జనంన్యూస్. 22.సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల పరిది లొని న్యా వనంది గ్రామ సర్పంచ్ గా. మామిడి కింది దీప నరేందర్. ఉపా సర్పంచ్ గా. కర్రోళ్ల గంగాధర్ వార్డు మెంబెర్స్ ( బెజ్జారం…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 22 తర్లుపాడు, డిసెంబర్ 21: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం తర్లుపాడు మండలంలో ఆదివారం విజయవంతంగా ప్రారంభమైంది. మండలంలోని అన్ని గ్రామాల్లో 0 నుండి 5 సంవత్సరాల…
ఉప సర్పంచ్ భగవాన్ సమీర్, జనం న్యూస్,డిసెంబర్ 22,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామ సచివాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రావు,ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి ఎలిశల సుగుణ మల్లారెడ్డి,ఉప సర్పంచ్ భగవాన్ సమీర్,వార్డ్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 21 మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వైసిపి…
జనంన్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 22 తర్లుపాడు దేవస్థానం సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి పల్స్ పోలియో శిబిరంలో సామాజిక కార్యకర్త, ప్రధానోపాధ్యాయుడు కశ్శెట్టి. జగన్ బాబు పాల్గొని దాదాపు 52 మంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడం…
జనం న్యూస్ 22 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని విజయనగరంలో సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. ఇందులో భాగంగా, విజయనగరం ధర్మపురిలోని…
జనం న్యూస్ 22 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భీమిలి నియోజకవర్గం, ఆనందపురం పార్టీ ఆఫీస్లో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి…
జనం న్యూస్ 22 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ దృశ్యాలు వైరల్! పార్వతీపురం (జిల్లా) గరుగుబిల్లి (మండలం)కి చెందిన నవ దంపతులు రైలు నుంచి జారిపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.…
జనం న్యూస్ 22 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భోగాపురం మండలం సుందరపేట అనే ఒక చిన్న గ్రామం నుండి బిగ్ బాస్ వేదిక వరకు సాగిన నీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఒక సామాన్యుడిగా అడుగుపెట్టి, బిగ్…
విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి : సందీప్, శంకర్. బిచ్కుంద, డిసెంబర్ 20 జనం న్యూస్ బిచ్కుంద మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో బిచ్కుంద,…