వైభవంగా మత్స్యగిరి స్వామి నాగవల్లి మహోత్సవం
జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి నాగవల్లి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా…
ట్యూషన్ మాస్టర్ కు సన్మానం
జనం న్యూస్ మే 15 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : కాట్రేనికోన గ్రామం నందు సుమారు 33 సంవత్సరాలు నుండి విద్యార్థులు కు ట్యూషన్ చెబుతూ ఎందరో విద్యార్థులు కు మార్గ నిర్దేశం చూపిన ఎం సతీష్ మాస్టర్…
ముమ్మరంగా వాహనాల తనిఖీ.
జనం న్యూస్ 15మే. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా.జైనూర్ :మండలంలోని ఉషాగావ్, పోచంలోద్ది, జంగావ్, ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం జైనూర్ సీఐ రమేష్, ఎస్ఐ రవికుమార్ లు పోలీసుల ఆధ్వర్యంలో వేరువేరుగా వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు.…
బట్టాపూర్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన గ్రామాభివృద్ధి కమిటీ
సి సి కెమెరాలనుపరిశీలించిన ఎస్సై బి. రాము జనం న్యూస్ మే 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని బట్టాపూర్ గ్రామంలోబుధవారం రోజునా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటును స్థానిక ఎస్సై బి రాము గ్రామ అభివృద్ధి…
నూతన లక్ష్మీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు
జనం న్యూస్ మే 15 కూకట్పల్లి జోన్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ఫిరోజ్ గూడ నవజీవన్ నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ విజయ గణపతి సహిత ఉమ మహేశ్వర స్వామి వార్ల దేవాలయము నందు నూతన లక్ష్మీ విజయ గణపతి…
పేదలకు వైద్యం అందించటంలో ప్రత్తిపాటి ముందు ఉంటారు. కొండ్రముట్ల నాగేశ్వరావు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మాజీ మంత్రి,శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 29న ప్రత్తిపాటి గార్డెన్స్ నందు శంకర్ కంటి ఆస్పత్రి వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న మెగా క్యాంపును నియోజకవర్గ…
అకాల వర్షం తడిసిన ధాన్యం అన్నదాతల ఆందోళన
జగన్ న్యూస్ మే 15 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గురువారం ఉదయం అకాల వర్షం కురిసింది మండల పరిధిలోని పలు గ్రామాలలో ఉరుములతో మెరుపులతో భారీ వర్షం కురిసింది చిట్కుల్ చండూర్ చిలిపి…
కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్ దంపతులు
జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి కాళేశ్వరం త్రివేణి సంగమం వేద మంత్రోఛ్చారణలతో మారుమోగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏకైక క్షేత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి సంగంమంలో ఉదయం 5.44 నిమిషాలకు పుష్కరాలు లాంఛనంగా ప్రారంభం అయ్యాయి.…
ఆర్టీసీలో ముగిసిన 21 వ బ్యాచ్ హెవీ డ్రైవింగ్ శిక్షణ
జనం న్యూస్ 15 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నేడు స్థానిక విజయనగరం ఆర్టిసి గ్యారేజ్ వద్ద ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం డ్రైవింగ్ స్కూల్ ఆధ్వర్యంలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కళాశాలలో 21 వ బ్యాచ్ అభ్యర్థులకు…
శివారు ప్రాంతాలపై నిఘాతో అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 15 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో మే 14న జిల్లా పోలీసుకార్యాలయంలో మాసాంతర నేర…