జనం న్యూస్ నవంబర్ 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీ భోగలింగేశ్వర దేవస్థానంలో ఈరోజు ఉదయం కార్తీక్ మాసం సందర్భంగా రిటైర్డ్ లెక్చరర్ ఎం ఆర్ జి కుమార్జి సూర్యనారాయణ దంపతులు చలి తీవ్రతను గమనించి పేద వాళ్లకు దుప్పట్లు…
బిచ్కుంద నవంబర్ 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో దౌతాపూర్ గ్రామంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు జి గంగారం ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో కాంగ్రెస్ నాయకులు…
జనం న్యూస్ నవంబర్ 11 ( ముమ్మిడివరం ప్రతినిధి): గ్రంధి నానాజీ కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేటకు చెందిన శ్రీమతి కరెడ్ల దేవి గారిని సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. ఈమె గతంలో రాష్ట్ర మహిళా…
జనం న్యూస్ నవంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయండాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ భట్టీ స్వామివార్లకు కార్తీక పౌర్ణమి రోజున ఇచ్చిన నక్షత్ర…
జనం న్యూస్ 12 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం నగర ప్రతీకగా నిలిచిన చారిత్రక గంటస్తంభం ఇప్పుడు సినీ తెరపై మెరవబోతోంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న “పెద్ది” సినిమాలోని “చికిరి.. చికి6..” పాటలో విజయనగరం గంటస్తంభం…
జనం న్యూస్ 12 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఎస్.కోట మండలం కొట్టాం పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిని వేధించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు. ఖాసాపీటకు చెందిన ఎర్రి నాయుడు అనే వ్యక్తి…
జనం న్యూస్ 12 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 30 పోలీసు చట్టంను నవంబర్ 12 నుంచి డిసెంబర్ 11వరకు అమలు చేస్తున్నట్లు విజయనగరం ఇన్ఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు మంగళవారం తెలిపారు. ముందస్తు…
జనం న్యూస్ 12 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే CII 30వ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి మేలు చేయనుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో మంగళవారం ఆయన…
108 సిబ్బంది అభినందించిన గ్రామస్తులు జనం న్యూస్ – నవంబర్ 12- నాగార్జునసాగర్ రిపోర్టర్- నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన చింతమల్ల సంధ్య (22) గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు రాగా108 ఫోన్ చేయగా విషయం…
బిచ్కుంద నవంబర్ 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నాడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో…