• January 24, 2026
  • 61 views
లోకేష్ పుట్టినరోజు వేడుకలు: విద్యార్థులకు ‘స్టడీ చైర్స్’ పంపిణీ చేసిన జనసేన నాయకుడు వెలుగు కాశిరావు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తర్లుపాడు మండలంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మండల జనసేన నాయకులు వెలుగు…

  • January 24, 2026
  • 61 views
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం బాధిత కుటుంబాన్ని ఆదుకున్న వైసీపీ నేతలు, ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 24 మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డి పల్లి ఎస్సీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ నిరుపేద కుటుంబం ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మురారి…

  • January 24, 2026
  • 61 views
సాక్షి ప్రతినిధి యుగంధర్‌కు అండగా మజ్జి శ్రీనివాసరావు: ఆసుపత్రిలో పరామర్శ

జనం న్యూస్‌ 24 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సాక్షి మీడియా ప్రతినిధి అల్లు యుగంధర్‌ను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మరియు…

  • January 24, 2026
  • 59 views
​స్టీరింగ్ పడితే ‘క్షేమమే’ లక్ష్యం.. డ్రైవర్ల సేవలకు ‘సెల్యూట్’!

జనం న్యూస్‌ 24 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ స్టీరింగ్ పడితే ప్రయాణికుల క్షేమమే వారి ఊపిరి.. గమ్యం చేరే వరకు అలుపెరగని నిరంతర కృషి వారిది. ఓ వైపు పని ఒత్తిడి.. మరో వైపు మనసులో కుటుంబం…

  • January 24, 2026
  • 60 views
ప్రజా రక్షణే పరమావధి: స్నేహపూర్వక పోలీసు వ్యవస్థ – అసాంఘిక శక్తులకు సింహస్వప్నం

జనం న్యూస్‌ 24 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ప్రజా భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు యంత్రాంగం వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చాలా దగ్గరవుతున్నారు. ప్రజల్లో కూడా పోలీసు యంత్రాంగం అందిస్తున్న సేవల పట్ల ఒక నమ్మకం…

  • January 24, 2026
  • 60 views
దక్షిణ కోస్తా రైల్వేకు ‘కేకే’ సెగ: జోన్ ఆదాయానికి గండి.. ఉత్తరాంధ్ర రైల్వేపై ఒడిశా ఆధిపత్యం

జనం న్యూస్‌ 24 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ కొత్తవలస-కిరండోల్ మార్గం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి నుంచి తప్పిపోయే ప్రమాదం ఏర్పడింది. కేకే లైన్ ద్వారా ఐరన్ ఓర్, బొగ్గు వంటి కార్గో రవాణాతో జోన్కు…

  • January 23, 2026
  • 64 views
ముమ్మరంగా స్మశాన వాటిక పనులు

కాట్రేనికోన జనవరి : కాట్రేనికోన పంచాయితీ పరిధిలోని వేట్ల పాలెం,బూలవారిపేట, జిల్లెల్లవారి పేట, అడవిపేట గ్రామాలకు చెందిన స్మశాన వాటికలో తుప్పల తొలగించే పనులు సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా చేస్తున్నారు. నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు వాడుకునే…

  • January 23, 2026
  • 62 views
స్వస్థైర్య మల్టీమిలియన్ ఉమెన్ వెల్నెస్ కార్యక్రమాల ప్రారంభోత్సవం.

స్థానిక అమలాపురం హైస్కూల్ సెంటర్ లో గల సంబర సెలబ్రేషన్స్ హాల్లో ఈరోజు ఉదయం స్వస్థైర్యా మల్టీమిలియన్ ఉమెన్ వెల్నెస్ కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమం సమాజ హితులు సేవకులు అయిన ఐదుగురు మహిళలతో జరిగింది.ప్రతి ఆలోచన, ప్రతి ప్రయత్నం, ప్రతి నైపుణ్యం…

  • January 23, 2026
  • 64 views
తిరుమలగిరి నూతన కమిషనర్ గా రామచంద్రరావు

జనం న్యూస్ డిసెంబర్(23) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పూరపాలక సంఘం కార్యాలయ నూతన కమిషనర్ గా ఎం రామచంద్రరావు శుక్రవారం నాడు పదవి బాధ్యతలు స్వీకరించినాడు. రామచంద్ర రావు ఖమ్మం జిల్లాలో కల్లూరు పురపాలక సంఘ కమిషనర్ గా…

  • January 23, 2026
  • 64 views
సంగారెడ్డి జిల్లాలో నూతనంగా గ్రామ సర్పంచులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 జనవరి సదాశివపేట మండల్ కోనాపురం గ్రామం నుండి అనిల్ రెడ్డి వివిధ గ్రామాల నుండి సర్పంచ్లకు శిక్షణ మీటింగ్ ఏర్పాటు హాజరయ్యారు ఈ మీటింగ్ లో సర్పంచులు తమ గ్రామాలలో…