దెబ్బ తిన్న టంగుటూరు – ఓబిలి రోడ్డు ను పరిశీలించిన ఎమ్మెల్యే ఆకేపాటి,
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు:మండలంలోని టంగుటూరు వద్ద చెయ్యరు నదిలో ప్రవహిస్తున్న నీటి వల్ల టంగుటూరు – ఓబిలి మధ్య రోడ్డు కొట్టుకుపోవడంతో ఆదివారం రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి…
వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకొని కొనసాగించాలి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని సచివాలయం సంబంధించిన వాలంటీర్లు అందరూ కూటమి ప్రభుత్వం రాజకీయ దురంధరుడు అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లను తిరిగి విధుల్లోకి…
ప్రజా ధరణ కలిగిన నేత నరేంద్ర మోడీ
అభినందనలు తెలిపిన వీరన్న చౌదరి జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు సరుకులు అందుబాటులో ఉండేలాగా నిత్యావసర వస్తువులు హెయిర్,ఆయిల్,టూత్ పేస్ట్,సబ్బులు ఎలక్ట్రానిక్ ఏసీ,టీవీ వాషింగ్ మిషన్ రెండు చక్రాల వాహనాలు పెట్రోల్ డీజిల్ విద్యారంగానికి…
ప్రతి ఒక్కరికి రేషన్ సక్రమంగా అందించాలి:- టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని నాగిరెడ్డిపల్లి లో ఉన్నటు వంటి రేషన్ షాపు లో సోమవారం ఉదయం స్మార్ట్ కార్డుల పంపిణీ కార్య క్రమంనిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర…
నేటి నుండి శ్రీ చాముండేశ్వరి దేవి శరన్నవరాత్ర మహోత్సవములు
జనం న్యూస్ సెప్టెంబర్ 22 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది ప్రక్కన వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం ఉత్తర భారత దేశంలో అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ చాముండేశ్వరి దేవి…
కాంగ్రెస్ -బిఆర్ఎస్ ఇద్దరు దొందు దొందే బిజెపి మండల అధ్యక్షులు రామకృష్ణ
జనం న్యూస్ సెప్టెంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఇద్దరూ ఇసుకభూభకసురులేనాని నియోజకవర్గంలో గతంలో అధికారంలో…
పోషకాహార మాసోత్సవాలు
జనం న్యూస్ సెప్టెంబర్ 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా పోషణ మాసం సందర్భంగా, చిలిపి చెడు మండల సమైక్య మీటింగ్ కి హాజరు కావడం జరిగింది. ఆకుకూరల…
పల్నాడు జిల్లా నరసరావుపేటలో బిజెపి జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ ఆధ్వర్యంలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈరోజు నుండి ప్రవేశపెట్టిన కొత్త జిఎస్టి విధానాన్ని గురించి ప్రజలకు తెలియజేస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా అధ్యక్షులు…
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
జనం న్యూస్;22 సెప్టెంబర్; సోమవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:వై.రమేష్ ; తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ అని సిద్దిపేట జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బెజ్జంకి మండలం ప్రాథమిక పాఠశాల గుండారం పాఠశాల విద్యార్థులు పూలవనం…
దుర్గా మాత దేవి నవరాత్రి ఉత్సవాలు..!
జనంన్యూస్. 22.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు దుర్గా పరమేశ్వరి మాత మందిరము లో ఏర్పాటుచేసిన నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి…












