తెలంగాణ సంస్కృతి కి ప్రతీక మన బతుకమ్మ : ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి
జనం న్యూస్ సెప్టెంబర్ 28 దుబాయ్ : తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఘనంగా జరుపుకుంటుండటం గర్వకారణమని ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి అన్నారు.దుబాయ్లో ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ (ఐపీఏఫ్) ఆధ్వర్యంలో…
సార్వజనిక్ దుర్గా భవాని దర్శించుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే..
జుక్కల్ సెప్టెంబర్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవం సందర్భంగా జుక్కల్ సార్వజనిక్ దుర్గ భవాని దర్శనం తీసుకున్న జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ షిండే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
బీసీలకు 42% రిజర్వేషన్లు హర్షణీయం
కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో బిసిలకు న్యాయం చరిత్రలో ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం జూలూరుపాడు, జనం న్యూస్, : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని జూలూరుపాడు మండలం, కాకర్ల…
సేవ పక్షోత్సవాలు ,
జనం న్యూస్ సెప్టెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఆరోగ్య శిబిరం చినబొడ్డు వెంకటయపాలెం, చిన వలసల, గ్రామాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది డా,,శివ పవన్, డా,, భరత్ సేవ పక్షోత్సవాల మండల…
నాగిరెడ్డిపల్లె జండామాను వీధి ఉరుసు మహోత్సవానికి చమ్మర్థి జగన్ మోహన్ రాజు కి ఆహ్వానం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నాగిరెడ్డి పల్లె జండామాను వీధి లోని హాజరత్ అబ్దుల్ ఖాదర్ జీలని (మాబు సుభాహని) ఉర్దూ గ్యార్మీ మాసము సందర్భంగా 9/10/2025 గంధము 10/10/2025 జండా మహోత్సవం చమ్మర్థి జగన్మోహన్ రాజు ని ఆహ్వానించడం…
ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్లో అధ్యాపకులు-తల్లిదండ్రుల సమావేశం
(జనం న్యూస్ చంటి) దౌల్తాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్లో 26-09-2025న అధ్యాపకులు, తల్లిదండ్రుల సమావేశం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రగతి, అకాడమిక్ పురోగతి పై వ్యక్తిగతంగా వివరించారు.ఇటీవలి కాలంలో కళాశాలలో జరుగుతున్న సంస్కరణలు, హెల్ప్…
బాలాజీ జెండాకు ప్రత్యేక పూజలు…అన్న ప్రసాదము…
మద్నూర్ సెప్టెంబర్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం కోడిచీర గ్రామంలో శనివారం నాడు గ్రామస్తులు,భక్తులు బాలాజీ జెండాకు ఉదయం నుండి ప్రత్యేక పూజలు హారతులు, భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరము గ్రామస్తులు భక్తులకు అన్న…
మంత్రి నారా లోకేష్ దృష్టికి సమస్యలు
జనం న్యూస్ సెప్టెంబర్ 27/09/2025 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అసెంబ్లీ ప్రాంగణంలో యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ ని కలిసి రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించవలసిందిగా కోరిన…
జగద్గురు ఆనందచార్య నరేందర్ స్వామీజీ పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే…
జుక్కల్ సెప్టెంబర్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోస్తుపల్లి గ్రామం నుండి మహారాష్ట్రలోని న్యానిజ్ ధామ్ వరకు పాదయాత్రగా శనివారం జగద్గురు రామానంద చార్య నరేంద్ర స్వామీజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జుక్కల్ మాజీ శాసన సభ్యులు…
స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో జోగులంబా గద్వాల్ జిల్లాలోని రాజకీయ నాయకులు చొరవ తో బహుజనలకు తీవ్ర అన్యాయం:; బండారి సునంద్
జనం న్యూస్ 27 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గద్వాల్: జోగులాంబ గద్వాల జిల్లాలోని విలేకరుల సమావేశంలో బండారి సునంద్ మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో కనీసం ఎస్సీలకు ఎంపీపీ లలో మరియు…












