• March 1, 2025
  • 20 views
బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవo

జనం న్యూస్;1 మార్చ్ శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;విద్యార్థులు వివిధ రకాలైనటువంటి ప్రయోగాలను చేసి చూపించారు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పడిగే భాస్కర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులలో సృజనాత్మకతను విద్యార్థుల యొక్క తెలివితేటలను…

  • March 1, 2025
  • 28 views
గజ్వేల్ కేంద్రంగా కోటి తలంబ్రాల దీక్ష ప్రారంభం

రామకోటి రామరాజు నిర్వీరామ కృష, పట్టుదల అమోగం ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్ రెడ్డి లక్షల మంది భక్తులు గోటి తలంబ్రాల్లో పాల్గొననున్నారు జనం న్యూస్, మార్చ్ 02( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) శ్రీరామనవమి…

  • March 1, 2025
  • 29 views
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి డి.ఎస్.పి టి ఎస్ ఆర్ కే ప్రసాద్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ , జనం న్యూస్ మార్చి ఒకటి కాట్రేనికోన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ లోని అమలాపురం డీఎస్పీ టి ఎస్ ఆర్ కె. ప్రసాద్ ఆధ్వర్యంలో మహిళల భద్రత మరియు…

  • March 1, 2025
  • 17 views
ఏర్గట్లఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించినజాతీయ సైన్స్ వేడుకలు

జనం న్యూస్ మార్చి 01:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజునాజాతీయ సైన్స్ దినోత్సవాన్నిపురస్కరించుకొనిపాఠశాల విద్యార్థులకు సైన్స్ మీదఅవగాహన కోసం వారికి ప్రత్యేకంగా వ్యాసరచనపోటీలు,ఉపన్యాస పోటీలు క్విజ్ పోటీలు నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులు తయారుచేసిన…

  • March 1, 2025
  • 20 views
నందికొండ మున్సిపాలిటీ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

జనం న్యూస్- ఫిబ్రవరి 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ : నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఈఈ/25 మైనార్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో నిర్వహించటం…

  • March 1, 2025
  • 29 views
బాధిత కుటుంబాలను పరామర్శించిన -మానలా మోహన్ రెడ్డి

జనం న్యూస్ మార్చి 01:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడురెండ్ల రాజారెడ్డి తల్లీ గంగవ్వ ఇటీవల అనారోగ్యంతోమృతి చెందింది అదేవిదంగా తాళ్ళ రాంపూర్ ల క్యాతం నవీన్ తండ్రి అనారోగ్యం తో చనిపోయారువీరి కుటుంబాలను శనివారంరోజునాకో…

  • March 1, 2025
  • 27 views
హెచ్ ఎం డి ఏ అధికారులతో పార్కులు మరియు చెరువులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ మార్చ్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండిఏ అధికారులతో పార్కులుచెరువుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా కాముని చెరువు మరియు మలేషియన్ టౌన్షిప్ వద్ద ఐదు…

  • March 1, 2025
  • 25 views
ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అమరులైన ఉద్యమ వీరులకు ఘన నివాళులు

జనం న్యూస్ // మార్చ్ // 1 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అమరులైన ఉద్యమ వీరులకు నివాళులర్పిస్తూ, వారి ఆత్మీయ శాంతి చేకూరాలని కోరుచూ, వారి ఆత్మీయ…

  • March 1, 2025
  • 176 views
తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశం.

10 వ తర్గతి విద్యార్థులకు వీడ్కోలు పలికిన 9వ తర్గతి విద్యార్థులు. జనం న్యూస్,మార్చ్ 01, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం చదువుల తల్లి సరస్వతీ మాత ప్రతిమను…

  • March 1, 2025
  • 30 views
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆనాడు యువగళం పాదయాత్రలో భాగంగా

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో పర్యటన చేసి వరికిపూడిశెల ప్రాజెక్టును తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని హామీ ఇచ్చారని ఏపీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com