ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలను అమలు చేయాలి
జనం న్యూస్ జూలై 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేయలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు బచ్చల కూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు -రమేష్ జి
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నందికొండ బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్ జనం న్యూస్ – జులై 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – తెలంగాణ ముఖ్యమంత్రి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఈరోజు పర్యటించనున్న నేపథ్యంలో నందికొండ మున్సిపాలిటీ బి…
ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకున్న ఆర్ఎంపీ డాక్టర్.
జుక్కల్ జూలై 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని మందహాబాద్ గ్రామంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మమదాబాద్ గ్రామంలో ఆదివారము చోటు చేసుకుంది జుక్కల్ ఎస్సై…
మల్లన్న పై దాడిని ఖండించిన బీసీ నాయకులు
జనం న్యూస్ 15జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన బిసి బిడ్డ అయినా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని…
ప్రజా ఫిర్యాదుల వేదికలో 40 ఫిర్యాదులు స్వీకరణ – ఎస్పీ తుహిన్ సిన్హా
జనం న్యూస్ జూలై 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయని వీటిలో ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, మోసాల సంబంధిత ఫిర్యాదులు ప్రధానంగా…
ఎక్కువ సమస్యలు ఎదుర్కొనే వ్యక్తులకు హై రిస్క్ వ్యక్తులకు హైపై టైటిస్ బి మరియు సి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 14 రిపోర్టర్ సలికినీడి నాగు చేపించుకోవడం చాలా ముఖ్యమని ఈ పరీక్షలు చేపించుకున్న వారికి పరీక్ష ద్వారా వారికి నెగిటివ్ వస్తే వారికి మందులు ప్రారంభిస్తారని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్…
స్నేహితురాలికి ఆర్ధిక సాయం చేసిన పూర్వ విద్యార్థులు
జనం న్యూస్,జూలై14,అచ్యుతాపురం: తమతో కలిసి చదువుకున్న బాల్య మిత్రురాలు చోడపల్లిలో నివాసం ఉంటున్న మైలపల్లి ఉషారాణి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి, రెండు కాళ్లు విరిగిపోయాయని సమాచారం తెలుసుకున్న అచ్యుతాపురం…
తీన్మార్ మల్లన్న పై హత్యా ప్రయత్నం దుర్మార్గం . మల్లెల రామనాథం భారత రాజ్యాంగరక్షణ సమితి కన్వీనర్
జనం న్యూస్ 14జూలై ( కొత్తగూడెం నియోజకవర్గం ) తరతరాలుగా అన్ని రంగాలలో అన్యాయానికి గురవుతున్న బీసీల గురించి బడుగు బలహీన వర్గాల గురించి గొంతేత్తుతున్న తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేసి మల్లన్నను హత్య చేయడం…
జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు చెరువు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
జనం న్యూస్ 14 జూలై శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు చెరువు నీటిని దిగువన ఉన్న పంట పొలాలకు నీటిపారుదల శాఖ, ఇతర శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య…
వసతి గృహాలు గురుకుల పాఠశాలలలో సమస్యలను పరిష్కరించాలి
ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, టిఎజిఎస్,ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదు విభాగం నందు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కి వినతి జనం న్యూస్ 14జూలై. కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న…