• August 23, 2025
  • 252 views
పాపన్నపేటలో ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజలు పాపన్నపేట,

ఆగస్టు23 ( జనం న్యూస్) :మండల కేంద్రమైన పాపన్నపేట ఈశ్వరాలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు వరలక్ష్మీ వ్రత పూజలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చెర్వుపల్లి విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో ఉదయాన్నే కుంకుమార్చన,అభిషేకం పూజలు జరిపారు.పూజ…

  • August 23, 2025
  • 49 views
రామేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సతీమణి

జుక్కల్ ఆగస్టు 23 జనం న్యూస్ పవిత్ర శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారి సతీమణి శ్రీమతి తోట అర్చన గారు ఈరోజు పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామంలో శ్రీ…

  • August 23, 2025
  • 46 views
విద్యార్థులకు హెచ్ఐవి/ ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాలు (డ్రక్స్) పై అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో…

  • August 23, 2025
  • 42 views
బీరు పూర్ మండలం పరిధిలో ఎమ్మెల్యే పరామర్శ

జనం న్యూస్ ఆగష్టు 23 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని ప్రజా ప్రతిభ రిపోర్టర్ గుమ్మడి రమేష్ తండ్రి శంకరయ్య అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్మండల కేంద్రానికికార్యకర్త గంగ రవి…

  • August 23, 2025
  • 52 views
మహా ధర్నాకు భారీగా తరలిన టీఎస్ యుటిఎఫ్ నాయకులు

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఆగస్టు 23 : ఉపాధ్యాయ,విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని,పిఆర్సీ నివేదికను తెప్పించుకొని 1.7.2023 నుండి అమలు చేయాలని,బకాయిపడిన ఐదు డి.ఏ లను వెంటనే విడుదల చేయాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి…

  • August 23, 2025
  • 43 views
ఏర్గట్లలో వినాయక మండపాల యూత్ సభ్యులకు స్టాండ్ అందజేసిన- శివన్నోళ్ళ శివకుమార్

జనం న్యూస్ ఆగస్టు 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో వినాయక మండపాల షెడ్ల నిర్మాణం కోసం 17 ఫీట్లఇనుప స్టాండ్ కావాలని యూత్ సంఘాలు కోరడంతో శనివారం రోజునా గ్రామయూత్ సంఘాలకు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివకుమార్ అందజేశారు.…

  • August 23, 2025
  • 93 views
ప్రజా సమస్యలపై గళం విప్పిన రుద్రూర్ బిజెపి.

జనం న్యూస్ 23 ఆగస్టు 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల సమస్యలపై బిజెపి నాయకులు గళం విప్పారు. శనివారం నాడు రుద్రూర్ తాహసిల్దార్ తారాబాయికి…

  • August 23, 2025
  • 195 views
నేనున్నానని కార్యకర్తకు భరోసానిచ్చిన కోనేరు శశాంక్.

జనం న్యూస్ 23 ఆగస్టు 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి ) బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలం అంబం గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త గొల్లరాజు, గొల్ల సహస్ర కొద్దిరోజుల క్రితం బైక్…

  • August 23, 2025
  • 43 views
సి.పి.యస్.విధానాన్ని రద్దు చేసి పాతఫించను విధానాన్నిపునరుద్ధరించాలని కోరుతూ ఎమ్మార్వో కు వినతి పత్రం

జనం న్యూస్ ఆగస్టు 23 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేయడం జరిగిందిసి పి ఎస్ వి విధానాన్ని రద్దుచేసి పాత పింఛను పునరుద్ధరించాలని కోరుతూ ఎమ్మార్వో గారికి…

  • August 23, 2025
  • 40 views
శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సప్తభజన కార్యక్రమం

జనం న్యూస్ ఆగస్టు 23 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని చండూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సప్త భజన కార్యక్రమం భజన భక్తుల మండలి…