సన్ స్కూల్ యొక్క _ “ఉడాన్” _ విజియానగరంలో 25 సంవత్సరాల విద్యార్థుల విజయాన్ని సూచిస్తుంది
జనం న్యూస్ 12 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సన్ స్కూల్ ఆఫ్ విజియానగరం తన 25 వ వార్షికోత్సవాన్ని నిన్న మార్చి 11 న జ్ఞాపకం చేసుకుంది, “ఉడాన్ – ట్రయల్స్ విజయాలుగా మార్చడం” అనే శక్తివంతమైన…
బిఆర్ఎస్ పార్టీ జూట,పార్టీ నాయకులు జుట
ముఖ్యమంత్రితో హామీని ఇప్పించిన మండలాన్ని ఏర్పాటు చేయలేని అసమర్ధ మాజీ ఎమ్మెల్యే, పది సంవత్సరాలు అధికారంలో ఉన్న మండలం ఏర్పాటు చేయలేని మీరు, మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది… అధికార బలంతో అర్ధరాత్రి దీక్ష శిబిరాన్ని భగ్నపరిచిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే……
పేదల ఇళ్లను రెగ్యులర్ చేయాలి”
జనం న్యూస్ 12 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జీవో నెంబర్ 30 ప్రకారం పేదల ఇల్లను రెగ్యులర్ చేయాలని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరం రామకృష్ణ నగర్లో జరిగిన ప్రజా…
ఘనంగా బాలాజీ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ రాజ్ పుత్ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ మార్చి 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలాజీ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ రాజపుత్ జన్మదిన వేడుకలు బుధవారం కూకట్పల్లిలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్…
ఉనికి కోసమే జగన్ రెడ్డి పోరుబాట – కొణతాల వెంకటరావు
జనం న్యూస్ మార్చ్ 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఊసరవెల్లి ఎన్ని రంగులు మారుస్తుందో జగన్ రెడ్డి కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఒకరోజు ఫీజు పోరు నేడు యువత పోరు రేపు ఏ పోరో తెలియదని తెలుగుదేశం పార్టీ…
కెపిహెచ్బి కాలనీ దేవాలయాల్లో ప్రత్యేక పూజల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బండి రమేష్
జనం న్యూస్ మార్చి 13 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కాలనీ ఆరో ఫేస్ లో వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గ రామలింగేశ్వర స్వామి వార్ల దేవాలయంలో బుధవారం శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి, శ్రీ దక్షిణామూర్తి వార్ల దివ్య…
నిరంతరం ప్రజా సమస్యల కోసం పని అమీన్ పూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్
జనం న్యూస్ మార్చ్ 12 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా గా ఐదు సంవత్సరాలు అవకాశం కల్పించిన ప్రజలకు నిరంతరం రుణపడి ఉంటానని అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ అన్నారు. మంగళవారం నాడు…
రాష్ట్రానికో న్యాయం.మార్కెట్ కో రేటు..
జనంన్యూస్. 12. నిజామాబాదు. ప్రతినిధి రైతుల పాలిట శాపంగా మారిన పసుపు రేటు. కాంగ్రెస్. బీజేపీ మధ్య నలిగి పోతున్న తెలంగాణ రైతన్న. సాంగ్లీ మార్కెట్ లో ఉన్న ధరల ప్రకారంగా నిజామాబాద్ రైతుల పసుపు ను కొనుగోలు చేయాలి.. సిండికేట్…
చలివాగు పంపు హౌస్ వద్ద ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జనం న్యూస్ మార్చి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని చలివాగు వద్ద రైతులకు సాగు నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను చూసి రైతన్న దిగ్భ్రాంతి చెంది రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే…
ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్షలు.
జనం న్యూస్ మార్చి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకుడు ముక్కెర ముఖేష్ మాదిగ డిమాండ్ చేశారు శాయంపేట మండల కేంద్రంలో…