• November 13, 2025
  • 81 views
ఎస్పీ రాహుల్ మీనా శభాష్

జనం న్యూస్ నవంబర్ 13 కాట్రేనికోన మన డా. బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొన్న సంభవించిన విపత్కర పరిస్థితి మోంత తుఫాన్ సమయంలో ముందుగా జిల్లా ప్రజలను, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే ఆర్ధిక నష్టం, ప్రాణ నష్టం లేకుండా…

  • November 13, 2025
  • 81 views
ఇకపై పోలీసులు ఎవర్ని అరెస్టు చేసిన….. లికిత పూర్వకంగా కారణం తెలపాల్సిందే..! సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 13 – 11- 2025 అరెస్టు అయిన నిందితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌…

  • November 13, 2025
  • 79 views
రేపు జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు..

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 13 – 11- 2025 ఉదయం *8.45 గంటలకు తొలి రౌండ్‌ ఫలితలు అధికార, విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం మరో 24…

  • November 13, 2025
  • 73 views
రేపటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

జనం న్యూస్,నవంబర్ 14,అచ్యుతాపురం: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అచ్యుతాపురం శాఖా గ్రంథాలయం నందు నవంబర్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు వారం రోజులపాటు వివిధ పోటీలు నిర్వహించబడతాయని,ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం…

  • November 13, 2025
  • 72 views
పాడేరు నియోజకవర్గంలో మండల కమిటీలు ప్రమాణస్వీకారం- మాజీ ఎమ్మెల్సీ ముద్ద నాగ జగదీష్

జనం న్యూస్ నవంబర్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ పాడేరు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ సంస్థగత ఎన్నికల్లో మండల కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ…

  • November 13, 2025
  • 73 views
ఏఐసిసి కార్యదర్శిగా నియమితులైన జెట్టి.కుసుమకుమార్ నుసన్మానించిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ వీరేశం జనం న్యూస్ నవంబర్(13): ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా నియమితులైన జెట్టి.కుసమకుమార్ వారి నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్…

  • November 13, 2025
  • 78 views
పేదల తిరుపతి… మీసాల రాయుడు… కురుమూర్తి స్వామి వారి సేవలో స్పీకర్ ప్రసాద్, అనిల్ కుమార్ యాదవ్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 13- 11- 2025 కురుమూర్తి స్వామి ఆశీస్సులు ప్రజా ప్రభుత్వంపై ఉండాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బ్రహ్మోత్సవం సందర్భంగా స్పీకర్ తో పాటు మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర…

  • November 13, 2025
  • 82 views
వెంకన్నపాలెంలో హెరిటేజ్ డైరీ చిల్లింగ్ సెంటర్ ప్రారంభం

జనం న్యూస్, నవంబర్ 13,అచ్యుతాపురం:చోడవరం మండలం వెంకన్నపాలెంలో నూతనంగా హెరిటేజ్ డైరీ చిల్లింగ్ సెంటర్ ను జోనల్ మేనేజర్ వి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా రీజనల్ మేనేజర్ పి తులసి నాయుడు మాట్లాడుతూ చోడవరం,అనకాపల్లి, కోటపాడు,దేవరాపల్లి,సబ్బవరం మండలాల నుంచి…

  • November 13, 2025
  • 70 views
శుభవార్త.. మధ్యాహ్న భోజన పథకంలో చేపల కర్రీ

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 13 ప్రభుత్వం ఇలాంటి పథకాలు పెడితే పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం చాలా బాగుంటుందని సంగారెడ్డి జిల్లా సాధన సమితి చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ అన్నారు TG: తెలంగాణ…

  • November 13, 2025
  • 77 views
రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథరెడ్డిని కలిసిన స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ అసోసియేషన్ అధ్యక్షులు వేపగుంట సామ్రాజ్

జనం న్యూస్ గ్రంథాలు అన్నమయ్య జిల్లా రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథరెడ్డిని రాజంపేటలో పర్యటనలో భాగంగా నందలూరు మదర్ ల్యాండ్ విక్టరీ అసోసియేషన్ అధ్యక్షులు వేపగుంట సామ్రాజ్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు జిల్లా పరిషత్ హై స్కూల్ క్రీడా మైదానం…