• November 15, 2025
  • 105 views
ఎన్ డి ఏ కూటమి విజయం అప్రతిహతం!

జనం న్యూస్ నవంబర్ 15 కాట్రేని కొనబీహార్ ఫలితాలే నిదర్శనం: దేశమంతా మోడీ వెంటే.. బీజేపీ నేత గ్రంధి నానాజీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా…

  • November 15, 2025
  • 102 views
బ్రాండిక్స్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటన

జనం న్యూస్, నవంబర్ 15,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్‌ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్,హోం మంత్రి వంగలపూడి అనిత,కొల్లురవింద్ర,అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్,ఎస్పీ…

  • November 15, 2025
  • 101 views
వైభవంగా శిఖర స్థాపన

సంగారెడ్డి జిల్లా జనం న్యూస్ ఇన్చార్జ్ బి డివీరేశం జహీరాబాద్, నవంబర్ 14: జహీరాబాద్ సమీపంలోని మునిపల్లి మండలం అంత్వార్ గ్రామంలో శ్రీ జీవన్ముక్త మహారాజ్ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు శిఖర ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఈ నెల 14…

  • November 15, 2025
  • 104 views
పీజి తక్షణ ప్రవేశాలకు (స్పాట్ అడ్మిషన్ల కు) ఆహ్వానం…

బిచ్కుంద నవంబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద లో పిజి కోర్సులు ఎంఎ,తెలుగు, ఎం ఎ ఇంగ్లీష్, ఎo. కం కోర్సు లలో అడ్మిషన్లకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్…

  • November 15, 2025
  • 100 views
వైభవంగా శిఖర స్థాపన

సంగారెడ్డి జిల్లా జనం న్యూస్ ఇన్చార్జ్ బి డివీరేశం జహీరాబాద్, నవంబర్ 14: జహీరాబాద్ సమీపంలోని మునిపల్లి మండలం అంత్వార్ గ్రామంలో శ్రీ జీవన్ముక్త మహారాజ్ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు శిఖర ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఈ నెల 14…

  • November 15, 2025
  • 109 views
కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ పార్టీ లో రవీంద్ర కుమార్ నాయక్ సమక్షం లోజాయిన్ అయ్యారు.

గుడిపల్లి మండలం లోని చిలమర్రి గ్రామానికి చెందిన దూదిపాల రాజేందర్ రెడ్డి అనుచరులు 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చడం లో విఫలం అయ్యారని బి ఆర్ ఎస్ పార్టీ లో జాయిన్ అయ్యారు.పార్టీ లో చేరిన…

  • November 15, 2025
  • 103 views
బీహార్ లో బీజేపీ ఘన విజయంసులూరుపేట లో బిజెపి నేతలు సంబరాలు

జనం న్యూస్ సూళ్లూరుపేట తిరుపతి తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద సూళ్లూరుపేట బిజెపి నేతలు బీహార్ లో జరిగిన ఎన్నికలలో 243 స్థానాలకు గాను 203 స్థానాలను ఎన్ డి ఏ కూటమి ఘనవిజయం సాధించినధని అందులో…

  • November 15, 2025
  • 114 views
జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన్నారు పోలూరు చిన్న గిరిజన కాలనీలో 100 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ

జనం న్యూస్ సూళ్లూరుపేట తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేని సూరి గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ బాబు గారి సూచనలు మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మన్నారుపోలూరు లో చిన్న గిరిజనీకాలలో 100…

  • November 15, 2025
  • 106 views
నేడు అమన్ యూత్ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్…

రుద్రూర్, నవంబర్ 15 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ అమన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే ఒక రోజు వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించడం జరుగుతుందని అమన్ యూత్ అధ్యక్షులు ఫుర్ఖన్ ఖాద్రి తెలియజేశారు.…

  • November 15, 2025
  • 284 views
రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న పల్లెటూరి కుర్రాళ్లు గద్వాల్ జిల్లాకు గర్వకారణం

జనం న్యూస్ 15 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూక ఐజ మండలం బైనపల్లి గ్రామం పల్లెటూరు కుర్రాళ్లు అభినందించిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,…