• January 13, 2025
  • 81 views
రొంపిచర్ల మండలంలో మోటమల్లెల గ్రామపంచాయతీలో పలు దేవాలయాల్లో హుండీలు చోరీ.

జనం న్యూస్ (జనవరి 13) చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం. రొంపిచర్ల మండలం లోని మోట మల్లెల గ్రామ పంచాయతీలో  ఆదినివారిపల్లి – బి. చెల్లా వాండ్ల వారి పల్లి మధ్యలో ఉన్న ఊడగలమ్మ తల్లి అమ్మవారి హుండీ, ఆదినివారిపల్లి హరిజనవాడలోని మాతమ్మ గుడిలోని…

  • January 13, 2025
  • 67 views
వస్త్రాలు వితరణ :-ఏగిరెడ్డి నారాయణరావు టిడిపి సీనియర్ నాయకులు

బలిజిపేట జనం న్యూస్ ప్రతినిధి:- మండలం పరిధిలో గల బర్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా కీర్తిశేషులు తండ్రి యోగి రెడ్డి వెంకట్ నాయుడు తల్లి భారతి జ్ఞాపకార్థంగా వారి కుమాడు ఏగిరెడ్డి నారాయణరావు అన్నపూర్ణ ఎలక్ట్రికల్ అధినేత టిడిపి సీనియర్ నాయకులు…

  • January 13, 2025
  • 58 views
గ్రామాల్లో ఘనంగా బోగి మంటలు

జనం న్యూస్ 13జనవరి కోటబొమ్మాళి మండలం: మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం బోగి మంటలు వెలుతురులతో గ్రామాలు కళకళలాడాయి. ఈ పండుగ నాడు తెల్లవారు జామునే యువకులు, పెద్దలు కలసి వీధుల్లో బోగిమంటలు వేశారు. యువకులు ఈ పండుగ కోసం గత…

  • January 13, 2025
  • 59 views
ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం…

రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు జనం న్యూస్ జనవరి 13 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ : ప్రతిభ ఉన్న క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తామని, విశ్వహిందు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా…

  • January 13, 2025
  • 71 views
గిరిజన ప్రజలకు అండగా ఉంటా…

ఏజెన్సీ ప్రజలతో నాకు విడదీయలేని సంబంధం ఉంది రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు.. జనం న్యూస్ జనవరి 13 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ : రంపచోడవరం నియోజవర్గం, ఏజెన్సీ గిరిజన ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడు…

  • January 13, 2025
  • 448 views
జంపపాలెంలో జిల్లాస్థాయి గుర్రపు పరుగు పోటీలు ప్రారంభం

అచ్యుతాపురం(జనం న్యూస్):ఎలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలో జిల్లాస్థాయి గుర్రపు పరుగు పోటీలను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్,ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చైర్పర్సన్ రమా కుమారి,దాడి రత్నాకర్ ప్రారంభించారు.సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలకుఉమ్మడి జిల్లాల నుంచి 17 గుర్రపు జట్లు…

  • January 13, 2025
  • 152 views
నూతన వస్త్రాలు, బెల్లం పంపిణీ

అచ్యుతాపురం(జనం న్యూస్):సంక్రాంతి పండుగ సందర్భంగా అచ్యుతాపురం పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ సిబ్బందికి మరియుపారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు మరియు బెల్లంను సర్పంచ్ విమలా నాయుడు చేతుల మీదగా పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలోపంచాయతీ సిబ్బంది మరియుపారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

  • January 13, 2025
  • 68 views
స్వామి వివేకానంద జీవితం యువతరం ఆదర్శం

జనం న్యూస్, జనవరి 13 పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ విద్యార్థిని విద్యార్థులు అందరూ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని అప్పుడే భారతదేశము అన్ని రంగాలలో పురోభివృద్ధి సాధించగలదని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైవిఅప్పారావు జాతీయ యువజన నోత్సవాల ముగింపు సమావేశంలో అన్నారు.…

  • January 13, 2025
  • 48 views
నడకతోనే ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం బ్రహ్మానంద చారి

బనగానపల్లె జనం న్యూస్ జనవరి 13 బనగానపల్లె మండలం పలుకూరు గ్రామం పాఠశాల గ్రౌండ్ నందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో నడక యొక్క విశిష్టతను గురించి…

  • January 13, 2025
  • 68 views
భోగి వేడుకలలో పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ కాండ్రేగుల సత్యవతి విష్ణుమూర్తి దంపతులు

జనం న్యూస్ జనవరి 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి భోగి పండుగ వేడుకలు తమ కుటుంబ సభ్యులతో కలిసి అట్టహాసంగా జరుపుకున్న మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ కాండ్రేగుల వెంకట సత్యవతి విష్ణుమూర్తి దంపతులు అనంతరం ఆమె మాటల్లో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com