• November 28, 2025
  • 79 views
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 3న మహా ధర్నాకు జయప్రదం చేయండి టీయూడబ్ల్యూజే ( ఐజేయూ ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్, ఎస్ సంపత్ కుమార్ జనం న్యూస్.28.నవంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.కె ఏలియా.…

  • November 28, 2025
  • 80 views
ఇన్ సర్వీస్ ఉపాధ్యా యులకు టెట్ నుండి మినహాయించాలి- మండల శాఖ అధ్యక్షులు షఫీ.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండల విద్యా వనరుల కేంద్రంలో జరిగిన రాస్ట్రోపాధ్యాయ సంఘం కార్యవర్గ సమావేశం మండల శాఖ అధ్యక్షులు షఫీ ఉల్లా ఆధ్వర్యంలో జరిగినది.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుండి…

  • November 28, 2025
  • 79 views
…ఘనంగా పూలే వర్ధంతి వేడుకలు

జనం న్యూస్ నవంబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం విద్యతో బడుగు బలహీన వర్గాల ప్రజల్లో మహాత్మ జ్యోతిరావు పూలే వెలుగులు నింపాడని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు పూలే వర్ధంతిని…

  • November 28, 2025
  • 78 views
నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ దీపక్ తివారి జనం న్యూస్. కొమురం భీమ్ జిల్లా. డిస్టక్ట్ స్టాఫ్ఫర్.నవంబర్ 28, 2025: 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్…

  • November 28, 2025
  • 81 views
బిచ్కుంద మండలం‌లో వరుసగా జరిగిన దుర్ఘటనలపై సానుభూతి వ్యక్తం చేసిన జుక్కల్ మాజీ MLA హన్మంత్ షిండే

బిచ్కుంద నవంబర్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం నమస్తే తెలంగాణ పేపర్ ప్రతినిధి దుబ్బ నాగరాజు గారి మాతృమూర్తి గడచిన వారం ఆరోగ్యం బాగోలేక పరమపదించారు. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ MLA హన్మంత్ షిండే…

  • November 28, 2025
  • 72 views
NSS ఆధ్వర్యం లో మత్తుపదార్థాలు ,మాదకద్రవ్యాల గురించి అవగాహన సదస్సు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రభుత్వం జూనియర్ బాలికల కళాశాల రాయచోటి NSS యూనిట్ – 2 ప్రతేక శిబిరం ఇందిరమ్మ కాలనీ చెర్లోపల్లి లో ఆదర్శ పాఠశాల లో నిర్వహించడం జరిగింది ఇందులో బాగంగా ఐదవ రోజు మత్తు…

  • November 28, 2025
  • 80 views
అమలాపురం పట్టణంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం….

జనం న్యూస్ నవంబర్ 27 ముమ్మరవరం ప్రతినిధి గంది నానాజీ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్బంగా శుక్రవారం అమలాపురం పట్టణంలోని ఇళ్ల సత్యనారాయణ నివాసంలో పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు…. ఈ సందర్భంగా ఇళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ బీసీ…

  • November 28, 2025
  • 81 views
అత్యవసర పరిస్థితిలో అయ్యప్ప స్వామి రక్తదానం

అయ్యప్ప మాలలో ఉండి అత్యవసర సమయంలో రక్తదానం చేసిన కటుకం గగన్ వంశీ స్వామి జనం న్యూస్, నవంబర్ 27, జగిత్యాల జిల్లా, కోరుట్ల : కోరుట్ల పట్టణంలోని శివసాయి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పుల్లయ్య (వెల్లుల్ల గ్రామం) అను…

  • November 28, 2025
  • 80 views
వాజిద్ నగర్ గ్రామ మాజీ ఎంపీటీసీ మొగ్గయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

బిచ్కుంద నవంబర్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిత్‌నగర్ గ్రామ మాజీ ఎంపీటీసీ మొగులయ్య గత వారం గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూసిన విషయం తెలిసి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వాజిత్‌నగర్ గ్రామానికి వెళ్లి వారి…

  • November 28, 2025
  • 83 views
చెన్నారెడ్డిపల్లి గ్రామంలో కంది పంటపై పొలంబడి కార్యక్రమం …మండల వ్యవసాయ అధికారి, తర్లుపాడు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 28 తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో కంది పంటపై మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం కంది పంటలో మొగ్గదశ మరియు పూత దశలోకి ప్రవేశిస్తున్నందున రైతులు…