జనం న్యూస్ 06 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఉహించలేరు. విజయనగరం జిల్లాకు చెందిన పలువురు స్వాములు అయ్యప్పకు ఇరుముడి సమర్పించారు. అనంతరం శబరిమల నుంచి కారులో తిరుగుపయనమయ్యారు. రాత్రి…
జనం న్యూస్ 06 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఘంటసాల స్మారక పురస్కారం అందుకునేందుకు విజయనగరానికి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసుడు శివమణి శుక్రవారం సాయంత్రం తన డ్రమ్స్ శబ్దాలతో మత్తెక్కించారు. వేదికపై డ్రమ్స్ వాయిస్తూ ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.…
జనం న్యూస్ 06 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఉహించలేరు. విజయనగరం జిల్లాకు చెందిన పలువురు స్వాములు అయ్యప్పకు ఇరుముడి సమర్పించారు. అనంతరం శబరిమల నుంచి కారులో తిరుగుపయనమయ్యారు. రాత్రి…
జుక్కల్ డిసెంబర్ 6 జనం న్యూస్ _ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జుక్కల్ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేద్కర్…
జనం న్యూస్ 5 డిసెంబర ప్రతినిధి కాసిపేట రవి ) రానున్న ఎన్నికల గ్రామాలలో కనిపిస్తున్న రాజకీయ విభేదాలు, వ్యక్తిగత తగాదాలపై పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. “ఎలక్షన్లో ఏ నాయకుల కోసమో బంధాలు–బంధుత్వాలు దూరం చేసుకోకండి” అని ప్రజలకు సూచించారు.ఎవరి…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరుమండలంలోనినందలూరుపంచాయతీలో గల శివ సాయి వైన్స్ మృత్యువుకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని మండలవాసులు చెబుతున్నారు గురువారం టీవీ పురం కు చెందిన ఎర్రగుళ్ల రోశయ్య శివ సాయి వైన్ లో మద్యం సేవించి…
జనం న్యూస్ 5 డిసెంబర్ pra వ్యక్తి హl : రానున్న ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో కనిపిస్తున్న రాజకీయ విభేదాలు, వ్యక్తిగత తగాదాలపై పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. “ఎలక్షన్లో ఏ నాయకుల కోసమో బంధాలు–బంధుత్వాలు దూరం చేసుకోకండి” అని ప్రజలకు…
మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు జనం న్యూస్ డిసెంబర్ 05:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలపరిదిలోని గ్రామ పంచాయతీలకునామినేషన్ల ప్రక్రియ శుక్రవారం తో ముగిసింది . ఈ సందర్భంగా మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో…
జనం న్యూస్ డిసెంబర్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఈరోజు 05.12.2025 వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం అన్నం పల్లి గ్రామంలో గల బూత్ నెంబర్ 42 ను వీక్…
జనం న్యూస్ ; డిసెంబర్ 5 శుక్రవారం ;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి;సిద్దిపేట: శ్రీ వాణి స్కూల్లో ఇటీవల నిర్వహించిన ఒలంపియడ్ ఇంగ్లీష్ పోటీ పరీక్షలో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులు పాఠశాల డైరెక్టర్ సి.హెచ్.సత్య మెరిట్…