• January 28, 2026
  • 80 views
ఏరియా ఆసుపత్రిలో ఘనంగా ఆయుష్ ప్రకృతి వైద్య శిబిరం

జనం న్యూస్ 28 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల: జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన ప్రకృతి వైద్యం–యోగ శిబిరం అత్యంత విజయవంతమైంది. తెలంగాణ ప్రభుత్వ యోగాభ్యాసన…

  • January 28, 2026
  • 85 views
నేటి నుండి సీఎం కప్ క్రీడలు ప్రారంభం…

జనంన్యూస్. 28.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలంలో నిర్వహించబడుచున్న సిఎం కప్ క్రీడా కార్యక్రమం ఈ రోజు అనగా తేదీ 28-01-2026, మధ్యాహ్నం 2.00 గంటలకు, ప్రతిభ స్కూల్, సిరికొండ యందు ప్రారంభించబడుతున్నదికార్యక్రమానికి సంబంధించి సిరికొండ మండల పరిధిలోని ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు,…

  • January 28, 2026
  • 79 views
చీపురుపల్లిలో వైఎస్సార్‌సీపీ సమరశంఖం: కేడర్‌కు దిశానిర్దేశం చేసిన బొత్స!

జనం న్యూస్‌ 28 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా గరివిడిలోని క్యాంప్ కార్యాలయంలో ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి…

  • January 28, 2026
  • 82 views
తీరని నిరీక్షణకు తెర: బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారత మత్స్యకారుల విడుదల!

జనం న్యూస్‌ 28 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ బంగ్లాదేశ్లోని బాగర్ హట్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులను ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో 9 మంది విజయనగరం జిల్లాకి చెందిన వారు…

  • January 28, 2026
  • 78 views
విశాఖ భూములపై కూటమి సర్కార్ దోపిడీ: వైఎస్సార్‌సీపీ పోరాట గర్జన!

జనం న్యూస్‌ 28 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విశాఖపట్నం నడిబొడ్డున ఉన్న సుమారు రూ. 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసే పేరుతో గీతం విద్యా సంస్థకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం…

  • January 28, 2026
  • 81 views
హైటెక్ కంపెనీ వద్ద కార్మికులు ధర్నా

జనం న్యూస్,జనవరి 28,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ రాంబిల్లి మండలం పూడి పరిధిలో ఉన్న హైటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు కంపెనీ గేట్ ముందు ధర్నా చేపట్టారు.స్థానికులకు నెలలో పని పూర్తిగా కల్పించకుండా 15రోజుల మాత్రమే కంపెనీ…

  • January 28, 2026
  • 76 views
బ్యాంకింగ్ రంగం స్తంభన: 5 రోజుల పని వారం కోసం ఉద్యోగుల సమరభేరి!

జనం న్యూస్‌ 28 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఉద్యోగుల సమ్మె కారణంగా నిన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. వారంలో 5 రోజుల పని దినాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బ్యాంక్ యూనియన్ల…

  • January 27, 2026
  • 83 views
బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

అమలాపురం లో ఉన్న జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార…

  • January 27, 2026
  • 87 views
29న విద్యుత్ సమస్యలపై పరిష్కార వేదిక

జనం న్యూస్, జనవరి 27,అచ్యుతాపురం: జనవరి 29 గురువారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సిజిఆర్ఎఫ్ అనగా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక అచ్యుతాపురం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ఉపకేంద్రం వద్ద విద్యుత్ సమస్యలపై పరిష్కార…

  • January 27, 2026
  • 89 views
31 న శనివారం జరిగే గవరపాలెం గౌరీ పరమేశ్వరుల ఉత్సవాన్ని జయప్రదం చేయాలి.

జనం న్యూస్ జనవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లిలో ఈ నెల 31న శనివారం జరిగే గవరపాలెం గౌరీ పరమేశ్వరుల ఉత్సవాన్ని జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల సంతోష్ అప్పారావు నాయుడు పిలుపునిచ్చారు. చిన్న నాలుగు…