• February 14, 2025
  • 72 views
ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధి గెలుపే లక్ష్యం

గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజవర్గం ఫిబ్రవరి 14 (అంగర వెంకట్)రాబోయే అయిదేళ్లలో నిరుద్యోగులకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే…

  • February 14, 2025
  • 66 views
సామూహిక ఎలుకలు నిర్మూలన కార్యక్రమం చేపట్టినవ్యవసాయ అధికారులు

జనం న్యూస్ ఫిబ్రవరి 14 కాట్రేని కోన : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లి గ్రామంలో సామూహిక ఎలుకలు నిర్మూలన కార్యక్రమం చేపట్టారు వ్యవసాయ అధికారులు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె ప్రవీణ్. ఈ…

  • February 14, 2025
  • 318 views
మంటలు వ్యాపించడంతో ట్రాక్టరు,వరి కుప్పలు దగ్ధం

అచ్యుతాపురం,14 ఫిబ్రవరి2025(జనం న్యూస్): అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామంలో 13వ తేదీన విద్యుత్ తీగల నుంచి మంటలు వ్యాపించడంతో రైతులు ట్రాక్టరు,నాలుగు వరి కుప్పలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ…

  • February 14, 2025
  • 227 views
రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు

అచ్యుతాపురం(జనం న్యూస్):మండలం లోని వెదురువాడ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఆర్డిఎస్ఎస్ కొత్త లైన్ విద్యుత్ పనుల కారణంగా వెదురువాడ,జి ధర్మవరం,ఎల్ ధర్మవరం, ఎం ధర్మవరం,మోసయ్య పేట బర్మా కాలనీ ఏరియా,అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీ,ఆర్అండ్ఆర్ కాలనీ,దిబ్బపాలెం,వెంకటాపురం సెంటర్,మార్టూరు రోడ్డు,అచ్యుతాపురం సెంటర్,సాయి ప్రియా…

  • February 14, 2025
  • 63 views
విసికె పార్టీ కార్యాలయంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 101వ జయంతి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 14 ;రిపోర్టర్ సలికినిడి నాగరాజు కార్యక్రమం జరిగింది.సీనియర్ దళిత నాయకులు వడ్ల అంకమ్మరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లోముందుగా దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.సంజీవయ్య ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకాల గురించి,…

  • February 14, 2025
  • 72 views
మానవత్వం చాటుకున్నా రాష్ట్ర నూర్బాష(దూదేకుల) సంఘం యూత్ అధ్యక్షులు డి పి మస్తాన్.

జనం న్యూస్ తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 14 ;రాష్ట్ర నూర్బాష సంఘం అధ్యక్షులు పీర్ మహమ్మద్ ఆదేశాల మేరకు రాష్ట్ర దూదేకుల సంఘం యూత్ అధ్యక్షులు మరియు కేతగుడిపి సర్పంచ్ డి పి మస్తాన్ త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో ముగ్గురు…

  • February 14, 2025
  • 59 views
మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 14 రిపోర్టర్ సలికినిడి నాగరాజు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ఖ్యమంత్రి.దామోదరం సంజీవయ్య  జయంతి కార్యక్రమం ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ మున్సిపల్…

  • February 14, 2025
  • 65 views
భక్తిశ్రద్ధలతో బిజిగిర్ షరీఫ్ గ్రామంలో షబేబరాత్ వేడుకలు..

జనం న్యూస్ ఫిబ్రవరి 14; జమ్మికుంట కుమార్ యాదవ్.ముస్లింల పవిత్ర మాసమైన షాబాన్ సందర్భంగా జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని జామే మస్జిద్ మరియు హజ్రత్ సయ్యద్ ఇంకుషావలీ రహమతుల్లాహ్ అలై దర్గాలో గురువారం రాత్రి భక్తి పారవశ్యంతో ముస్లిం…

  • February 14, 2025
  • 59 views
ఆదిత్య పాఠశాలలో రోడ్డు భద్రతా వారోత్సవం

జనం న్యూస్, ఫిబ్రవరి 14; ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కామనగరువు ఆదిత్య పాఠశాలలో రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా 36 వ రహదారి భద్ర తా మాసోత్సవములు 2025 ఫై అవగాహనా సదస్సు ప్రిన్సిపాల్ రామ ప్రసాద్ అధ్యక్షతన బుధ…

  • February 14, 2025
  • 52 views
ముఖ్యమంత్రిగా ,భారత దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 14 ;రిపోర్టర్ సలికినిడి నాగరాజు బాధ్యతలు నిర్వహించిన దామోదరం సంజీవయ్య శత జయంతిని పురస్కరించుకొని పట్టణ ములోని రైతు బజార్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న శ్రీ దామోదరం సంజీవయ్య విగ్రహం వద్ద ఘనంగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com