• September 20, 2025
  • 55 views
వీధి దీపాలు వెలుగక గ్రాస్థుల అవస్థలు పట్టించుకోని అధికారులు

జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో రెబ్బెన మండలం రాంపూర్ గ్రామంలో వీధి దీపాలు వెలుగక గ్రామప్రజలు రాత్రిపూట బయటికి వెళ్లాలంటే టార్చ్ లైట్ లు పట్టుకొని వెళ్లవలసి వస్తుందని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు చాపిడి పురుషోత్తం ఆరోపించారు.…

  • September 20, 2025
  • 58 views
ఏర్గట్లహై స్కూల్లో సాంస్కృతిక సంప్రదాయాల కు ఘనత అందించిన బతుకమ్మ సంబరాలు.

జనం న్యూస్ సెప్టెంబర్ 21:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులంతా కలిసి రకరకాల పువ్వులతో ఆకులతో బతుకమ్మను పేర్చి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ…

  • September 20, 2025
  • 55 views
మండల అధ్యక్షులు నారాయణ సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు నారాయణ సమక్షంలో బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి…

  • September 20, 2025
  • 52 views
సిరికొండ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే..!

జనంన్యూస్. 20.సిరికొండ..ప్రతినిధి. నిజామాబాదు రూరల్ సిరికొండ మండల కేంద్రంలో పియం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల& కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి హాజరై సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు…

  • September 20, 2025
  • 1404 views
రేగోడు మండలంలో పోచారం గ్రామం వద్ద రేషన్ బియ్యం పట్టివేత

జనం న్యూస్ సెప్టెంబర్ 20-09-2025 రిపోర్టర్ వినయ్ కుమార్ రేగోడు మండల కేంద్రంలోని పోచారం గ్రామం వద్ద తేదీ శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో రేగోడు పోలీస్ వారు ఎస్సై శంకర్ తన సిబ్బంది రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న…

  • September 20, 2025
  • 37 views
అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ టేకు వర్క్ షాప్ సీజ్

(జనం న్యూస్ 20 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలోని చౌదరి కాలనీ చెందిన నల్లాల రాజలింగు టేక్ వర్క్ షాప్‌ను అటవీ అధికారులు సీజ్ చేశారు. ఈ విషయాన్ని ఎఫ్ఆర్ఓ రత్నాకర్ రావు అధికారికంగా వెల్లడించారుఅదే గ్రామానికి…

  • September 20, 2025
  • 55 views
తెలంగాణ రాష్ట్రంలో నూతన ఫెన్షన్ అమలు చేయండి.

2 సంవత్సరాలు గడుస్తున్న అమలు కానీ పెన్షన్. జూలూరుపాడు, జనం న్యూస్,సెప్టెంబర్ 20: రాష్ట్రంలో నూతన ఫెన్షన్ అమలు చేయాలనిపద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జూలూరుపాడు మండల అధ్యక్షుడు దిబ్బెందల సాయి అధ్యక్షతన వి హెచ్ పి…

  • September 20, 2025
  • 55 views
భారీ వర్షాలకు కోతకు గురైన బ్రిడ్జి

20 రోజులు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు. ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలో కల్వర్టు. జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలొని వెంకటపూర్ మరియు…

  • September 20, 2025
  • 55 views
ఈ రోజు సాయంత్రం friends new Generation Development society అధ్వర్యంలో

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 మార్టూరు మండల మహిళా వెలుగు ఆఫీస్ నందు Nutrition Donation Program ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా sattenpalli ఏరియా ఆసుపత్రి…

  • September 20, 2025
  • 59 views
బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు

(జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్ సెప్టెంబర్ 20, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలోని ఈరోజు బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్లో ప్రిన్సిపాల్ బుర్ర ప్రసాద్ గౌడ్ – జయలక్ష్మి మేడం ఆధ్వర్యంలో ఘనంగా ముందస్తు…