జనం న్యూస్ సెప్టెంబర్ 27, వికరాబాద్ జిల్లా పూడూరు మండలంలో పలు గ్రామాల్లో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి పంట సుమారుగా వంద ఎకరాలకు నష్టం జరిగిందని, ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. వ్యవసాయ విస్తరణ…
జనం న్యూస్ ;27 సెప్టెంబర్ శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం 2025 -26 లో డిగ్రీ మరియు పేజీలకు అడ్మిషన్లకు సంబంధించిన గడువు అక్టోబర్ 10 వ తారీకు వరకు పొడిగించినట్లు సిద్దిపేట…
జనం న్యూస్ సెప్టెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలంమురమళ్ల: నిత్య కల్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి…
జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం జోగిపేట్ 27/9/2025 అందోల్ నియోజకవర్గం జోగిపేట్ మున్సిపల్ మూడవ పరిధిలో గల మల్లన్న కాలనీవాసులకు టిఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఇంటింటికి పూల పంపిణీ చేయడమైనది…
జనంన్యూస్. 27.సిరికొండ.ప్రతినిధి. సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి. వి. ప్రభాకర్ పిలుపు మహాత్మ జ్యోతిరావు పూలె స్ఫూర్తితో కులరహిత సమాజం కోసం పోరాడుదామని,.సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి.…
బిచ్కుంద సెప్టెంబర్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలకేంద్రం మార్కండేయ మందిరం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు బిచ్కుంద పట్టణ అధ్యక్షుడు గంగులు శ్రీనివాస్ ఘనంగా నిర్వహించారు. శనివారం.మార్కండేయ మందిరం…
జనం న్యూస్, సెప్టెంబర్ 27:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము:తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోమ దేవరెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “కాంగ్రెస్…
మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జనం న్యూస్ సెప్టెంబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు: ప్రభుత్వ సహకారం ప్రజల భాగస్వామ్యంతో నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చేరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని…
జనం న్యూస్ సెప్టెంబర్ 27 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్గూడ, కృష్ణారెడ్డిపేట్, సూర్యోదయ కాలనీ, భ్రమరాంబ నగర్ కాలనీతో పాటు పలు కాలనీలలో దేవి నవరాత్రి ఉత్సవాల భాగంగా పవిత్ర అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 27 జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ ప్రతి గ్రామంలో రిజర్వేషన్ల ప్రకారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం దసరా పండుగకు ముందే…