జనం న్యూస్ జనవరి 28: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోసమగ్ర కుటుంబ సర్వే నిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10,000 పారితోషకం వెంటనే చెల్లించాలని పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎంపీడీవో వెంకటేశ్వర్లుకు వినతి…
జనంన్యూస్. 28.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పేర్కొన్నారు పిబ్రవరి 1నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రథమ వర్ధంతి సభ పోస్టర్స్ ను బుధవారం నాడు సిరికొండ మండలం లోని గడ్కోల్…
జనం న్యూస్ జనవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు దొడ్డి జగదీశ్వరరావు మొదటి వర్ధంతి కార్యక్రమం సాగి సుబ్బరాజు గారి వీధిలో వారి స్వగృహంలో జరిగిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కొణతాల…
జనంన్యూస్. 28.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని న్యావనంది గ్రామం అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని ఐదు సంవత్సరాల నుంచి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో RFO ,DFO కు పలుమార్లు వినతులు సమర్పించిన గ్రామస్తులు అటవీ…
జనం న్యూస్ జనవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ గొలగాం పంచాయతీ తలారి వారి పాలెం ఎస్సీ కాలనీలో వెలసిన యల్లారమ్మ జాతర మహోత్సవం అట్టహాసంగా జరుపుకుంటున్నారు. అనకాపల్లి మండల జనసేన నాయకులు గొర్లి ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ…
జనం న్యూస్: జనవరి 28 ( రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం – వసతుల లేమిపై కూటమి ప్రభుత్వానికి విన్నపం. సత్తెనపల్లి:మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపకులు మాన్య ఉసురుపాటి బ్రహ్మయ్య…
జనం న్యూస్ 28 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ “తల్లిదండ్రులే ఫిర్యాదు చేయాలి” అని సమాధానం చెప్పడం ఎంత వరకు సమంజసం? పిల్లలు స్కూల్లో చదువుతుంటే తల్లిదండ్రులు బయటకు వచ్చి ఫిర్యాదు…
జనం న్యూస్ 28 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ హైదరాబాద్,: మీడియా అక్రెడిటేషన్ల జీవో 252ను సవరించడం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర…
జనం న్యూస్ జనవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ (APERC) ఆధ్వర్యంలో మంగళవారం బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ముఖ్య…
జనం న్యూస్ జనవరి 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ములుగు జిల్లా మేడారం పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న గిరిజన వనదేవతలు సమ్మక్క–సారలమ్మలకు భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకుంటున్న వేళ, బిఆర్ఎస్ పార్టీకి చెందిన మండల నాయకులు ప్రత్యేకంగా బంగారం…