బీజేపీ…

  • September 1, 2025
  • 64 views
నేటి నుండి సత్యనారాయణ స్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు

జనం న్యూస్- సెప్టెంబర్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో మంగళవారం నుండి శుక్ర వారం వరకు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు రాధాకృష్ణమాచార్యులు తెలిపారు. ఈ ఉత్సవాలలో…

  • September 1, 2025
  • 62 views
నందికొండలో పూజలు అందుకుంటున్న చిన్నారుల మట్టి గణపతి

జనం న్యూస్- సెప్టెంబర్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ రెండవ వార్డులో చిన్నారులు ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహం ఆకర్షణగా నిలిచింది. వార్డులోని చిన్నారులు జి రామ్మోహన్ ఆదిత్య, జి రఘువీర్,…

  • September 1, 2025
  • 64 views
గణపతి బ్రహ్మోత్సవాలు

ఆరవ రోజున అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న గణనాథుడు (జనం న్యూస్ 1 సెప్టెంబర్ ప్రతినిధి,కాసిపేట రవి) భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామం పంచాయతీలో వినాయక చవితి నవరాత్రుల గణనాధుని అలంకరణ,మొదటి రోజున హరిద్ర వర్ణం, రెండవ రోజున కుంకుమ వర్ణంలో,మూడవ రోజున పిత…

  • September 1, 2025
  • 65 views
సాయం చేసిన వారందరికీ ధన్యవాదములు..!

జనంన్యూస్. 01. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం లోని పెద్ద వాల్గోట్ గ్రామంలో ఇటీవల కురసిన భారీ వర్షాల కారణంగా వాగు హనుమాన్ టెంపుల్ వరకు వరదలు పారి ఇండ్లలోకి నీరు చేరి ఎస్సీ కాలనీ మరియు…

  • September 1, 2025
  • 75 views
ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను వెంటనే ఇవ్వాలి..!

జనంన్యూస్. 01.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ సిరికొండ..ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను వెంటనే ఇవ్వాలని,వ్యవసాయ కూలీలందరికీ12000 భరోసాను తక్షణమే ఇవ్వాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్ డిమాండ్…

  • September 1, 2025
  • 63 views
పత్రికా ప్రచురణార్థం0 1 సెప్టెంబర్ 2025

స్థానిక సంస్థల 42 శాతం బీసీ రిజర్వేషన్లు లో వర్గీకరణ *చేయాలి . కురిమెల్ల శంకర్ టీ జేఎంయూ జిల్లా అధ్యక్షులు జనం న్యూస్ 01 సెప్టెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం ) స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన…

  • September 1, 2025
  • 63 views
ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలి

CPS రద్దు చేసి OPS (పాత పెన్షన్ విధానాన్ని ను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో ముందు ఉద్యోగులు ప్లా కార్డ్స్ తో నిరసన తెలిపారు. మద్నూర్ సెప్టెంబర్ 1 🙁 జనం న్యూస్) ఈ…

  • September 1, 2025
  • 60 views
గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు

6వ రోజున అన్నపూర్ణేశ్వరుడిగా దర్శమిస్తున్నా గణేష్ గడ్డ గణనాథుడు. జనం న్యూస్ సెప్టెంబర్ 01 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం రుద్రారం గ్రామం గణేష్ గడ్డ శ్రీ సిద్ధి గణపతి దేవాలయంలో వినాయక చవితి నవరాత్రుల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.…

  • September 1, 2025
  • 61 views
ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పడ్డ ఖాళీలు.వెంటనే విద్యా వాలంటరీలను భర్తీ చేయాలి

సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆకుల ప్రభాకర్ జనం న్యూస్.ఆగస్టు31. సంగారెడ్డి జిల్లా.హత్నూర. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయ ప్రమోషన్లలో సంగారెడ్డి జిల్లాలో సుమారు190 మంది ఎస్…