• November 26, 2025
  • 88 views
రాజ్యాంగ విలువలు తెలుసుకోవాలి : మణుగూరులో విద్యార్థులకు సిఐ నాగబాబు సూచనలు

జనం న్యూస్ 26 నవంబర్( పినపాక నియోజకవర్గం) మణుగూరు పట్టణంలోని పి.వీ కాలనీ సింగరేణి ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మణుగూరు సిఐ నాగబాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి…

  • November 26, 2025
  • 92 views
మూలన పడ్డ పర్యాటకుల వసతి మరియుసమాచార కేంద్రం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. సౌమ్యనాథ స్వామి వారి భక్తుల కోసం నియ మించిన పర్యాటకుల వసతి మరియు సమాచార కేంద్రము భవనము తుప్పు పట్టిన ఇనుప మంచాలు తో ధూళి దుమ్ము చెత్త చెదారం భవనం చుట్టూ పిచ్చి…

  • November 26, 2025
  • 94 views
గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్.

జనం న్యూస్ 26.నవంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.కె. ఏలియా.గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిర్వహణా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లా పోలీస్ అధికారులు, ఎస్ హెచ్…

  • November 26, 2025
  • 91 views
తిరుమలగిరి నూతన ఎస్సైగా వెంకటరెడ్డి

: జనం న్యూస్ నవంబర్(26) సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నూతన ఎస్సైగా గుత్త వెంకట్ రెడ్డి బుధవారం నాడు బాధితులు స్వీకరించారు. గతంలో టాస్క్ స్పోర్ట్స్ ఎస్సైగా నిధులు నిర్వహించారు.తిరుమలగిరి ఎస్సైగా ఉన్న వెంకటేశ్వర్లు సూర్యాపేట విఆర్ కు బదిలీ…

  • November 26, 2025
  • 96 views
ఆడపూరు గ్రామం లో రైతన్న మీ కోసం కార్యక్రమం లో పాల్గొన్న రాజంపేట సబ్ కలెక్టర్ భావన

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.బుధవారం 24 11 2025 నాడు రాజంపేట సబ్ కలెక్టర్ ఏ ఎస్ భావన ఐఏఎస్ నందలూరు మండలంలోని అడపూరు గ్రామంలోని జరుగుతున్న రైతన్న మీకోసం కార్యక్రమాన్ని సందర్శించడం జరిగింది. రైతన్న మీకోసం కార్యక్రమము జరుగుతున్న…

  • November 26, 2025
  • 95 views
బీసీల రిజర్వేషన్ల కోసం బీఎస్పీ ముందుంటుంది: కురిమెల్ల శంకర్జీవో 46 ఉపసంహరించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం బీసీ సంఘాల జేఏసీ నిరసనభద్రాద్రి కొత్తగూడెం,

నవంబర్ 26:( జనం న్యూస్) రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీయో 46 ను వెంటనే రద్దు చేసి, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద…

  • November 26, 2025
  • 86 views
కసెట్టి జగన్ బాబు జన్మదిన వేడుకలు

.జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 26 కసెట్టి జగన్ మాట్లాడుతూ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది. అలాగే విద్యార్థులకు,బిర్యానీ చికెన్ కర్రీ మరియు చాక్లెట్లు,కేకు అందించడం జరిగింది. అలాగే తర్లుపాడు నుంచి…

  • November 26, 2025
  • 93 views
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

జనం న్యూస్ నవంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోనభారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప పీ ఏ సి ఎస్ వద్ద సంఘ చైర్ పర్సన్ శ్రీ నూకల…

  • November 26, 2025
  • 90 views
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం యం ఎస్ ఎఫ్ ముఖేష్

జనం న్యూస్ నవంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కేంద్రంలోని తుడుం వెంకటేష్ మాదిగ అధ్యక్షతన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ముక్కెర ముఖేష్ మాదిగ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర…

  • November 26, 2025
  • 93 views
జన్మదినం సందర్భంగా రహదారికి అడ్డుగా ఉన్న చిల్ల చెట్లు తొలగించిన ఉపాధ్యాయుడు కశెట్టి జగన్

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 26 తర్లుపాడు: మండల కేంద్రం నుండి మార్కాపురం పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణికులకు రాకపోకలు కష్టతరంగా మారిన తరుణంలో, తర్లుపాడు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక సేవా వ్యక్తి కశెట్టి జగన్ మంచి…