• December 12, 2025
  • 121 views
ప్రజాసంకల్ప వేదిక నూతన కమిటీల నియామకం: శ్రీమతి గోనా మానసకు జాతీయరాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు

జనం న్యూస్‌ 12 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రజాసంకల్ప వేదిక నూతన కమిటీల నియామకాన్ని జాతీయ అధ్యక్షులు శ్రీ మదిరే రంగసాయి రెడ్డి గారు ప్రకటించారు.. విజయనగరం జిల్లా ఇంచార్జ్ మరియు జిల్లా…

  • December 12, 2025
  • 125 views
పోక్సో కేసులో నిందితుడికి 20 సం.ల. జైలు, జరిమానా-విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

జనం న్యూస్‌ 12 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసు స్టేషనులో 2023 సం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు, పూసపాటిరేగ మండలం పెద పతివాడ గ్రామంకు చెందిన మైనపు హరీష్ (19 సం.లు)కు…

  • December 12, 2025
  • 123 views
పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం పతనం ఖాయం: సీపీఐ హెచ్చరిక

జనం న్యూస్‌ 12 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ పంటల కొనుగోలులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం పతనం ఖాయం అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ…

  • December 12, 2025
  • 129 views
అట్టహాసంగా ప్రారంభమైన గీతాంజలి ప్రీమియర్ లీగ్ పోటీలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా .అట్టహాసంగా ప్రారంభమైన గీతాంజలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు.ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసే ఈ క్రికెట్ పోటీలు సంక్రాంతి కి ఒక నెల ముందే ప్రారంభమై సంక్రాంతి కి పూర్తి అవుతాయి..గీతాంజలి…

  • December 12, 2025
  • 122 views
అన్నమయ్య జిల్లా రాజంపేట ను జిల్లా కేంద్రంగా చేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రికి పోతుగుంట విజ్ఞప్తి.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా .రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతు గుంట రమేష్ నాయుడు రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలని బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర…

  • December 11, 2025
  • 175 views
ప్రచారంలో దూసుకుపోతున్న బి.ఆర్.ఎస్ సర్పంచ్ అభ్యర్థి…

సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ సమస్యలు పరిష్కరిస్తా… జయశీల యాదరావ్ .బిచ్కుంద డిసెంబర్ 11 జనం న్యూస్కా కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జయశీల యాదరావ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇంటింటికి తిరుగుతూ…

  • December 11, 2025
  • 136 views
సర్పంచిగా గెలిపిస్తే ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతా.. పండిత్ రావ్ పటేల్

.మద్నూర్ డిసెంబర్ 11 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి పండిత్ రావ్ పటేల్ ప్రచారం జోరు పెంచినారు. తనను సర్పంచ్ ఎన్నికల్లో గెలిపిస్తే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని…

  • December 11, 2025
  • 138 views
శాయంపేట గ్రామాన్ని అభివృద్ధి చేయడమే నా యొక్క లక్ష్యం చింతల ఉమా రవిపాల్

జనం న్యూస్ డిసెంబర్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా శాయంపేట గ్రామ బీ సీ మహిళా రిజర్వ్ కావడంతో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ…

  • December 11, 2025
  • 158 views
పిట్లం మండలంలో జోరుగా ప్రచారం – మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రజల్లో సందడి

జుక్కల్ డిసెంబర్ 11 జనం న్యూస్ స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారం వేడిగా సాగుతున్న నేపధ్యంలో, జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు పిట్లం మండలం లోని పలు గ్రామాలు సందర్శించి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోనూ ఆయనకు…

  • December 11, 2025
  • 142 views
విజయోత్సవరాలకు అనుమతి లేదు: కాజీపేట ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి

జనం న్యూస్ డిసెంబర్ 11 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గెలిచిన అభ్యర్థులు ఎటువంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడానికి వీలులేదని కాజీపేట ACP పింగిలి ప్రశాంత్ రెడ్డి, చెప్పారు. 144…