ఘనంగా మేడే వేడుకలు
జనంన్యూస్ మే 01 భీమారం మండలం ప్రతినిధికి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజు 139 వ మేడే , ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగాహమాలీ కూలీలు, గ్రామ పంచాయతీ కార్మికులు వివిధ సంఘాల నాయకులు జెండా ఎగురవేసి…
దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ విజయమే..
కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ మే 1( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేసే జనాభా లెక్కల్లో కుల గణన చేస్తామనడం తెలంగాణ ప్రభుత్వ విజయమని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి…
క్రీడలతోనే మానసిక ఉల్లాసం – ఎస్సై సంపత్ గౌడ్
సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభం జనం న్యూస్ – మే 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లొ నెట్ బాల్, బాస్కెట్…
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలిసి సంఘీభావాన్ని తెలియచేసిన – ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్
జనం న్యూస్,మే 02 ,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి విధి నిర్వహణలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి. అన్న ప్రసన్న గోదావరిఖనిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో తనిఖీ నిర్వహించి అన్ రిజిస్టర్డ్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్…
మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం…..రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు
పట్టణంలో 410 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు మంథని పట్టణంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు జనం న్యూస్, మే 02, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు…
పోరాట స్పూర్తికి చిహ్నమే మేడే
జనం న్యూస్ 1మే. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కంటే ఏలియా. కార్మికుల పోరాటాల్లో నుంచి పుట్టింది మేడే. సర్వసంపదలు సృష్టించేది శ్రామిక వర్గం. శ్రమ జీవులు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తా ఏమిటో చాటారు. 8 గంటల పని…
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య
చిలిపి చెడు మండలంలో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మండల విద్యాధికారి పి విట్టల్ జనం న్యూస్ మే 1 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో చిలిపి…
చికాగో అమరవీరుల స్ఫూర్తితో పోరాడుదాం
సిపిఎం మండల కార్యదర్శి శీలం అశోక్.. జనం న్యూస్ // మే //1 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) జమ్మికుంట సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో 139 వ మే డే సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించడం…
పెగడపల్లి లో 139వ మే డే ఉత్సవాలు.
కార్మికులతో భారీ ర్యాలీ, పలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణ .కార్మికుల హక్కులను సాధించుకోవాలి. పనికి సమాన వేతనం చట్టం అమలు చేయాలి. ఏఐటియూసి జిల్లా ఉపాధ్యక్షులు ఇరుగురాల భూమేశ్వర్. జనం న్యూస్ 02మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం…
..అభివృద్ధిలో అసలైన భాగస్వాములు శ్రామికులు బుచ్చిరెడ్డి
జనం న్యూస్ మే 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి అభివృద్ధిలో అసలైన భాగస్వాములు శ్రామికులని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు శాయంపేట మండల కేంద్రం లో అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రపంచ కార్మిక దినోత్సవం…