• December 5, 2025
  • 127 views
మాజీ సీఎం జగన్‌కు మంత్రి సంధ్యారాణి ఘాటు ప్రశ్న: ‘వైసీపీ పాలనలో 66 మంది చనిపోయారు.. అప్పుడు మీరు ఏ గాడిదలను కాశారు

జనం న్యూస్‌ 05 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ఇటీవల కాలంలో ఏజెన్సీలోని వసతి గృహాల్లో విద్యార్థినుల మృతిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమాధానం ఇచ్చారు. పాలకొండలో గురువారం ఆమె…

  • December 5, 2025
  • 128 views
అనుమానాస్పద మృతి: వసతి గృహంలో ఉరి వేసుకున్న విద్యార్థిని

జనం న్యూస్‌ 05 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఓ విద్యార్థిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహారాజా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న స్వాతిగా పోలీసులు గుర్తించారు.…

  • December 5, 2025
  • 121 views
కిడ్నాప్ కేసులో 04 వ్యక్తులు అరెస్ట్ విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణ రావు

జనం న్యూస్‌ 05 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌విజయనగరం రూరల్ పోలీసు స్టేషనులో తే.23.11.2025 దిన నమోదైన కిడ్నాప్ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్టు విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణ రావు రూరల్ సర్కిల్…

  • December 4, 2025
  • 134 views
ఏర్గట్లమండలంలో 63 నామినేషన్లు స్వీకరణ

మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు జనం న్యూస్ డిసెంబర్ 04:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రపరిదిలోని గ్రామ చాయతీలకునామినేషన్ల ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులుగా 13…

  • December 4, 2025
  • 135 views
సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జుక్కల్ డిసెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి మల్లప్ప పటేల్ నామినేషన్ ర్యాలీ నాయకులు, కార్యకర్తల కోలాహలం నడుమ ఉత్సాహాభరితంగా సాగింది.._ఈ…

  • December 4, 2025
  • 127 views
బూత్ ల బలోపేతం కార్యక్రమం లో 3బూత్ లలో ప్రచారం

జనం న్యూస్ డిసెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు 04.12.2025 వ తేదీన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ తానే లంక గ్రామంలో గల బూత్ నెంబర్ 3 ను వీక్…

  • December 4, 2025
  • 147 views
అంతాపూర్ బి ఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్…

మద్నూర్ డిసెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామపంచాయతీ బి ఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గురువారం అంతాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాబు పటేల్ మారుతి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ కార్యకర్త దాని…

  • December 4, 2025
  • 84 views
ఏర్గట్ల హైస్కూలు విద్యార్థిని రాష్ట్రస్థాయి సాహిత్య పోటీల్లో వెలిగిన మణిహారం – వైష్ణవి

జనం న్యూస్ డిసెంబర్ 04: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం :బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సాహిత్య పోటీల్లో ఏర్గట్ల ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థిని జక్కని వైష్ణవి నాటిక విభాగంలో…

  • December 4, 2025
  • 87 views
చింతల మెరక శ్రీ విజయలక్ష్మి దుర్గమ్మ వారికి పంచామృతాభిషేకం

జనం న్యూస్ డిసెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగెద్దనపల్లి శివారు చింతలమెరక గ్రామంలో శ్రీ విజయలక్ష్మి దుర్గ అమ్మవారు ఆలయం లో అమ్మవారికి మార్గశిర మాస పౌర్ణమి సందర్భంగా చింతపల్లి శ్రీమన్నారాయణ వారి…

  • December 4, 2025
  • 88 views
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘంఅధ్యక్షులు కంచర్ల బాబి ఆధ్వర్యంలోభారీ అన్న సమారాధన

జనం న్యూస్ డిసెంబర్ 4 ది 04- 12- 2025 తేదీ గురువారం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర గవర్నర్, ఆర్య వైశ్య ముద్దుబిడ్డ,రాజకీయ దురందురడు కీ: శే: శ్రీ కొణిజేటి రోశయ్య వారి నాల్గవ…