• August 6, 2025
  • 21 views
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న ఆర్ఐ….

జుక్కల్ జులై 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం కేంద్రంలో బుధవారము ఉదయము ఆరు గంటల ప్రాంతంలో సిర్పూర్ మంజీర ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని అనుమతి పత్రాలు అడగడంతో పత్రాలు…

  • August 6, 2025
  • 20 views
నందికొండలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

అఖిలపక్షం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జనం న్యూస్- ఆగస్టు 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని గ్రంథాలయంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష…

  • August 6, 2025
  • 18 views
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 91 వ జయంతి వేడుకలు..!

జనంన్యూస్. 06.నిజామాబాదు. నిజామాబాద్ కమిషన రేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి వేడుకలు అదనపు పోలీస్ కమిషనర్ ( అడ్మిన్ ) శ్రీ బస్వారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా…

  • August 6, 2025
  • 18 views
ఎల్కతుర్తి ఎస్సై ఏ ప్రవీణ్ కుమార్ కు శ్రీ కృష్ణ జన్మాష్టమి ఆహ్వానం.

ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి. జనం న్యూస్ 06 ఆగస్టు 2025(ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామం శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో ఇందు జ్ఞాన వేదిక ప్రబోధా సేవా సమితి ఎల్కతుర్తి శాఖ…

  • August 6, 2025
  • 22 views
జయశంకర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

జనం న్యూస్ ఆగష్టు 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలని మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ అన్నారు.బుధవారం మునగాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో…

  • August 6, 2025
  • 106 views
నూతన కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ “పూనూరు”ను కలిసిన యాలం వెంకటేశ్వర్లు

మేఘన హోటల్ అండ్ కాశీనాయన లాడ్జీ అధినేతయాలం వెంకటేశ్వర్లు. బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 06 (జనం న్యూస్): ఇటీవల నూతనంగా కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా పూనూరు భూపాల్ రెడ్డి ని కంభం మార్కెట్ యార్డ్ నందు…

  • August 6, 2025
  • 17 views
జయశంకర్ వర్ధంతి..!

జనంన్యూస్. 06.సిరికొండ.ప్రతినిధి. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నిజామాబాదు రూరల్ సిరికొండ మండల కేంద్రం లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కన్వీనర్ మల్లెల సాయి చరణ్ ప్రొపెసర్ జయశంకర్ చిత్ర పటానికి పులా మాల వేసి నివాళులు అర్పించారు.తెలంగాణ…

  • August 6, 2025
  • 17 views
అంగన్వాడీ కేంద్రాల్లో తల్లి పాల వారోత్సవాలు

జనం న్యూస్ ఆగష్టు 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ అమ్మ కల్పనా దేవి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ అభిరామిరెడ్డి పాల్గొని…

  • August 6, 2025
  • 37 views
మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆచార్య” కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి

జుక్కల్ జులై 6 జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర రూప కర్త, ఉద్యమ కెరటం, మేధావి ఆచార్య” కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి జయంతిని మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం…

  • August 6, 2025
  • 21 views
కేజీబీవీ నీ అకాస్మికంగా తనిఖీ చేసిన బాన్సువాడ సబ్ కలెక్టర్.

బిచ్కుంద ఆగస్ట్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం నాడు బిచ్కుంద కేజీబీవీ నీ ఆకస్మికంగా బాన్సువాడ సబ్ కలెక్టర్ సందర్శించి పారిశుభ్రతపై సిబ్బందిని అభినందించడం జరిగింది, అనంతరం సబ్ కలెక్టర్ కిరణ్మయి గారు డిన్నర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com