• August 28, 2025
  • 68 views
సేనతో సేనాని” కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ.

శ్రీ శ్రీ శ్రీ సౌమ్యనాథ్ స్వామి ఆలయం నందు నందలూరు మండల జనసేన పార్టీ నాయకుల చేతుల మీదగా పోస్టర్స్ ఆవిష్కరణ. జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. విశాఖపట్నంలో ఈ రోజు 28,29,30వ తేదీలలో జనసేన పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా…

  • August 28, 2025
  • 70 views
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జనం న్యూస్ ఆగస్ట్ 28 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజక వర్గం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ…

  • August 28, 2025
  • 65 views
ఏర్గట్లమండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-తహసీల్దార్ మల్లయ్య

జనం న్యూస్ ఆగస్టు 28: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి వర్షాలు పడుతున్నాయి కావున ప్రజలు అప్రమత్తం గా ఉండాలనీ తహశీల్దార్ మల్లయ్య, ఎస్సై పడాల రాజేశ్వర్, ఎంపీ వో శివ చరణ్ సూచించారు.గురువారము…

  • August 28, 2025
  • 96 views
మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు విధిగా పాఠశాలలు తనిఖీ చేయాలి – జిల్లా కలెక్టర్ పి . ప్రావిణ్య .

తనిఖీ వివరాలు విధిగా స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ లో నమోదు చేయాలి చదువులో వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి జనం న్యూస్ ఆగస్ట్ 28 సంగారెడ్డి జిల్లా మండల విద్యాధికారులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రెగ్యులర్ గా తమ…

  • August 28, 2025
  • 65 views
ఉపాధ్యాయుడు మౌలాలి కి గౌరవ ప్రశంసా పత్రం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 28 లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మౌలాలి భారత ప్రభుత్వం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుండి గౌరవ ప్రశంసా పత్రం అందుకున్నారు. ఆగస్టు 2 నుండి 15 వరకు నిర్వహించిన హర్ ఘర్…

  • August 28, 2025
  • 67 views
ఆకాల వర్షాల బీభత్సం – పేద కుటుంబానికి భారీ నష్టం

జనం న్యూస్ 27 ఆగస్టు కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి ) శేషగిరి నగర్ పంచాయతీ గ్రామంలో ఆకాశం విరిచిన వర్షాల కారణంగా పెద్ద నష్టం సంభవించింది. కాకెల్లి ఝూన్సీ గారి ఇంటి వెనుక ప్రహారీ గోడ కూలిపోవడంతో ఆ కుటుంబానికి సుమారు…

  • August 28, 2025
  • 60 views
వినాయక చవితి సందర్బంగా తర్లుపాడు లో అన్న ప్రసాద కార్యక్రమం

జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగష్టు 28 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల మెయిన్ బజార్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గురువారం నాడు ఉభయ దాతలు ఉదగిరి…

  • August 28, 2025
  • 64 views
హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది క్షేత్రస్థాయిలో నిర్మూలించాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలీ

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 28 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధిని మార్టూరు ప్రాథమిక వైద్యశాల ఎఆర్టి కౌన్సిలర్ శనం శ్రీనివాసరావు పేర్కొన్నారు పేర్కొన్నారు గురువారం…

  • August 28, 2025
  • 63 views
శ్రీ దత్త సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 28 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట సుబ్బయ్య తోట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్…

  • August 28, 2025
  • 52 views
దుష్ప్రచారం చేయకుంటే జగన్ వైసీపీనేతలకు నిద్రపట్టదు తిన్నది అరగదు ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 28 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిపనులు పరిశీలించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి. వర్షాలతో పనులకు ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. 29 మంది లబ్ధిదారులకు రూ.21లక్షల విలువైన…