• November 7, 2025
  • 68 views
సింగరేణి పాఠశాలలో ఘనంగాచెకుముకి పాఠశాల స్థాయిసైన్స్ సంబరాలు

జనం న్యూస్ నవంబర్ 07 ( భద్రాద్రి కొత్తగూడెం ) విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి మణుగూరు ఎంఈఓ స్వర్ణ జ్యోతి ఈరోజు సివి రామన్ 137వ జయంతిని పురస్కరించుకొని సింగరేణి ఉన్నత పాఠశాల పీవీ కాలనీ నందు చెకుముకి సైన్స్…

  • November 7, 2025
  • 61 views
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా చేయాలిజగిత్యాల నియోజకవర్గ నోడల్ ఆఫీసర్ డి అర్ డి ఓ మదన్ మోహన్

జనం న్యూస్ నవంబర్ 7 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల మరియు ఉపాధి హామీ పథకం పై జగిత్యాల నియోజకవర్గం నోడల్ ఆఫీసర్ అడిషనల్ డి ఆర్ డి ఓ మదన్ మహాన్ అధ్వర్యంలో పంచాయతీ…

  • November 7, 2025
  • 103 views
చిన్నశంకరంపేట మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వందేమాతరం గీతాలాపన మెదక్,

,నవంబర్07(జనంన్యూస్) :మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన వందేమాతర గీతం 1875 నుండి 2025 వరకు150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వందేమాతరం గీతాలాపన చేశారు.ఈకార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు…

  • November 7, 2025
  • 137 views
పాపన్నపేటలో వందేమాతరం సామూహిక గీతాలాపన….

పాపన్నపేట, నవంబర్7. (జనంన్యూస్) మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజు వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. వందేమాతర గీతం రచించి నేటికీ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా పాపన్నపేట తాసిల్దార్…

  • November 7, 2025
  • 68 views
మధ్యాహ్నం భోజనం వర్కర్స్ పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలి

జనం న్యూస్ 07 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ ప్రగతిశీల మధ్యాహ్నం భోజన వర్కర్స్ యూనియన్ (అనుబంధ టి యూ సి ఐ) సంగం ఆధ్వర్యంలో ఆన్ని పాఠశాలలో నవంబర్ 10వ తేదీన అన్ని…

  • November 7, 2025
  • 74 views
సి.ఎం. రమేష్ కృషి ఫలితం భువనేశ్వర్ – బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌కి అనకాపల్లిలో హాల్ట్‌

జనం న్యూస్ నవంబర్ 7 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ దక్షిణ రైల్వే ప్రకటించిన పండుగ ప్రత్యేక రైళ్లకు అదనపు హాల్ట్‌లు ఇవ్వాలనే అంశంపై రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్‌, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సి.ఎం. రమేష్ రైల్వే ఉన్నతాధికారులకు చేసిన…

  • November 7, 2025
  • 68 views
కబ్జా స్థలాల్లో సింగరేణి ‘సిమెంట్’ వాడకం

ఏస్&పీసీ చూస్తుందా? జనం న్యూస్ 07 నవంబర్ (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం నందా తండ గ్రామపంచాయతీ పరిధిలోని కర్రీ కోటేశ్వరరావు వెంచర్లో గల ఇంటి స్థలాలను ఆక్రమణకు గురైన భూముల్లో…

  • November 7, 2025
  • 72 views
పార్లమెంటు కార్యాలయంలో వందేమాతరం 15వ వార్షికోత్సవం

జనం న్యూస్ నవంబర్ 7 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ వందేమాతరం గీతం 150 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయం ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని వందేమాతరం గీతాలాపన…

  • November 7, 2025
  • 77 views
జహీరాబాద్ వెంకటేశ్వర ఆలయంలో చోరీ

వీరేశం సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ జనం న్యూస్ 07 సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా కాలనిలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి దుండగులు ఆలయంలో ప్రవేశించి బంగారం, వెండితో పాటు హుండీలలో భక్తులు సమర్పించిన నగదును…

  • November 7, 2025
  • 73 views
అన్నమయ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గా నియమించి నందుకు కృతఙ్ఞతలు తెలిపిన గుణ యాదవ్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా అన్నమయ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపిన పునగాని యాదవ్, నాపై ఎంతో నమ్మకంతో అన్నమయ్య జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించడం, అందుకు సహకరించిన ముఖ్య…