ప్రాథమిక పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగింది
(జనం న్యూస్ ఏప్రిల్ 28. చంటి ) దౌల్తాబాద్ మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల గాజులపల్లి లో వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నర్సింలు మాట్లాడుతూ విద్యార్థులకు సెలవుల్లో కూడా వేసవి శిక్షణ శిబిరం పెట్టి గణితం…
తడ్కల్ లో మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
జమ్మూకాశ్మీర్ లోని పహ్లగం పర్యాటక ప్రాంతానికి పాకిస్తాన్ ముష్కర ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపిన దుశ్చర్యకు నిరసనగా తడ్కల్ లో ర్యాలీ. జనం న్యూస్,ఏప్రిల్ 28,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో జమ్మూకాశ్మీర్ లోని పహ్లగం పర్యాటక…
లైబ్రేరియన్ పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం చైర్మన్ అజీజ్ ఖాన్
జనం న్యూస్ ఏప్రిల్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని బొడ్రాయి వద్ద ఉన్న గ్రంథాలయాన్ని ఆదివారం రోజున అజీజ్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠకులకు అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలను దినపత్రికలను…
బిఆర్ఎస్ చలో వరంగల్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం
జనం న్యూస్, ఏప్రిల్ 28 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) బిఆర్ఎస్ చలో వరంగల్ రజతోత్సవ సభ సందర్భంగా సిద్దిపేట జిల్లా ,ములుగు మండలంలోని కేయమ్ఆర్ ఫంక్షన్ హాల్లో ములుగు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…
రామకోటి రామరాజును ఘనంగా సన్మానించినవేద
పండితులు బీటుకూరి శ్రీనివాసాచార్యులురామనామం విశ్వవ్యాప్తం చేయడం శుభదాయకం జనం న్యూస్, ఏప్రిల్ 28 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రామ తాత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు…
త్రాగునీటి సమస్యను పరిష్కరించిన పోలీసులు.
జనం న్యూస్ 27ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. సిర్పూర్ (యు) :పోలీసులు మీకోసం కార్యక్రమం లో భాగంగా బోర్వేల్ వేసి మంచినీటి సమస్య ను పరిష్కరించిన పోలీసులు. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని…
జవహర్ లాల్ స్టేడియం లో ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ ప్రాక్టిస్
శాంతిభద్రతలను పరిరక్షించటమే మాబ్ ఆపరేషన్ డ్రిల్ ముఖ్య లక్ష్యం. : పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ జనం న్యూస్, ఏప్రిల్ 28, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్ చేయుటకు, అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు, (144)…
విధి నిర్వహణ లో ఉత్తమ సేవలకు అత్యున్నత పురస్కారం
ఎస్ఐ ఉపేందర్, కానిస్టేబుల్ సంపత్ కు నగదు రివార్డ్ జనం న్యూస్, ఏప్రిల్ 28, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి విధి నిర్వహణ లో ఉత్తమ సేవలకు అత్యుత్తమ పురస్కారం లభించింది. గంజాయి కేసులో నిందితుడు ఎస్ఆర్ఎస్ పి కెనాల్ లో దూకి…
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు..
జనం న్యూస్ 27 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల బండి కుమారస్వామి రిపోర్టర్.) ఎల్కతుర్తి మండలం జిలుగుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తౌటం నరేందర్ ఆధ్వర్యంలో జిలుగుల గ్రామానికి చెందిన రావుల రాజు తండ్రి. సత్యయ్య లకు…
కబ్జా గురైన స్మశాన వాటిక రోడ్డు పునర్దననించకపోతే ఆమరణ నిరాహార దీక్ష
సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 27 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం స్మశాన వాటిక దారి 9 ఫీట్ల రోడ్డు విషయమై ఈనెల 22వ తేదీన జమ్మికుంట…