తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 28 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బావ తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహాన్ని పుష్పాంజలి గాటించి ఘన నివాళులు అర్పించారు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు మనో ధైర్యాన్ని…
మద్నూర్ అక్టోబర్ 28 మంగళవారం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ మద్నూర్ మండలంలో అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు.తెలంగాణ రాష్ట్రం లో వరి కోనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. సన్న వడ్లకు…
జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్ధం సందర్భంగా పరకాల డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు వరంగల్ పోలీస్ కమీషనరేట్ సి పి సన్…
జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 28 : ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం ఇప్పుడు కొందరు అక్రమార్కుల చేతుల్లో కోట్ల రూపాయల దందాగా మారింది. ప్రజల ఆకలి తీర్చే ప్రభుత్వ…
జనం న్యూస్ అక్టోబర్ 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం మరియు హత్నూర మండలం మరియు చిలిప్చేడ్ మండలం లోని పణ్యాల, ఫైజాబాద్,చండూరు గ్రామం లో తెలంగాణ రైతువిజ్ఞాన కేంద్రం (ఏరువాక కేంద్రం) శాస్త్రవేత్తలు…
భద్రాద్రి కొత్తగూడెం,క్రైం అక్టోబర్ 28:( జనం న్యూస్) సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలను బహిర్గతం చేయడంలో ఎలాంటి మినహాయింపులు లేవని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేట్ జిల్లా అధ్యక్షుడు డా. మారెల్లి విజయ్ కుమార్ తెలిపారు.…
జనం న్యూస్ అక్టోబర్ 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలోని జగ్గంపేట గ్రామ ఐ కే పి పిపిసి సెంటర్ను ఏవో రాజశేఖర్ సందర్శించడం జరిగింది.వారు మాట్లాడుతూ అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని రైతులు…
జనం న్యూస్ 28 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్.,ఆదేశాల మేరకు పోలీస్ కళా బృందం వారు గద్వాల్ రూరల్ ఎస్సై సి.హెచ్. శ్రీకాంత్…
జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పశుసంపదలో అగ్రస్థానం నిలిచిన నూర్జహాన్ పల్లి గ్రామంలో ఉన్నటువంటి పశువులకు స్థానిక పశువైద్యాధికారి సునిల్ ప్రజ్వాల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 150 తెల్లజాతి పశువులకు 40…
జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మాందరిపేట నుండి పరకాలకు వెళ్లే హైవే రహదారి రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెరుగగా మాందరిపేట నుండి గోవిందా పురం గ్రామ క్రాస్ వరకు ఉన్నటువంటి చెట్లను…