(జనం న్యూస్ 3 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలోని రావి చెట్టు కాలనీ లో సాయిరాం యూత్ గణేష్ ఉత్సవ సమితి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న 50 వ గణేష్ నవరాత్రి వార్షికోత్సవ మహోత్సవ వేడుకలలో భాగంగా బుధవారం…
సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు ధర్నా. కార్యాలయం కు తాళం వేసిన రైతులు. జూలూరుపాడు,03 సెప్టెంబర్,జనం న్యూస్ : మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు రైతులు యూరియా కొరత ఉండటంతో ఆందోళన చేపట్టి రైతులు సహకార…
జనం న్యూస్- సెప్టెంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 29వ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నప్రసాద…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ )…
జనం న్యూస్- సెప్టెంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- గిన్నిస్ బుక్ లో చోటు కోసం ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం మీద యాత్ర చేస్తూ బుధవారం నాగార్జునసాగర్ చేరు కున్నారు కర్ణాటకలోని బెంగళూర్ కు చెందిన దివాకర్ రెడ్డి దేశంలోని 28…
జనం న్యూస్- సెప్టెంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- వినాయకచవితి నవరాత్రులను పురస్కరించుకొని నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని కొత్త బ్రిడ్జి వద్ద నెలకొల్పబడిన గణేశుడి మండపం వద్ద గణేష్ యూత్ కొత్త బ్రిడ్జి ఆధ్వర్యంలో బుధవారం అన్న ప్రసాద వితరణ…
జనంన్యూస్. 03.నిజామాబాదు. అద్విక ఫ్యామిలీని అభినందించిన పోలీస్ కమిషనర్…. నిజామాబాదు. గూపాన్ పల్లి గ్రామంలో బేబీ అద్విక పుట్టినరోజు సందర్భంగా 60 హెల్మెట్లను గ్రామ ప్రజలకు ఆద్విక కుటుంబ సభ్యులు సామాజిక సేవలో భాగంగా పంపిణీ చేసినారు.ఇట్టి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన…
శానార్తి తెలంగాణ. 03.సిరికొండ. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రము నుండి నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారి నిత్యం 24 గంటలు నడిచే రోడ్డు ఇది అక్కడక్కడ గుంతలు ఏర్పడడంతో స్థానిక గ్రామం సరిపల్లి తాండ సర్పంచ్ భర్త…
మొదటి విడత శిక్షణలో ఉత్తీర్ణులైన లైసెన్స్ సర్వేయర్లకు సర్టిఫికెట్ లు అందజేత జనం న్యూస్ సెప్టెంబర్ 03 సంగారెడ్డి జిల్లా తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ సంస్కరణలలో భాగంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంలో సర్వేయర్లకు సంబంధించిన స్థానం కల్పించిందని జిల్లా సర్వే…
జనం న్యూస్ సెప్టెంబర్ 02 కోటబొమ్మాలి మండలం:కొత్తమ్మతల్లి దేవస్థానంలో దేవస్థానం ర్యనిర్వాహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. కోటబొమ్మాలి గ్రామం లో వేంచేసియున్న శ్రీ కొత్తమ్మవారి జాతర ఉత్సవాలు తే.23-9-2025ది. మంగళవారం నుండి తే.25-9-2025ది. గురువారం వరకు అత్యంత…