జనం న్యూస్ నవంబర్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్ ) 33 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురికి…
జనం న్యూస్ నవంబర్ 19 కుకట్పల్లి బ్రదర్ శ్రీనివాస్ రెడ్డి టి పి సి సి ఉపాధ్యక్షులు మరియు కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ బండి రమేష్ ఈ రోజు భారతదేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి,ఉక్కు మహిళ,దేశ సేవకై…
జనం న్యూస్, నవంబర్ 19 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మత్తు యువత జీవితాలను చిత్తు చేస్తుందని కాట్రేనికోన ఏఎస్ఐ సత్య నారాయణ పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత భారతావనిని నిర్మించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్…
సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 20 భారతీయ మార్కెట్లో అమ్ముతున్న పాలుదాదాపుగా కల్తీ పాలు అని తేలింది… భారతదేశం లో విక్రయించే పాలలో 68.7శాతం కల్తీ జరుగుతుంది వీటిని వాడటం వలన WHO 2025నాటికీ 87శాతం…
జనం న్యూస్, నవంబర్ 19 (కొత్తగూడెం నియోజకవర్గం) బారు క్యాంపు సింగరేణి కార్మికుడు ఎండి గౌస్ సారథ్యంలో బాబు క్యాంపులో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ప్రజల నుంచి విశేష స్ఫూర్తిదాయక స్పందనను పొందింది. స్థానిక ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో…
జనం న్యూస్ 19 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఉత్తరాంధ్ర లో మూత పడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీలను, రైతులను, కార్మికులను వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోక్ సత్తా…
జనం న్యూస్ 19 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సిపిఐ దేశవ్యాపిత ఆందోళన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు కేంద్రంలో నరేంద్రమోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్ళ కాలంలో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై…
జనం న్యూస్ 19 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా రాజకీయాల్లో యువ నాయకులు ప్రజల్లో కలయ తిరుగుతున్నారు. చీపురుపల్లిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ అనూష విస్తృతంగా పర్యటనలు చేస్తుంటే.. ప్రస్తుత ఎమ్మెల్యే కళావెంకట్రావు…
విజయనగరం ట్రాఫిక్ సిఐ సిహెచ్.సూరి నాయుడు జనం న్యూస్ 19 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణంలో రహదారులపై పశువులు స్వేచ్ఛగా సంచరించే విధంగా విడిచిపెడితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ సిహెచ్.సూరినాయుడు నవంబరు 18న…
జుక్కల్ నవంబర్ 19 జనం న్యూస్ భారత మాజీ మహిళా ప్రధాని,భారతరత్న, స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరా గాంధీ గారి చిత్ర పటానికి పూలమాల…