• February 1, 2026
  • 91 views
త్వరలో హైబ్రిడ్‌ ATMలను ప్రవేశపెట్టనున్న కేంద్రం

అందుబాటులో రూ.10, రూ.20, రూ.50 నోట్లు. జనం న్యూస్: ఫిబ్రవరి 1 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) పెద్దనోట్లు డిపాజిట్‌ చేస్తే చిన్ననోట్లతో పాటు నాణేలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్న కేంద్రప్రభుత్వం. డిమాండ్‌ తీర్చడానికి చిన్న కరెన్సీ ముద్రణను…

  • February 1, 2026
  • 67 views
జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన విస్ డం స్కూల్ విద్యార్థులు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. జాతీయ స్థాయిలో విస్డం స్కూల్ విద్యార్థుల ప్రతిభ నేషనల్ స్టూడెంట్స్ ఇన్నోవేషన్ చాలెంజ్ 2026 సీజన్ 9 భాగంగా బెంగళూరులో నిన్న నిర్వహించిన ఫైనల్స్ లో విస్డం స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని పాఠశాల…

  • February 1, 2026
  • 70 views
ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదంచేయండి టి యు సి ఐ సి ఐ టి యు ఎఐటియూసి

జనం న్యూస్ 01 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఫిబ్రవరి 12న జరిగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని. కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈరోజు…

  • February 1, 2026
  • 74 views
సంత్ రవిదాస్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 1 సెల్ 9550978955 పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ నరసరావుపేట జిల్లా కేంద్ర కార్యాలఠయంలో పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మేళం మధు ఆధ్వర్యంలో మీడియా…

  • February 1, 2026
  • 71 views
కొత్తపాలెం సత్తెమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న గుత్తుల సాయి &టిడిపి నాయకులు

జనం న్యూస్ ఫిబ్రవరి 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన పంచాయితి పరిధిలో కొత్తపాలెం సత్తెమ్మతల్లి వారి 3 వ వార్షికోత్సవo సందర్బంగా అమ్మ వారిని దర్శించుకుని…

  • February 1, 2026
  • 71 views
తెలంగాణలో 7 నెలలుగా నిలిచిపోయిన పాస్ బుక్కుల ముద్రణ

జనం న్యూస్ 01 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రింటింగ్ ప్రెస్‌కు బకాయిలు చెల్లించని రెవెన్యూ శాఖ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగి మ్యుటేషన్లు పూర్తయిన తర్వాత కూడా రైతులకు అందని…

  • February 1, 2026
  • 70 views
మాఘ పౌర్ణమి సందర్భంగా పూడిమడక సాగర తీరంలో భక్తుల స్నానాలు

జనం న్యూస్, ఫిబ్రవరి 01,అచ్యుతాపురం: మాఘ పౌర్ణమి సందర్భంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సాగర తీరంలో సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు.మకర సంక్రమణం మొదలు కుంభ సంక్రమణం మధ్య కాలం మాఘమాసం. ఈ మాసంలో పుణ్యస్నానాలు ఫలప్రదమన్నది శాస్త్రవచనం.…

  • February 1, 2026
  • 62 views
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది యున్న పురాణపండ.. సీతారామ శంకర స్వామిరిటైర్మెంట్

జనం న్యూస్ ఫిబ్రవరి 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం రూరల్ మండలం సమనస పంచాయతీ లో రంగాపురం గ్రామ కాపురస్తులు శ్రీ పురాణపండ సీతారామ శంకర స్వామి 1989నుండి2011వరకుఅమలాపురంనియోజక వర్గం లో ఎలిమెంటరీ స్కూల్ సెకండ్ గ్రేడ్ టీచర్…

  • February 1, 2026
  • 66 views
అంబరాన్నంటిన గౌరమ్మ సంబరం

జనం న్యూస్ ఫిబ్రవరి 1కాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవం సందర్భంగా పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసింది. ఉత్సవం సందర్భంగా పట్టణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున అమ్మవారికి…

  • February 1, 2026
  • 64 views
చంద్రబాబు కపట నాటకం సిబిఐ విచారణలో భగ్నం: మజ్జి శ్రీనివాసరావు

జనం న్యూస్‌ 01 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ తిరుమల లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన విష ప్రచారం పూర్తిగా అసత్యమని సిబిఐ విచారణలో తేలిపోయిందని వైఎస్సార్…