• September 23, 2025
  • 37 views
దేవీ నవరాత్రి ఉత్సవాలు

జనం న్యూస్ (రిపోర్టర్ రాజేందర్) సెప్టెంబర్ 23: మహా ముత్తారం మండలం .నల్ల గుంట మీనాజీపేటలో శ్రీ రంగనాథ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రి ఉత్సవాల వేడుకలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో. భాగంగా రెండవ రోజు గాయత్రీ దేవిగా .అమ్మవారు…

  • September 23, 2025
  • 40 views
టూ ఇంక్లైన్ గ్రామంలో భక్తిమయంగా నవరాత్రులు

జనం న్యూస్, సెప్టెంబర్ 23 (కొత్తగూడెం) సుజాతనగర్ మండల పరిధిలోని టూ ఇంక్లైన్ గ్రామపంచాయతీలో ఘనంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. కోడిచెర్ల తరుణ్, పులి గీత, మాజీ సర్పంచ్ గూగులోతు నాగేష్ తాటిపాముల మల్లికార్జున్, ఎనగందుల రమేష్, మండల రాజు, తిరుపతి,…

  • September 23, 2025
  • 33 views
పేట ఆర్టీసీ బస్టాండ్‌లో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్‌లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, బస్టాండ్ ఆవరణలో ఉన్న…

  • September 23, 2025
  • 29 views
30% రాయితీతో మినుము విత్తనాలు పంపిణీ.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 23 మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి. తర్లుపాడు మండలమునకు 30 శాతం రాయితీతో 60 క్వింటాళ్ళు టీబీజీ 104 రకం పాలిష్ మినుములు అలాట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. మండలంలోని రైతు సేవా…

  • September 23, 2025
  • 29 views
చిలకలూరిపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న ప్రముఖ వైద్యురాలు, డాక్టర్ లావు సుష్మా కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

మీ జనం న్యూస్రిపోర్టర్ సలికినీడి నాగు జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 డాక్టర్ లావు సుష్మా లీలావతి హాస్పిటల్స్ లో సేవలందిస్తూ, వైద్య రంగంలో తమ పది సంవత్సరాల అపార అనుభవంతో…

  • September 23, 2025
  • 42 views
నియోజకవర్గం అభివృద్దే నా లక్ష్యం ..!

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాలు.. జనంన్యూస్. 23.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.శ్రీనగర్ కాలనీ 45 డివిజన్లో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. నగర మున్సిపల్ కమీషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు బాలహనుమాన్…

  • September 23, 2025
  • 29 views
జైనూర్ లో ఘనంగా డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ అన్న జన్మదిన వేడుకలు..

జనం న్యూస్.23సెప్టెంబర్. కొమురం భీమ్. జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. .జైనూర్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి (డీ సీ సీ) అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ అన్న జన్మదిన వేడుకలను సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు…

  • September 22, 2025
  • 33 views
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ పై చర్యలు తీసుకోవాలి

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ జనం న్యూస్. 23సెప్టెంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ పట్టణం : మీడియా స్వేచ్ఛను హరించిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ పై చర్యలు తీసుకోవాలి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా…

  • September 22, 2025
  • 35 views
చెరువులో పడి విద్యార్థి మృతి

మద్నూర్ సెప్టెంబర్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం ఉదయం ప్రమాదవశాత్తూ చెరువులో పడి సాయి చరణ్ (15) విద్యార్థి మృతి చెందినట్లు విద్యార్థి తండ్రి తెలిపారు.…

  • September 22, 2025
  • 35 views
బిచ్కుంద వాసి కి జాతీయ స్ఫూర్తి పురస్కార అవార్డ్….

బిచ్కుంద సెప్టెంబర్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద గ్రామానికి చెందిన దుబ్బ క్రాంతికుమార్ తెలుగు ఉపాధ్యాయుడు గా ZPHS ఫత్లాపూర్ గ్రామం లో విధులు నిర్వహిస్తున్నాడు. అతను రాసిన గెలుపు సంతకం పుస్తకానికి వసుంధర విజ్ఞాన…