బిచ్కుంద డిసెంబర్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ఆర్యభట్ట స్కూల్లో శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్. అశోక్ రామానుజన్ చిత్రపటానికి…
మణుగూరు, డిసెంబర్ 22 : జనం న్యూస్ సింగరేణి ఉన్నత పాఠశాల మణుగూరులో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్. కళ్యాణి మాట్లాడుతూ, గణితంలో శ్రీనివాస రామానుజన్…
జనo న్యూస్ ;డిసెంబర్ 22 సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; స్థానిక భారత్ నగర్ లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో గణిత దినోత్సవ సందర్భంగా గణిత ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమములో పాఠశాల ప్రిన్సిపాల్ యల్ల భాస్కర్ రెడ్డి…
జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ మెదక్ జిల్లా22/12/2025 సోమవారం అల్లాదుర్గ్ మండల పరిధిలో గల గడి పెద్దాపూర్ గ్రామంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకరణ గ్రామ సర్పంచ్ బచ్చలి హరికృష్ణ, ఉప సర్పంచ్ గా కడాల శ్రీశైలం మరియు వార్డ్ మెంబర్ల…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 22 సాధించిన పట్లోళ్ల సతీష్ రెడ్డి సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారికంగా ప్రమాణం చేశారు. గ్రామ అభివృద్ధి, మౌలిక…
జనంన్యూస్. 22.సిరికొండ. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల కేంద్రం లొని జంగిలోడి తండా నూతన పాలక వర్గం కొలువు తీరింది. సర్పంచ్ గా. భూక్యా గంగాధర్ నాయక్. ఉపసర్పంచ్ గా మాలవత్ కౌసల్య. వార్డ్ మెంబెర్స్ ప్రమాణ స్వీకారం…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 22 నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ప్రేమ్ సింగ్ రాథోడ్ సోమవారం అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా…
జనం న్యూస్ డిసెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి గారు ఈ రోజు మాజీ ఆర్ధికశాఖమాత్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారిని…
జనం న్యూస్ డిసెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కాట్రేనికోన గ్రామానికి చెందిన అన్నా చెల్లెలు అయిన ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రికి వాస్తు,జ్యోతిషం, సాహితీ, సామాజిక సేవలకు గాను మరియు ఆకొండి వారి ఆడపడుచు అయిన డా. ఆణివిళ్ళ…
జనం న్యూస్ డిసెంబర్(22) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం నాగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా 95 సంవత్సరాల రామచంద్ర రెడ్డి సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేసినాడు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ సంతోషంతో కలిసిమెలిసి ఉండి పార్టీలకు…