• June 26, 2025
  • 33 views
వరి పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

జనం న్యూస్ జూన్ 26 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గురువారం వ్యవసాయ అధికారులు మండలంలోని గంగారం గ్రామం లో మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గారు మరియు వ్యవసాయ విస్తరణ అదికారి కృష్ణవేణి…

  • June 26, 2025
  • 30 views
కేంద్ర హోంమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, సీ.పీ సమీక్ష..!

జనంన్యూస్.నిజామాబాద్, జూన్ 26. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ నెల 29 కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచ్చేస్తున్న సందర్భంగా ఆయన పర్యటన ఏర్పాట్లపై గురువారం ఐ.డీ.ఓ.సీ కాన్ఫరెన్స్ హాల్…

  • June 26, 2025
  • 32 views
శాంతి దీక్ష కొరకు వినతి పత్రం సమర్పించిన ఉద్యమకారులు

జనం న్యూస్ జూన్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుని పిలుపుమేరకు శాయంపేట మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో సిఐ పి రంజిత్ రావు కి శాంతి దీక్ష కొరకు…

  • June 26, 2025
  • 32 views
యువత మేలుకో..మత్తు వదులుకో..!

జనంన్యూస్. 26. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం లోని చీమన్ పల్లి గ్రామం లో అంతర్జాతీయ మారక ధ్రవ్యల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా చీమన్ పల్లి చార్వక విద్యాలయం. ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ కు వ్యతిరేఖంగా యువత…

  • June 26, 2025
  • 31 views
ఫోన్​ ట్యాపింగ్​ కేసును సీబీఐకి అప్పగించాలి : కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి..!

జనంన్యూస్. 26. నిజామాబాదు. ప్రతినిధి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ను ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో…

  • June 26, 2025
  • 60 views
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎస్సై కి కానిస్టేబుల్ కి ప్రగాఢ సానుభూతి తెలిపిన బిజెపి ప్రముఖు

జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఆలమూరు పోలిస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎం. అశోక్ మరియు కానిస్టేబుల్ జీవన్ విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఒక ముఖ్యమైన కేసు…

  • June 26, 2025
  • 55 views
తిరుమల ఉద్యోగులకు హెల్మెట్ ల పంపిణీ :

జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురానికి చెందిన దాత నిమ్మకాయల సత్యనారాయణ సహకారంతో తిరుమల లోని టీటీడీ ఉద్యోగులకు 2000 హెల్మెట్ లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పంపిణీ చేసారు . తిరుమలలోని చైర్మన్…

  • June 26, 2025
  • 54 views
మెట్ పల్లి పట్టణములో జగన్నాథ రథయాత్ర

రథయాత్రను విజయవంతం చేయాలని భక్తులను కోరిన సురభి నవీన్ జనం న్యూస్, జూన్ 26, జగిత్యాల జల్లా మెట్ పల్లి: పట్టణంలో, రేపు అనగా 27 జూన్ శుక్రవారం రోజున పెద్దాపూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది…

  • June 26, 2025
  • 55 views
గుమ్మిర్యాల్లో ఇద్దరు దుండగులు చైన్ అపహారణ

జనం న్యూస్ జూన్ 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలో పట్టపగలు చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే ఆ గ్రామానికి చెందిన నేరెళ్ల సాయవ్వ ( 60) వృద్ధురాలు మధ్యాహ్నం 2:30ప్రాంతంలో తన ఇంటి ఆరు బయట…

  • June 26, 2025
  • 58 views
ఎల్లమ్మ తల్లి అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి ఈటెల రాజేందర్ ని ఆహ్వానించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు సంతోష్ కుమార్

జనం న్యూస్ జూన్ 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆషాడ మాసం తొలి ఆదివారం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన కెపిహెచ్బి కాలనీ ఎడవ పేస్ లోని శ్రీ శ్రీ శ్రీ కైతలాపూర్ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఐదవ కళ్యాణ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com