బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి జనం న్యూస్, ఆగస్టు 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ మండలంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే…
జనం న్యూస్- ఆగస్టు 19- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ బాలవిహార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో నోట్ బుక్స్ మరియు పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ…
రిసెప్షన్ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా జనం న్యూస్,ఆగస్టు 19, రాంబిల్లి: వార్షిక తనిఖీల్లో భాగంగా పరవాడ సబ్ డివిజన్ , రాంబిల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సందర్శించారు.ఈ సందర్భంగా…
కూటమి ప్రభుత్వం ఐదు రకాల ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం సంతోషకరమే కానీ తద్వారా ఉపాధి కోల్పోతున్న వేలాదిమంది ఆటో కార్మికుల సంఘం ఆటో వర్కర్స్ యూనియన్ తిరుపతి జిల్లా కార్యదర్శి ఎన్ శివ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిగ్రీలు…
ఆరుగురు అరెస్ట్… జుక్కల్ ఆగస్టు 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేమ్రాజ్ కల్లాలి తండాలో గంగమ్మ టెంపుల్ లో మంగళవారం నాడు పేకాట ఆడుతున్న ఆరుగురుని పట్టుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారి నుంచి…
జనం న్యూస్ ఆగస్టు 19 నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలానికి చెందిన పలువురు గతంలో మొబైల్స్ పోయిన విషయమై ఏర్గట్ల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదులు చేయగా సి. ఇ. ఐ. ఆర్ పోర్టల్ ధ్వారా పోయిన 5 మొబైల్స్ ను…
జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కాట్రేనికోనలో ఘనంగా నిర్వహించారు. లూయిస్ జాక్విన్ మాండ్ చిత్రపటానికి ఫోటోగ్రాఫర్స్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 31వ తేదీ సంచార జాతుల దినోత్సవం గా జరగనున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో…
జనం న్యూస్ ఆగస్టు 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పట్టపగలు పదేళ్ల బాలిక ఇంట్లోనే హత్యకు గురవడం చాలా బాధాకరమని బాధిత కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్…
పేరుకే భూ భారతి చట్టం పనులు శూన్యం బి ఆర్ ఎస్ నాయకులు మహా ధర్నా కార్యక్రమము.గుడిపల్లి మండలం లోని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రైతులు బి ఆర్ ఎస్ నాయకులు ధర్నాలో బాగంగా భూభారతి చట్టం లో రెవెన్యూ గ్రామాలలో…