{10.10.2025} జనం న్యూస్ పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు చలో బస్ భవన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి వందలాది కార్యకర్తలతో బస్ భవన్ కు వెళ్లి నిరసన తెలుపుతున్న బిఆర్ఎస్ రాష్ట్ర…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 10 శేరిలింగంపల్లి నియోజకవర్గం 106 డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామన్ని గ్యార్వి సందర్భంగా దర్గాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక…
ఐసిడిఎస్ తడ్కల్ క్లస్టర్ సూపర్వైజర్ సుజాత జనం న్యూస్,అక్టోబర్ 10,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామ సచివాలయంలో శుక్రవారం పోషణ మాసం,కార్యక్రమాని ఐసిడిఎస్ సూపర్వైజర్ రాథోడ్ సుజాత,క్లస్టర్ పరిధిలోని అంగన్వాడి టీచర్లతో కలిసి దీపారాధనతో ఘనంగా ప్రారంభించారు.ఈ…
అందోల్. అక్టోబర్. 10 (జనంన్యూస్) జోగిపేట్ పట్టణ పరిధిలో గల ఎన్టీఆర్ స్టేడియంలో బి ఆర్ ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రికెట్ ఉత్సవాలు ఈనెల 9…
జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జోగిపేట్ మున్సిపల్ 10-10-2025 జోగిపేట్ పట్టణ పరిధిలో గల ఎన్టీఆర్ స్టేడియంలో బి ఆర్ ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ…
జనం న్యూస్ ఆందోళన నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా జోగిపేట్ మున్సిపల్ 9/10/ 2025 జోగిపేట్ పట్టణ పరిధిలో గల ఎన్టీఆర్ స్టేడియంలో జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది, ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎంసీ…
జనం న్యూస్, అక్టోబర్ 9, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) గ్రామం వెంకటాపూర్ మండలం సిద్దిపేట రూరల్ జిల్లా సిద్దిపేట బహుజన లెఫ్ట్ పార్టీ బి ఎల్ పి సిద్దిపేట జిల్లా రాష్ట్ర నాయకులు కలిసి మామిడాల కనకయ్య తండ్రి…
జనం న్యూస్ అక్టోబర్(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో గురువారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను మోసం…
జనం న్యూస్ ;9 అక్టోబర్ గురువారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ; సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియన్ లాంగ్వేజ్స్ మైసూర్ వారి భరతవాని ప్రాజెక్ట్ లో భాగంగా సిద్దిపేటకు చెందిన బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం రచించిన పసిడి వెన్నెల, బాలకథా…
జనం న్యూస్ అక్టోబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి రాయవరం అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్.. కోనసీమ జిల్లా, మండపేట నియోజకవర్గం రాయవరం మండలం, కొమరిపాలెం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం జరిగిన…