వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జనం న్యూస్ ఏప్రిల్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, నాయకులు…
నాయి బ్రాహ్మణులకు వేతనం పెంపు కూటమి ప్రభుత్వంకు ధన్యవాదాలు.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 29 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు రాష్ట్రంలోని దేవాలయాల కళ్యాణకట్ట కేశఖండనశాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు రూ.20 వేలనుంచి నెలవారి వేతనం రూ. 25 వేలకు పెంచుతూ కూటమి…
భయం మొదలయ్యింది”
జనం న్యూస్ 29 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అవును భారత్ లోని కొందరు ముస్లిమ్ లకు భయం మొదలయింది! పహల్గాంలో ఉగ్రవాదులు మీరు హిందువులా? అని అడిగి చంపడంతో భారత్ లో మత విభేదాలకి తెరలేపినట్లయింది.ముస్లిమ్ల వద్ద…
దొంగతనం కేసులో మహిళ అరెస్ట్
జనం న్యూస్ 29 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలోని పూల్ భాగ్లో నక్కాన పైడిరాజు ఇంట్లో ఈ నెల 23న జరిగిన బంగారం చోరీ కేసును 2వ పట్టణ పోలీసులు సోమవారం ఛేదించారు. పైడిరాజు దగ్గర బంధువైన…
కేసులో నిందితుడికి మరణించేంత వరకు జీవిత ఖైదు, జరిమానా
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 29 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్లో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడుతూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పట్టణం చైతన్య…
తల్లిదండ్రులను ట్రాక్టరుతో గుద్ది హత్య చేసిన కేసులో కుమారుడు అరెస్టు
విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు జనం న్యూస్ 29 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంజిల్లా, పూసపాటిరేగ మండలం చల్లవానితోట గ్రామ పరిధిలో తే. 26-04-2025 దిన జరిగినభార్యభర్తల హత్య కేసులో ముద్దాయి అయిన పాండ్రంకి రాజశేఖర్ ను తే.…
చిన్ననాటి స్నేహితురాలికి ఆర్థిక సహాయం అందజేత
మీ కష్టసుఖాల్లో మేము సైతం అంటూ మానవత్వం చాటుకున్న స్నేహితులు జనం న్యూస్. ఏప్రిల్ 28. మెదక్ జిల్లా. కౌడిపల్లి. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మంచితనానికి కేరాఫ్ అడ్రస్ స్నేహితులు స్నేహితులంటే విందులు వినోదాలు షికారులకే కాదు ఆపదలో ఉన్న…
ఆదిలాబాద్ జిల్లా,ఉట్నూర్ అడిషనల్ ఎస్పీ కాజల్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన హైమన్ డార్ఫ్ యూత్ గౌరవ అధ్యక్షులు కనక వెంకటేశ్వర్ రావ్,
జనం న్యూస్. 29ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆదివాసి ఆత్మ బంధువు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ గార్ల 1944-1946 నివేదిక పుస్తకాన్ని ఆత్మీయ తతో బహుకరించడం జరిగింది. ఆదివాసి పోరాట యోధుడు కుంరం…
కేసులో నిందితుడికి మరణించేంత వరకు జీవిత ఖైదు, జరిమానా
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 29 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్లో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడుతూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పట్టణం చైతన్య…
దొంగతనం కేసులో మహిళ అరెస్ట్
జనం న్యూస్ 29 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలోని పూల్ భాగ్లో నక్కాన పైడిరాజు ఇంట్లో ఈ నెల 23న జరిగిన బంగారం చోరీ కేసును 2వ పట్టణ పోలీసులు సోమవారం ఛేదించారు. పైడిరాజు దగ్గర బంధువైన…