కమిషనర్ ప్రజావాణి..!
జనంన్యూస్. 14. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదిదారుల నుండి 26 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది.…
గ్రామాభివృద్ధి కమిటీ పల్లె దవాఖానా భవన నిర్మాణానికి స్థలం కేటాయింపు
జనం న్యూస్ జూలై 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోపల్లె దవాఖానా భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించి, స్థలానికి సంభందించిన పత్రాలను స్థానికి వైద్య సిబ్బందికి అంద జేసినట్లు స్థానిక గ్రామాభివృద్ధి కమిటి అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా…
ముఖ్యమంత్రి సహాయానిధి చెక్కు అందజేత
జనం న్యూస్ జూలై 14:నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామానికి చెందిన గోజాల సుకన్య కు మంజూరైనా రూ. 19 వేల రూపాయల విలువ గలముఖ్యమంత్రిసహాయానిధి చెక్కును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ కరీం స్థానిక పార్టీ నాయకులతో కలిసి…
చదువుతోనే గౌరవం….ప్రొఫెసర్ ఎల్. వి కే రెడ్డి రిజిస్టార్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
జనం న్యూస్:14 జూలై సోమవారం: సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేటలోని బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ నందు అడ్మిషన్ల ప్రక్రియ ఉపాధి అవకాశాలు అనే అంశంపై స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డా. శ్రద్ధానందం అధ్యక్షతన కార్యక్రమం జరిగింది…
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలను అమలు చేయాలి
జనం న్యూస్ జూలై 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీలను అమలు చేయలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు బచ్చల కూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు -రమేష్ జి
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నందికొండ బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్ జనం న్యూస్ – జులై 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – తెలంగాణ ముఖ్యమంత్రి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఈరోజు పర్యటించనున్న నేపథ్యంలో నందికొండ మున్సిపాలిటీ బి…
ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకున్న ఆర్ఎంపీ డాక్టర్.
జుక్కల్ జూలై 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని మందహాబాద్ గ్రామంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మమదాబాద్ గ్రామంలో ఆదివారము చోటు చేసుకుంది జుక్కల్ ఎస్సై…
మల్లన్న పై దాడిని ఖండించిన బీసీ నాయకులు
జనం న్యూస్ 15జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన బిసి బిడ్డ అయినా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని…
ప్రజా ఫిర్యాదుల వేదికలో 40 ఫిర్యాదులు స్వీకరణ – ఎస్పీ తుహిన్ సిన్హా
జనం న్యూస్ జూలై 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయని వీటిలో ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, మోసాల సంబంధిత ఫిర్యాదులు ప్రధానంగా…
ఎక్కువ సమస్యలు ఎదుర్కొనే వ్యక్తులకు హై రిస్క్ వ్యక్తులకు హైపై టైటిస్ బి మరియు సి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 14 రిపోర్టర్ సలికినీడి నాగు చేపించుకోవడం చాలా ముఖ్యమని ఈ పరీక్షలు చేపించుకున్న వారికి పరీక్ష ద్వారా వారికి నెగిటివ్ వస్తే వారికి మందులు ప్రారంభిస్తారని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్…