• November 21, 2025
  • 93 views
గుబ్బడి సంఘమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం.

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్21 జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంఘం మండలం కుప్పానగర్ గ్రామంలోని గుబ్బడి సంఘమేశ్వర స్వామి వారిని ఈ రోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు,స్వామి…

  • November 21, 2025
  • 119 views
ఇంద్రేశం మున్సిపాలిటీలో శుభ్రత లోపాలు తీవ్రం

దుమ్ముతో వాహనదారులు, చెత్తతో కాలనీవాసులు ఇబ్బందులు జనం న్యూస్ నవంబర్ 21 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలనీల్లో శుభ్రత పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని కాలనీవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల…

  • November 21, 2025
  • 192 views
తడ్కల్ లో ఘనంగా మత్స్యకార దినోత్సవం,

తడ్కల్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మత్స్యకార దినోత్సవం, జనం న్యూస్,నవంబర్ 21,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ లో శుక్రవారం ముదిరాజుల సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి,నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కోటగిరి మనోహర్, మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని…

  • November 21, 2025
  • 97 views
శ్రీ శ్రీ శ్రీ బ్రమరాoభ మల్లికార్జున స్వామి వారి సేవలో సిరమ్మ

శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆకాశ దీపో త్సవంలో సిరమ్మ జనం న్యూస్‌ 21 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ…

  • November 21, 2025
  • 95 views
డ్రంకన్ డ్రైవ్ కేసులో నిందితుడికి మూడు రోజులు జైలు శిక్ష

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్. జనం న్యూస్‌ 21 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా రాజాం పోలీసు స్టేషను పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన నిందితుడికి మూడు రోజులు జైలుశిక్ష విధిస్తూ రాజాం…

  • November 21, 2025
  • 93 views
డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరు నిందితులకు ఐదు రోజులు జైలు శిక్ష

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్. జనం న్యూస్‌ 21 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషను పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు నిందితులకు ఐదు రోజులు జైలుశిక్ష విధిస్తూ అదనవు…

  • November 21, 2025
  • 94 views
ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్తో కలెక్టర్, ఎస్పీ భేటీ

జనం న్యూస్‌ 21 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ జిల్లా పర్యటనలో భాగంగా విజయనగరానికి వచ్చిన రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్కు కలెక్టరేట్ వద్ద జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లో చైర్మన్…

  • November 21, 2025
  • 96 views
విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు, సృజనాత్మకత ను వెలికితీయాలి:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి

జనం న్యూస్ నవంబర్ 21 సంగారెడ్డి జిల్లా విద్యార్థుల్లో దాగివున్న కొత్త ఆలోచనలు, సృజనాత్మకత ను వెలికితీయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా బాలల వైజ్ఞానిక ప్రదర్శన లో రామచంద్రపురంలోని ఠాగూరు కాన్వెంట్ హై స్కూల్…

  • November 20, 2025
  • 111 views
గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు మంజూరు కొరకు ఆవాస్ ప్లస్, ఎంపీడీవో కె ఎస్ ఆర్ ప్రసాద్,

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నవంబర్ 20, నందలూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు మంజూరు కొరకు గురువారం ఆవాస్ ప్లస్ గ్రామీణ సర్వే సమావేశం స్థానిక ఎంపీడీవో కార్యాలయం లో అవగాహన కార్యక్రమం,నిర్వహించారు ఆవాస్ ప్లస్ గ్రామీణ పథకం…

  • November 20, 2025
  • 100 views
శ్రీ కాశీ విశ్వేశ్వర సహిత అన్నపూర్ణేశ్వరి దేవి నూతన ఆలయ అభివృద్ధికి ఐదు లక్షల విరాళం…

జనం న్యూస్ నవంబర్ 20 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి దివంగత నేత మాధవరం పద్మారావు కుమారుడు మాధవరం శ్రీనాథ్ రావు అందజేత…కూకట్ పల్లి వివేకానంద నగర్ కాలనీలో నిర్మాణం లో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర సహిత అన్నపూర్ణేశ్వరి దేవి…